-వినతుల స్వీకరణ కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ 7995367797 -1140 మంది కోకో రైతులు నుంచి అదనంగా మరో 331 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు ఆదేశాలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 546 మంది రైతుల నుంచి 250 .17 టన్నుల కోకో గింజల సేకరణ కోసం చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి వివరాలు …
Read More »Tag Archives: rajamandri
రంగోలి కార్యక్రమం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “One Earth One health” concept పై స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ఆవరణలో శుక్రవారం రంగోలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమం లో ముఖ్య అతిథులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా… జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి లు హాజరై ముగ్గులను తిలకించి, మహిళలను అభినందించడం జరిగింది. ఈ పోటీలలో పలువురు అధికార, అనధికార, …
Read More »రెవిన్యూ విభాగం లో సంఘీభావంతో కూడిన విధి నిర్వహణలో పని చెయ్యడం తప్పని సరి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి అధ్యక్షతన రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులను సన్మానించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ప్రజలే ముందు అనే విధానంలో , మార్గదర్శకాలు విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవిన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి విజ్ఞప్తి చేశారు. …
Read More »ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం మూడు కలగలసిన గొప్ప సాధన యోగా
-యోగా సాధన ను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి -ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆసనం, శ్వాస ప్రక్రియ, ధ్యానం మూడు కలిపి యోగా లో ఉండడం మంచి విషయమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నా రు. శుక్రవారం గోదావరి మహా పుష్కర వనం దివాన్ చెరువు వద్ద అటవీ శాఖ వారి ఆధ్వ ర్యంలో జిల్లాస్థాయి యోగాంధ్ర సా ధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. …
Read More »” అకిరా మియావాకి ” తోటల పెంపకాన్నీ విస్తృత పరచాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే వర్షాకాలంలో జిల్లాలో మొక్కలు నాటుటకు అనువైన పరిస్థితులు నేపథ్యంలో “అకిరా మియావాకి” పద్ధతిలో మొక్కలు నాటడం ద్వారా దట్టమైన అడవులు పెంచడానికి విసృత ప్రచారం కల్పించి , జిల్లాలో ఈ పథకం విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా ఈ “అకిరా మియావాకీ” విధానం ద్వారా జిల్లా లోని అన్ని …
Read More »సచివాలయ ఉద్యోగుల బదిలీ ల పై కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ పూర్తి హేతుబద్ధత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారి బదిలీలను కాకినాడ, ఏలూరు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారులు, జిల్లా …
Read More »జాయింట్ పట్టాదారులుగా భూ విభజన కోసం జూన్ 30 వరకు అవకాశం
-విభజన కోసం చెల్లించాల్సిన రూ.500 రుసుము మాఫీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో రీ-సర్వే పూర్తైన గ్రామాలలో వెబ్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదు అయిన భూ యజమానులకు భూ విభజన కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 30 వ తేదీ వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లాలో రీ-సర్వే పూర్తి కాబడిన గ్రామముల యందు వెబ్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదు కాబడిన …
Read More »జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ లో ఉన్న అన్ని రకాల కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి జూలై 5 వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని బార్ అసోసియేషన్ అధ్యక్షుల, కార్యదర్శు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన …
Read More »యోగాసన పోటీలలో రాష్ట్ర స్థాయి లో విజేతలను అభినందించిన కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగా ఆంధ్రా వివిధ ఆసనాలు విభాగంలో తూర్పు గోదావరి జిల్లా తరపున పాల్గొని విజేతలుగా నిలవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన అవార్డులు, సర్టిఫికెట్ లను కలెక్టర్ చేతుల మీదుగా ఆయుష్ అధికారులు అందచేశారు. ఈ సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా తరపున ప్రాతినిధ్యం నేపధ్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కి రాష్ట్ర ప్రభుత్వం …
Read More »యోగాంధ్ర గొప్ప క్రతువు
-జూన్ 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం -భారతదేశ చరిత్రలో నిలిచేలా దాదాపు 5 లక్షల మందితో కార్యక్రమం -రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా -జూన్ 21 అనంతరం యోగా కొనసాగింపు -9వ తరగతి పాఠ్యాంశాల్లో యోగా అభ్యసనం -ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అంతర్భాగం చేసుకోవాలి -పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి పెందుర్తి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ …
Read More »
Prajavartha Online Telugu News