రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి Dr కె. వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈరోజు “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31” సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ పొగాకు వలన అనేక అనర్ధాలు ఉన్నాయని ధూమపానం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరియు స్కూలు పరిసరాల ప్రాంతాల్లో పొగాకు …
Read More »Tag Archives: rajamandri
యోగాంధ్ర కార్యక్రమం పై సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి Dr కె. వెంకటేశ్వరావు వైద్య అధికారులు, సిబ్బందితో స్థానిక డీ ఎమ్ హెచ్ వో కార్యాలయము యోగాంధ్ర కార్యక్రమం పై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా అందర్నీ భాగస్వామ్యం చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక డ్రైవ్ లో తేదీ 28/5/2025 రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ ట్రంక్ రోడ్డు యందు నిర్వహించిన శిక్షణకార్యక్రమానికి సుమారు 1000 మంది అంగనవాడి టీచర్లు మరియు ఆరోగ్య కార్యకర్తలు, …
Read More »పేద ప్రజల కళ్లలో సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో సామాజిక భద్రత -నిడదవోలు పట్టణంలోని 4,8 వార్డుల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడంపై లబ్ధిదారులు హర్షం -జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తామని వెల్లడి -ప్రభుత్వ పనితీరు విషయంలో ప్రజల సంతృప్త స్థాయి పెరిగిందని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »యోగా సాధన అలవాటుగా మారాలి
-యోగా సాధన తో వివిధ రకాల సమస్యలకు పరిష్కారం -స్థానిక హోమియో వైద్య కళాశాల లో 6వ రోజు యోగంధ్ర కార్యక్రమం -జేసి. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా అభ్యాసం ఒక అలవాటుగా మార్చు కోవాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ హోమియోవైద్య కళాశాల ఆవరణలో శనివారం 6వ రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, యోగాంధ్ర …
Read More »జిల్లా లో ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నాం.
-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయికి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కానీ వాటి విషయంలో ప్రత్యక్షంగా ఆయా వ్యక్తుల, అధికారులు లతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్ట ర్ క్యాంప్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ పై ప్రజా సమస్యల పరిష్కర స్థాయి పై వివిధ …
Read More »సైనిక్ సంక్షేమ నిధి విరాళాలు వారి ఆర్థిక భరోసా కల్పిం చే విధంగా చర్యలు తీసుకుంటాం.
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సైనిక్ సంక్షేమ నిధికి వొచ్చిన విరాళాలు ఇచ్చి సైనికులు , వారి కుటుంబాల ఆర్థిక భరోసా, సంక్షేమ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పిడి, డిఆర్డిఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన 6,37,790 రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్, ఎస్పీ వారి చేతుల మీదు సైనిక్ వెల్ఫేర్ అధికారికి కు అందచేశారు. ఈ సందర్భంగా …
Read More »చిల్డ్రన్ వసతి గృహము సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక ఉమెన్స్ కాలేజీ సమీపంలోని ఉన్న బాలసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహమును సందర్శించారు. వసతి గృహమును సందర్శించి వసతులను మరియు ఆహారన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్ధులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం అందించాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేయించాలని అన్నారు, …
Read More »గోదావరిలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ తగు చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరిలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ గురువారం కలెక్టర్, తూర్పు గోదావరి వారి అధ్యక్షతన జరిగినది. Dlsc సభ్య కన్వీనర్ జిల్లాలో ఇసుక సరఫరా పాయింట్ల స్థితిని వివరించారు. 15 ఓపెన్ ఇసుక రీచ్లు, 18 ఇసుకడీ- సిల్టేషన్ సరఫరా పాయింట్లు మరియు ఫోర్ షోర్ ప్రాంతంలో, 13 ఇసుక డీ- సిల్టేషన్ సరఫరా పాయింట్లు ఫోర్ షోర్ వెలుపల ప్రాంతంలోఅందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 04 సెమీ మెకనైజేడ రీచ్లుతూర్పు గోదావరిజిల్లాలో అవసరాల కొరకు, 05 …
Read More »యోగాంధ్ర కార్యక్రమం ఒక మంచి సంకల్పం తో చేపట్టడం జరిగింది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమం ఒక మంచి సంకల్పం తో చేపట్టడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం పరిధిలో అరికిరేవుల, కొవ్వూరు పట్టణం లోని 14 వ వార్డులో యోగాంధ్ర కార్యక్రమం లో స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకునే విధానంలో అవగాహన కల్పించడం కోసం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జేడి ఎల్ అప్పల కొండ, తహసిల్దార్ ఎమ్ దుర్గా ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ డేనియల్ తదితరులతో కలిసి ఇండ్ల …
Read More »రైతులతో యోగాంధ్ర కార్యక్రమం
-జిల్లాలో 4వ రోజు యోగాంధ్ర -శుక్రవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 వ రోజు యోగంధ్రా -జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానం సమీపంలో గ్రాండ్ ట్రంకు రోడ్డుపై ప్రాధాన్యత రంగం శాఖల ఆధ్వర్యంలో రైతులతో, నగర ప్రజలు, మహిళలతో యోగ సాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన …
Read More »
Prajavartha Online Telugu News