Breaking News

Tag Archives: rajamandri

3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్ల స్వాధీనం

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం దేచెర్ల గ్రామంలోని Sy.no.84 వద్ద మెసర్స్ కే వి ఆర్ స్టోన్ క్రషర్ ద్వారా రోడ్డు మెటల్ అక్రమ తవ్వకంలో పాల్గొన్న 3 కంప్రెసర్లు మరియు 2 ట్రిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మైన్స్ శాఖ సహాయ సంచాలకులు డి.ఫణి భూషణ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. సీజ్ చేసిన వాహనాలను సేఫ్ కస్టడీ కోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొవ్వూరుకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్ శ్రీనివాస్ తో కలిసి …

Read More »

సోమవారం మార్చి 17 న కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 17 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ ,  మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు …

Read More »

కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం కలెక్టరేట్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం నిరాహార దీక్ష చేపట్టి, ఆంధ్ర రాష్ట్రo ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన గొప్పవ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. 1901 మార్చి 16 న పడమటిపల్లి, నెల్లూరు జిల్లాలో జన్మించారు. …

Read More »

క్యారమ్ బోర్డ్ క్రీడ పట్ల కలక్టర్ కు ఆసక్తీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బిజీ బిజీ సమీక్ష లో భాగంగా శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి బయలుదేరే సమయంలో నగరపాలక సంస్థ కార్యాలయ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న క్యారమ్ బోర్డ్ మీద కలక్టర్ ప్రశాంతి దృష్టి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ డి నరసింహ కిషోర్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి కలెక్టరు క్యారెమ్స్ …

Read More »

“వాటర్ లెస్ – ఒడోర్ లెస్ ” ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరలని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి వినియోగం – దుర్గంధం లేని టాయిలెట్స్ ఏర్పాటు పై రోసారి ప్రొఫెషనల్‌ టీం తో శనివారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లు సమావేశం నిర్వహించారు. స్ధానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం మేసర్స్ రోసారి ప్రొఫెషనల్‌ తో “వాటర్ లెస్ – ఒడోర్ లెస్ ” ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ …

Read More »

వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము నందు ప్రతినెల మూడవ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కార్యాలయము సిబ్బందితో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల్లో ఉన్న చెత్తాచెదరం వంటి వాటిని పోగులుగా పెట్టి కాల్చివేయడం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం మరుగుదొడ్లను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి

-జనవాణి అర్జీల పరిష్కారం దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు -నిడదవోలు కార్యాలయంలో ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : జనవాణి కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. శనివారం సంబంధిత అర్జీదారులతో మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా మాట్లాడి అర్జీలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం తమ దృష్టికి వచ్చిన సమస్య …

Read More »

స్వచ్ఛ నిడదవోలు దిశగా అడుగులు

-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరిన మంత్రి దుర్గేష్ -స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యులైతే సత్వర ఫలితాలు వస్తాయన్న మంత్రి దుర్గేష్ -స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాటలు వేస్తుందన్న మంత్రి దుర్గేష్ -ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని సూచించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, …

Read More »

డ్రోన్ టెక్నాలజీపై 3-రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్… : ప్రిన్సిపాల్ రామచంద్ర రావు

-“వ్యాపారవాణిజ్యం & అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు: డ్రోన్ టెక్నాలజీలో అవకాశాలను అన్వేషణ” -రోజు 2: సాంకేతిక సెషన్లు మరియు డ్రోన్ ఫ్లయింగ్ ప్రదర్శన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డ్రోన్ టెక్నాలజీపై 3-రోజుల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ యొక్క రెండవ రోజు లోతైన సాంకేతిక సెషన్లు మరియు ప్రాయోగిక డ్రోన్ ఫ్లయింగ్ ప్రదర్శనపై కేంద్రీకృతమైంది. ఈ రోజు పాల్గొనేవారికి బలమైన సిద్దాంతపరమైన పునాది మరియు అనుభవజ్ఞానాన్ని అందించడానికి రూపొందించబడింది. ప్రథాన అంశాలు.. 1. డ్రోన్ శక్తులు మరియు నియంత్రణలు: డ్రోన్ కదలికల …

Read More »

జిల్లా కార్యాలయాల్లో స్వర్ణాంధ్ర – స్వఛ ఆంధ్రా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం స్ధానిక వైటీసీ ఆవరణలో ఉన్న పలు ప్రభుత్వ ఉద్యోగులు ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయం లో డి ఎస్ డి వో జివిడి మురళీ, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూధర్ కింగ్ , ఎడి ప్రదీప్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ ఇంజనీర్ కే. శాంత కుమారి, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, యితర సిబ్బంది, డ్వామా, డి ఆర్ డి ఎ, జిల్లా గ్రామ …

Read More »