Breaking News

Tag Archives: rajamandri

సి ఎస్ ఆర్ కింద దేవరపల్లి పి.హెచ్.సి. కొత్త భవనం నిర్మాణం

-పరమేశు బయోటెక్ లిమిటెడ్ కోటి ఆర్థిక సహాయం -ప్రభుత్వ నిబంధనల్ని అనుసరించి అనుమతులు జారీ కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థ కి చేరుకోవడంతో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు స్పందించి దేవరపల్లిలోని పరమేశు బయోటెక్ లిమిటెడ్ వారిని సామాజిక బాధ్యత కింద భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయవలసినదిగా కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టడం లో ఎంతో స్పూర్తి కలిగిస్తోందని ఈ …

Read More »

అక్రమ ఇసుక నిల్వలపై వచ్చిన పిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ ఇసుక నిల్వలపై వచ్చిన పిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా మైన్స్ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ రాజమహేంద్రవరం వారి కార్యాలయపు సాంకేతిక సిబ్బంది మనీషా మరియు శైలజ,జిల్లా టాస్క్ ఫోర్స్ ,తూర్పు గోదావరి సిబ్బంది ఎస్. ఐ. ఆంజనేయులు మరియు ఆర్.టి.ఓ.హోమ్ గార్డ్ గిరిబాబు మరియు రెవెన్యూ సిబ్బంది దివాన్ చెరువు గ్రామం,రాజానగరం మండలంలో గల బీజాపూరి …

Read More »

పేదరికం లేని రాష్ట్రమే విజన్ -2047 లక్ష్యం

-పీ4 విధానంపై సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -పీ4 విధానం ద్వారా అర్హులైన పేద కుటుంబా లకు చేయూత అందిస్తామని హామీ -మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సమీక్షలో చర్చ -‘మార్గదర్శుల’ ద్వారా ‘బంగారు కుటుంబాలకు’ చేయూత అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు:’మార్గదర్శుల’ ద్వారా ‘బంగారు కుటుంబా లకు’ చేయూత అందించడం, రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా జయించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ …

Read More »

జూలై 7న మోడల్ కెరీర్ సెంటర్, వద్ద జాబ్ మేళా

-జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. హరిశ్చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం లోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో జూలై 7వ తేదీ సోమవారం ” జాబ్ మేళ” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ రవళి స్పిన్నర్స్ కంపనీ నందు గల పలు …

Read More »

సర్వే సాధీ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీలక్ష్మి రాజమహేంద్ర వరం ఆధార్ మరియు ట్రాకింగ్ మరియు సమగ్ర చేరికకు ప్రాప్యత కోసం సర్వే సాధీ కమిటీ సభ్యులు తో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు మరియు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న ఇతర సాథీ – 2 సభ్యులు తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్ …

Read More »

జిల్లా ఉద్యానవన అధికారి గా నేతల మల్లికార్జునరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో హార్టికల్చర్ రంగంలో అంతర్ పంటల సాగు విస్తీర్ణం పెంచడం పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా జిల్లా హార్టికల్చర్ అధికారి కలిసి మొక్కను అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం పై దృష్టి సారించాలని స్పష్టం చెయ్యడం జరిగిందని తెలిపారు. …

Read More »

జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

-పుష్కర్ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీటి విడుదల -మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం , నేటి పత్రిక ప్రజావార్త : జలవనరుల శాఖకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని గత ప్రభుత్వం పెట్టిన రూ.18 వేల కోట్ల బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించడమే నిదర్శనమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్త పట్నం లో పుష్కర్ ఎత్తిపోతల పథకం నుంచి ఆయన నీటిని …

Read More »

తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు త్రాగు నీటి విడుదల

-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తాడిపూడి గ్రామంలో గోదావరికి పూజలు నిర్వహించి సారె సమర్పించి పంపు నంబర్-1 ను మంత్రి నిమ్మల రామా నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ, తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా తూర్పు గోదావరి , ఏలూరు జిల్లాలలోని 14 మండలా ల్లోనీ 130 గ్రామాల్లో స్వయం …

Read More »

ఆంధ్రా పేపర్ మిల్‌లో హైడ్రోజన్ ఫెరాక్సైడ్ లీక్ – జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా ఫ్యాక్టరీస్, అగ్నిమాపక యంత్రాంగం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయం 09:19 గంటలకు రాజమహేంద్రవరం ప్రాంతంలోని ఆంధ్రా పేపర్ మిల్ లో హైడ్రోజన్ ఫెరాక్సైడ్ ను తీసుకొచ్చిన జిజె 06 ఏయు – 9440 నంబరు గల వాహనము నుంచి రసాయన లీక్ అయినట్లు సమాచారం అందిందని ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె కృష్ణ మూర్తి లు ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. …

Read More »

ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ విడుదల

-2024 జులైలో భారీ వర్షాల వల్ల 3,071.41 హెక్టార్లలో పంట నష్టపోయిన రైతాంగం -ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -ఎర్రకాలువ ముంపుకు దీర్ఘకాలిక ప్రణాళిక.. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడి -మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంపై నియోజకవర్గ రైతాంగం హర్షం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి …

Read More »