-డీఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతినిత్యం మానవ జీవన విధానంలో అనేక ఒత్తిడిలకు గురికావాల్సి వస్తున్నందున వాటిని అధిగమించేందుకు యోగ సాధనే ప్రధాన మార్గమని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ పై జిల్లాస్థాయి యోగానందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ మనసుకు ఒత్తిడి థైరాయిడ్ విని నొప్పులు ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులు మందులతో కాక కేవలం యోగ …
Read More »Tag Archives: rajamandri
యోగాంధ్రా ట్రైల్ మాక్ డ్రిల్ కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్రా ట్రైల్ మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టడం జరిగినదని, జూన్ 14 న పూర్తి స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ / నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రైల్ యోగా …
Read More »లక్ష్యాలను మించి రైతులకు 643 ఎకరములలో పండ్ల తోటల పెంపకం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లలో ఉపాధీ హామీ పధకం ద్వారా సన్న చిన్నకారు రైతుల పొలములలో పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 2100 ఎకరములు లక్ష్యంగా నిర్ణయిచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా పండ్ల తోటల పెంపకం చేపట్టుటకు జిల్లాలోని అర్హులైన సన్న / చిన్న కారు రైతుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత ఆర్ధిక …
Read More »బుధవారం అర్ధరాత్రి దొండగుంట-2 డీ-సిల్టేషన్ రీచ్ వద్ద డ్రెడ్జింగ్ బోట్ సీజ్
-ఏడీ మైన్స్ పణి భూషణ్ రెడ్డి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సుమారు రాత్రి 11:30 కి రోజువారీ సాధారణ తనిఖీలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు డివిజన్ లో గల డీ-సిల్టేషన్ ఇసుక రీచ్ లను తనిఖీ చేస్తుండగా, దొండగుంట-2 డీ-సిల్టేషన్ ఇసుక రీచ్ నందు ఇసుకతో కూడిన ఒక డ్రెడ్జింగ్ బోట్ నుండి పోక్లైన్ సహాయంతో ఇసుకను దించుతుండగా అధికారులు గుర్తించి, NGT నిభందనలు ఉల్లంఘిoచినందుకు డ్రెడ్జింగ్ బోట్ ను పట్టుకుని సీజ్ చేసినట్లు …
Read More »అనేక చారిత్రాత్మక ఘట్టాలకు వేదిక శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం
-గోరంట్ల బుచ్చయ్యచౌదరి చొరవతో రూ.7 కోట్లతో రాజమండ్రిలో శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం.. తద్వారా క్రీడాకారుల ప్రతిభకు పదును -మున్సిపల్ స్టేడియం శంకుస్థాపనలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -త్వరలోనే రాజమహేంద్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి -సుపరిపాలనకు ఏడాది..అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లుగా పాలన -నేటి నుండి తల్లికి వందనం…త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం..ఒక్కొక్కటిగా సూపర్-6 హామీల అమలు -ఆధునిక రాజమహేంద్రవరాన్ని తయారుచేసిన మోడ్రన్ ఆర్కిటెక్ట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి …
Read More »బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నారాయణపురం సచివాలయం నందు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. 6 నుండి 14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత నిర్భంద విద్య పొందడం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ వయస్సులో ఉన్న పిల్లలను కార్మికులుగా మార్చడం …
Read More »యోగాంధ్ర పై పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్ పై పోటీలు
-తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పోటీలు -పాటల పోటీలో విజేతలకు లక్ష నగదు పురస్కారం -దరఖాస్తులకు ఆహ్వానం – జూన్ 13వ తేదీ సాయంత్రం వరకు అవకాశం -డీఈవో ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరణ ప్రత్యేక ఏర్పాట్లు -ఎస్ కె వి టి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సెల్ -జాయింట్ కలెక్టర్, యోగాంధ్రా జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగేంద్ర పై ప్రజల్లో మరింత బిత్రు స్థాయిలో అవగాహన చైతన్య కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర …
Read More »ఆరోగ్యమే మహాభాగ్యం – ఆహారమే ఔషధం…
-డి ఆర్వో టి. సీతారామ్మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మానవ శరీరం ఎక్కువ శ్రమిస్తే ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటుందని, శ్రమకు తగ్గ యోగ సాధన వలన శరీరం త్వరగా అలసిపోకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి అన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాంట్ ట్రంక్ రోడ్డు మార్గంలో 18 వ రోజు యోగంధ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ ప్రతినిత్యం వేకువ జామన యోగ …
Read More »జాతీయ జల పురస్కారానికి పనుల పరిశీలన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీటి నిర్వహణలో నగరపాలక సంస్థ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నట్లు కేంద్ర బృంద సభ్యులు సుమన్, లక్ష్మీ నారాయణ తెలిపారు. నగరంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కంబాల చెరువు, ఇంకుడు గుంతలను గురువారం బృంద సభ్యులు పరిశీలించారు. నగరపాలక సంస్థ పరిధిలో నీటి నిర్వహణ పనులను ఆరవ జాతీయ జల పురస్కారానికి ఎంపిక చేయడానికి పరిశీలిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. జల కాలుష్య నివారణ, నీటిని పొదుపు చేయడం, పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం …
Read More »ఉపాధి హామీ జాబ్ కార్డు దారులతో 16 వ రోజు యోగంధ్రా
-రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 17 వ రోజు యోగంధ్రా -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా ఉదయం యోగ సాధకులు అందరూ ఒకే వేదికపై వచ్చి ప్రభుత్వం ఇచ్చిన పిలుపుయొక్క సాధనకు సిద్ధం కావడం చాలా సంతోషమని యోగంధ్రా జిల్లా నోడల్ అధికారి/ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన 16 వ రోజు యోగంధ్ర కార్యక్రమం లో …
Read More »
Prajavartha Online Telugu News