-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల ఉన్నతికి కూటమి ప్రభుత్వ భరోసా కల్పిస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. 2024-25 విద్యా సంవత్సరంలో రాజమండ్రి నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మెరిట్ విద్యార్థులకు విద్యోన్నతి పేరిట నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్ రీజన్సీ పందిరి ఫంక్షన్ హాలులో అభినందనసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి …
Read More »Tag Archives: rajamandri
పి4కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
-విజన్ 2047 పై నియోజకవర్గస్థాయి సమావేశాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజన్ 2047 నియోజకవర్గ స్థాయి సమావేశాలను వారం రోజుల లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మిషన్ 2047, పి4 లపై స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ…. పి4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శల ఎంపికపై దృష్టి పెట్టాలని సూచించారు. మార్గదర్శి, …
Read More »విపత్తుల సమాచారం కోసం “SACHET ” యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
-ప్రజల్ని భాగస్వామ్యం చేయడం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో సమావేశం అయిన కేంద్ర బృందం -ఎస్ డి ఎమ్ ఎ సంయుక్త సలహాదారు నావెల్ ప్రకాష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తుల సమయంలో ఎటువంటి ప్రాణ , ఆస్తి నష్టం వాటిల్లకుండా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న తీరు, వాటికి సంబంధించి విధాన పరమైన అంశాలపై మరింతగా చర్చించే ప్రయత్నం లో భాగంగా జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నట్లు …
Read More »జూన్ 26న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన
-ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ -దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు.. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు -హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి.. గోదావరికి నిత్యహారతి, ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీ, పర్యాటక కేంద్రంగా బ్రిడ్జిలంక, నిడదవోలు..ప్రఖ్యాత కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త శోభ -ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ …
Read More »జూన్ 23 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్
-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in నందు నమోదు చేసుకునే అవకాశం -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా పౌర సేవలు – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూన్ 23వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. …
Read More »స్వచ్చ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా ప్రతిజ్ఞా చేయించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
-యోగా ఆంధ్రా సాధనలో పాల్గొన్న విద్యార్థులకి ధ్రువపత్రాలను అందచేసిన ఎమ్మెల్యే గోరంట్ల రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం జాతీయ రహదారి పై యోగాంద్ర, స్వచ్చ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా, 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గం శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ , దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప …
Read More »యోగాతో మానసిక ప్రశాంతత: నోడల్ అధికారి మదర్సా అలీ షేక్
–నగరపాలక సంస్థ కార్యాలయంలో యోగాంధ్ర వేడుకలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఒత్తిడిని జయించేందుకు సంప్రదాయ యోగాను మించిన సాధనం మరొకటి లేదని నోడల్ అధికారి మదర్సా అలీ షేక్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్క్రీన్ ద్వారా విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తిలకించారు. మనిషి దైనందిన జీవితంలో యోగా భాగం …
Read More »స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దాం: కలెక్టర్ పి.ప్రశాంతి
-పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం: ఎమ్మెల్సీ సోమువీర్రాజు -నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధిక ఉష్ణోగ్రతలు నివారించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని , వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏ కె సి డిగ్రీ కళాశాల సమీపంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా …
Read More »కమిషనర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ లో శనివారం చార్జ్ తీసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎంసి అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ పాల్గొన్నారు.
Read More »యోగా సాధన కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలి…
-ఇకపై యోగాను అలవాటుగా మార్చుకోవాలి -సరస్వతి, గౌతమి ఘాట్ వద్ద వ్యవసాయ అనుబంధ, పర్యటక, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగా సాధన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నగరం లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో 14 చోట్ల యోగా సాధన కార్యక్రమంలో భాగంగా స్థానిక గౌతమీ ఘాట్ దగ్గర డాక్టర్స్ ఆధ్వర్యంలో యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ హోమియో పతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ …
Read More »
Prajavartha Online Telugu News