Breaking News

Tag Archives: rajamandri

ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి పోషక విలువలు నాణ్యమైన ఉత్పత్తులు సాధ్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం పెంచడం తద్వారా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి నాణ్యమైన ఉత్పత్తులు రైతులు సాధించాలని ఏపీ ఈ డి ఏ, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధారిటీ, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ బి.అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉద్యానవన , ఏపీఎంఐపీ ల ఆధ్వర్యంలో ఎఫ్ బి వో లకు, రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ …

Read More »

గ్రామ వార్డు సచివాలయాల్లో రైస్ కార్డ్ లో మార్పు, చేర్పులకు అవకాశం

-కాల పరిమితి లేకుండా నిరంతర ప్రక్రియ గా రైస్ కార్డు సేవలు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైస్ కార్డు లలో మార్పులు, చేర్పులను గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దిగువ పేర్కొన్న వాటికి సంబంధించిన సేవలు పొందవచ్చు అని కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేశారు. రైస్ కార్డుల కు సంబంధించి కొత్త బియ్యం కార్డు పొందుటకు, బియ్యం కార్డు విభజన …

Read More »

స్నేహ మానసిక చికిత్స ఆసుపత్రిని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిమరియు సీనియర్ సివిల్ జడ్జ్  ఎన్. శ్రీ లక్ష్మీ స్థానిక దానావాయిపేట లో ఉన్న మనసా మానసిక చికిత్స ఆసుపత్రి, హరిత మానసిక చికిత్స ఆసుపత్రి, విజయ మానసిక చికిత్స ఆసుపత్రి మరియు స్నేహ మానసిక చికిత్స ఆసుపత్రిని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు …

Read More »

నగరం లో పలు సినిమా థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు

-థియేటర్ లలో అధిక ధరలు, అపరిశుభ్రత పై ఆగ్రహం. -థియేటర్ యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలి -లోపాలు గల థియేటర్ లకు నోటీసులు జారీ చేస్తాం -జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సినిమా హాళ్ల నిర్వహణ తీరును తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక సాయి కృష్ణ(అనుశ్రీ సినిమాస్), రంభ, ఊర్వశి, మేనక, …

Read More »

ప్రజలకు అందుతున్న సేవలలో లోపాలు సరిదిద్దాలి.

-ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన సముచితంగా ఉండాలి -విద్యుత్, ఇసుక, అన్నా క్యాంటీన్లు, పింఛన్లు, పురపాలక ,పోలీస్, ఆర్టీసీ సేవలపై సమీక్ష -మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు ప్రత్యేక అభినందన -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాభిప్రాయ సర్వేలో ప్రజలకు సంబంధించిన సేవలు సరిగా లేవని పేర్కొన్న అంశాలను గుర్తించి ఆ లోపాలను సరిదిద్దాలని భవిష్యత్తు వెలువడే ప్రజాభిప్రాయ సర్వేలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు. …

Read More »

యోగాంధ్ర లక్ష్యం.. ప్రతి ఒక్కరికీ యోగ ప్రయోజనాలు దక్కేలా చూడడమే.

-యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి -మానసిక ప్రశాంతత.. సంపూర్ణ ఆరోగ్యం.. యోగాతో సాధ్యం -సమాజంలో ఉన్న వివిధ వర్గాలను భాగస్వాముల్ని చేసే క్రమంలో 25 రోజుల యోగా సాధన కార్యక్రమం -రాజమహేంద్రవరం కేంద్రకారాగరంలో అద్భుతంగా జరిగిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం – మంత్రి కందుల దుర్గేష్ – కలెక్టర్ పి ప్రశాంతి -రాజమహేంద్రవరం కేంద్రకారాగరంలో అద్భుతంగా జరిగిన యోగాంధ్ర రాష్ట్రస్థాయి కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డచ్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఓవైపు..చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన ఏళ్ల …

Read More »

జూన్ తొలి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా ప్రారంభం -వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష -త్వరలోనే పట్టాలెక్కనున్న అఖండ గోదావరి, గండికోట పర్యాటక ప్రాజెక్టులు, సూర్యలంక బీచ్ ఆధునికీకరణ పనులు -కుంభమేళా స్ఫూర్తితో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలో పర్యాటకులకు తక్షణ వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు -రాష్ట్రంలో హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు, లీజుకు మండువా లోగిళ్లు తీసుకునేలా ప్రణాళికలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ మొదటివారంలో అఖండ గోదావరి ప్రాజెక్టు …

Read More »

సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అండగా ఉంటాం.. సంపూర్ణ సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని వెల్లడి -థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతోంది.. నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం -అందరికీ ఆమోదయోగ్యంగా నూతన ఫిల్మ్ పాలసీ..సినీ రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి -తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నాం.. అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదు -సినిమా పరిజ్ఞానం లేనివారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రిపై …

Read More »

ఉగ్రవాదాన్ని సహించేది లేదు : ఎంపీ పురందేశ్వరి

-రవిశంకర్ ప్రసాద్ సారధ్యంలో విదేశాలకు అఖిల పక్ష బృందం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించబోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేసారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్ పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ దుర్నీతిని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏడు అఖిల బృందాలలో ఎంపీ పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందం ఆదివారం పారిస్ కి బయలుదేరి వెళ్ళింది. ఉదయం 11గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్ మీదుగా …

Read More »

మంగళవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21వ తేదీ న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఒకే ధరిత్రికి – ఒకే ఆరోగ్యానికి యోగా” (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) అనే నినాదంతో ప్రతిశాఖ,ప్రతి సంస్థ నందు ప్రతిష్ఠాత్మకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులననుసరించి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వారి ఆదేశములతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారములో ది. 27.05.2025 మంగళవారం నాడు యోగాసన శిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ …

Read More »