Breaking News

Tag Archives: rajamandri

పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు

-సోమవారం మే 26 వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్ -అర్జీలు meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకునే వెసులుబాటు -వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009  మీ సెల్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార  కోసం  జిల్లా, డివిజన్ మండల స్థాయి లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మే 25 వ తేదీ సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు …

Read More »

సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల నిర్ణయంపై ఆరా తీస్తున్నామని వెల్లడి -హోం శాఖ సెక్రటరీతో విచారణ చేపట్టాలని నిర్ణయించామన్న మంత్రి దుర్గేష్ -విచారణ అనంతరం వచ్చే వివరాలపై చర్చించి సినీ పరిశ్రమకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటామన్న మంత్రి దుర్గేష్ -సినీ రంగ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉందని స్పష్టం -హరిహరవీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ తరహా వ్యవహారం దేనికి సంకేతమని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్ …

Read More »

యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధ్రువపత్రాల జారీ

-www.yogandhra.ap.in లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా కార్యక్రమం పేర్లు నమోదు కు అవకాశం -ఉత్తమ యోగా ప్రదర్శన సాధించిన వారు రాష్ట్ర స్థాయి కి ఎంపిక -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమం లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యం తో వివిధ స్థాయి లలో పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. యోగాంధ్ర ప్రదేశ్ కార్యక్రమం లో రెండవదయిన “అమలు దశలో” …

Read More »

యోగాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం

-జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలు -మే 29 వ తేదీన సెంట్రల్ జైల్లో రాష్ట్రస్థాయి కార్యక్రమం -సీఎం యోగా సాధన ఆదర్శం స్పూర్తి: -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ వంతుగా సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోనీ స్థానిక డీ ఆర్ వో ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో …

Read More »

కోకో పెంపకాన్ని ప్రోత్సాహం అందించాలి

-కోకో సాగులో అంతర్ పంట ద్వారా అదనపు ఆదాయం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కోకో తోట పంటల విస్తరణ పై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆ తద్వారా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , 600 హెక్టార్లలో కోకో …

Read More »

జీవవైవిద్య సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

-సెంట్రల్ జైల్ సూపరెంటిండెంట్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జీవవైవిధ్య సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొక్కల సంరక్షణ, నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రాహుల్ మాట్లాడుతూ గత ఏడాది రాజమండ్రి కేంద్ర కారాగారానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య పురస్కారం లభించిందని గుర్తు చేశారు. ఎంతో చారిత్రాత్మకమైన రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవవైవిధ్య …

Read More »

తూర్పు నాబార్డ్ డిడిఏం గా చక్రధర్ రావూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నాబార్డ్ జిల్లా అభివృధి మేనేజర్ (డి డి ఎమ్) గా చక్రధర్ రావూరి కొత్త గా పదవీ బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేసిన చక్రధర్ బదలీపై తూర్పు గోదావరి జిల్లా కు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు జిల్లాలకు ఏ జి ఎమ్ గా వ్యవహరించిన డా వై ఎస్ నాయుడు కాకినాడ, కోనసీమ జిల్లాల నాబార్డ్ ఏజీఏం గా …

Read More »

తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగాను

– ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను – నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకు వెళ్ళారు – మంత్రిమండలి ఆమోదం తెలిపింది – ఇది కూటమి ప్రభుత్వ విజయం – మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు – మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీనికి గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి …

Read More »

మన ధరిత్రి మన ఆరోగ్యం

-జూన్ 21 వరకు యోగపై మాసోత్సవ అవగాహన కార్యక్రమాలు -మంత్రం కందుల దుర్గెష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం ఉదయం నిర్వహించడం జరిగింది. మన ధరిత్రి మన ఆరోగ్యంn(“యోగ ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్”) అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక …

Read More »