Breaking News

Tag Archives: rajamandri

*బర్డ్ ఫ్లూ *(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై భయం లేదు

-బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై వదంతులు, అపోహలు నమ్మవద్దు -బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పక్షులకు మాత్రమే వచ్చే వ్యాధి -18 నేసల్ స్వాబ్ నమూనా పరీక్షలు ఫలితాలలో వ్యాధి నిర్ధారణ లేదు రాజామహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉన్నతి స్థాయి అధికారుల సూచనల మేరకు జిల్లాలో వస్తున్న బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కల్పించామని, ఏ ఒక్కరు భయపడ వలసినఅవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో …

Read More »

19 న రెండవ దశ శిక్షణ తరగతులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లని పూర్తి చేసుకుని, 510 పోలింగ్ సిబ్బంది అయిన పీవో , ఏపీవో, ఇతర సిబ్బంది కి శిక్షణ ను ఫిబ్రవరి 14 తొలి దశ , 19 న రెండవ దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం ఉదయం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వై వార్షిక ఎన్నికలు-2025 పై ఎన్నికల పరిశీలకులు శ్రీమతి …

Read More »

వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం

-ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రహదారి భద్రత పై ప్రచారం నిర్వహిస్తున్నాం -జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భం గా గురువారం కార్లు, ఆటో లు, మోటార్ సైకిళ్ళుతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీ -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్ర త్తలు తప్పనిసరిగా పాటించాలని, భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాలను కలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు …

Read More »

పోలింగ్ బూత్ ను పరిశీలించి సూచనలు జారీ…

పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం సాయంత్రం పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఎంపీపీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కే. సునీత పరిశీలించడం జరిగింది. పోలింగ్ జరిగే రోజున ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల పరిశీలకులు కే. సునీత సూచించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నందున, సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని …

Read More »

వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నందు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి ఎం ఎస్ శోభారాణి జిల్లా నందలి వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు దృష్ట్యా సాంఘిక సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో ప్రస్తుతం మెనూ …

Read More »

రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియ లో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అల్పాదాయ వర్గాలకు, రైతులకు , మహిళలకు ఆర్ధిక చేయూత అందించేందుకు రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియ లో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో బ్యాంక్ రీజినల్ హెడ్స్ తో సిసి ఆర్సీ కార్డ్స్ – కౌలు రైతులకు రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్, పశుసంవర్ధక శాఖ కి చెందిన పీకేసిసి లోన్స్, పి ఎం విశ్వకర్మ, సూర్య ఘర్, మహిళా …

Read More »

తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని కల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావ రణంలో నిర్వహించాలి

-ఎన్నికల కమిషన్ మార్గదర్శ కాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి. -కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వ హించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత సూచించారు. మంగళవారం పెరవలి మండలంలో పోలింగ్ …

Read More »

ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ లో భాగంగా మంగళవారం ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం నిర్వహించిన జనరవ్ విభాగంలో 3326 మందికిగాను 3285 మంది హాజరై 41 మంది గైర్హాజరు అయినారని, మధ్యాహ్నం 2991 మందికీ గాను 2967 మంది హాజరై 24 మంది గైర్హాజరు అయినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ఎస్విఎల్ నరశింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వొకేషనల్ విభాగంలో ఉదయం 755 మందికి గాను 679 …

Read More »

బర్డ్ ఫ్లూ *(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై అపోహలు వద్దు

పెరవలి, కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) కోళ్లకు వచ్చిన వ్యాధి అని తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని, ప్రజలు ఆందోళన పడవలసిన పని లేదని జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వెంకటేశ్వర రావు అన్నారు. మంగళవారం జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వెంకటేశ్వర రావు వైద్యులు, వైద్య సిబ్బందితో కలసి కానూరు అగ్రహారం ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ కార్యక్రమము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “జాతీయ ఎయిడ్స్ నియంత్రణ” కార్యక్రమములో భాగంగా మంగళవారం “జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ” జైళ్ల శాఖ ఆద్వర్యంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ (HSS Plus) అనే కార్యక్రమమును ప్రారంభించుట జరిగినది. ఈ హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ లో భాగముగా కేంద్ర కారాగారంలో ఉన్న ఎంపిక చేసిన 400 ఖైదీలకు (రోజుకు 20 కి మించకుండా) హెచ్.ఐ.వి, సిఫిలిస్, హెపిటైటిస్-బి & సి పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలను …

Read More »