-పీజీఆర్ఎస్ ద్వారా 25 అర్జీలు స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించే ప్రతి సమస్యా పరిష్కరించాల్సిందేనని కమిషనర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా.. మొత్తం 25 అర్జీలు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 10, రెవెన్యూకి సంబంధించి 2, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 4, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 7, వార్డు సచివాలయాలకు సంబంధించి 2 ఉన్నాయి. అర్జీదారులు తెలియజేసిన …
Read More »Tag Archives: rajamandri
మొక్కల పెంపకానికి ప్రజల సహకారంకు ఇదే ఆహ్వానం
-ఉచితంగా మొక్కలు పంపిణీకి చేయాలి -నగరవనం కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం -జూన్ 5 వ తేదీ జిల్లా వ్యాప్తంగా 4 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమం -అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యం కావాలి -జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టినట్లు, అందులో భాగంగా పెంచిన మొక్కలని నాటే కార్యక్రమం లో …
Read More »అక్రెడిటేషన్ కార్డులు కొనసాగింపు కు సంస్థ/మీడియా లో కొనసాగుతున్నట్లు లేఖ అందచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రస్తుతం అక్రెడిటేషన్ కలిగి, రెగ్యులారిటీ కలిగిన పత్రికలకు చెందిన మీడియా జర్నలిస్టులు, ఇతర అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే వారికి అక్రెడిటేషన్ కార్డులు ఆగస్టు 31 వరకు కొనసాగించేందుకు జిల్లా కలెక్టర్ & డీఎంఏసి ఛైర్మన్ ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి సీ.హెచ్. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇందుకు అనుగుణంగా అక్రిడిటేషన్ కలిగిన వారు అదే సంస్థ/మీడియా లో కొనసాగుతున్నట్లు లేఖ ఈ …
Read More »8వ రోజు యోగంధ్రా కార్యక్రమం పాల్గొన్న రవాణా శాఖ ఉద్యోగులు, ఆటో , లారీ బస్సు డ్రైవర్లు , అసోసియేషన్ ప్రతినిధులు
-యోగసాధన కోసం ప్రతి ఒక్కరూ మరో ముగ్గురిని తీసుకుని రావాలి -డిఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రోజూ యోగాశనాలు చేయడం ద్వారా పలు రకములైన శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత సాధ్యం అవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాంట్ ట్రంక్ రహదారి పై జిల్లా స్థాయి ద్వారా రవాణా శాఖ ఆధ్వర్యంలో 8వ రోజు యోగంధ్రా కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా …
Read More »871 చౌక ధరల దుకాణాలలో నిత్యవసర సరుకులు పంపిణీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి తూర్పు గోదావరి జిల్లాలోని 871 చౌక ధరల దుకాణాలలో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం కోసం ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 871 చౌక ధరల దుకాణాలకు గాను మొదటి రోజు 825 చౌక ధరల దుకాణాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో 871 …
Read More »కలెక్టరేట్ లో జూన్ 3 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా
-వికాస కేంద్రం , తూర్పు గోదావరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 3 వ తేదీ మంగళవారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో ప్రముఖ ‘ఐ టి సి లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్’ కంపెనీలలో ఆపరేటర్ జాబ్స్ సంబంధించి “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు ” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఐ టి ఐ, ఇంటర్ …
Read More »పర్యాటక ప్రాంతంలో తొలి యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమం
-జిల్లాలో మరో మూడు పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర సాధన కార్యక్రమం -జిల్లా వ్యాప్తంగా యోగా సాధన కోసం 4 లక్షల 64 వేల మంది పేర్లు నమోదు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో యోగా కార్యక్రమాలలో భాగంగా పర్యటక ప్రదేశాల్లో తొలి జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియచేసారు. ఆదివారం స్థానిక సరస్వతి ఘాట్ లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం లో …
Read More »నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి…
-క్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్ -స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి -డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం -వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం -ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పట్టణ వాసులు సుధీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు …
Read More »జిల్లా లో 12 నుంచి 20 వరకు పాఠశాలల్లో తప్పనిసరిగా యోగ కార్యక్రమం చేపట్టాలి…
-అధిక వర్షాలు హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ప్రజలందరూ యోగాంధ్ర లో స్వచ్ఛందంగా భాగం కావాలని, నమోదు చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టవలసి ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర జిల్లా నోడల్ అధి కారి ఎస్ చిన్న రాముడు ఇతర అధికారులు యోగాంధ్ర, పీఎం సూర్య ఘర్, పర్సెప్షన్ సర్వే పై జిల్లా అధికారులతో సమావేశం …
Read More »జిల్లా లో కార్మిక చట్టం ప్రకారం 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- మేర పరిహారం చెల్లింపు
-బాల కార్మికుల గుర్తింపు కొరకు జూన్ 30 వరకు ప్రత్యేక డ్రైవ్ -నోడల్ ఆఫీసర్, జిల్లా రెవి న్యూ అధికారి, టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో కార్మిక చట్టం ప్రకారం 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- సొమ్మును పరిహారం గా కార్మికులకు ఇప్పించుట జరిగిందని నోడల్ ఆఫీసర్, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …
Read More »
Prajavartha Online Telugu News