-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా “యోగాంధ్ర ప్రదేశ్” ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు గౌతమి ఘాట్ వద్ద నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం సాయంత్రం యోగాంధ్ర ప్రచార కార్యక్రమం, పర్సెప్షన్ సర్వే పై ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసిల్దార్లు, పురపాలక కమిషనర్ల లతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ.. “వన్ నేషన్- వన్ హెల్త్” నినాదంతో …
Read More »Tag Archives: rajamandri
ఇంటర్వ్యూ లకు అర్హత కలిగిన, అర్హత పొందని వెబ్ సైట్ లో ప్రదర్శన
– జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ వాత్సల్య, వన్ స్టాప్ సెంటర్ , చిల్డ్రన్ హోమ్ లలో పోస్టుల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో అర్హత కలిగిన, అనర్హత కలిగిన అభ్యర్ధుల జాబితా తూర్పు గోదావరి జిల్లా వెబ్సైట్ లో ప్రదర్శించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వారి తరపున మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు …
Read More »ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా నిడదవోలులో తిరంగా ర్యాలీ
-పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు -వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదని తెలిపిన మంత్రి దుర్గేష్ -తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసా -గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ -తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాం ఉగ్రమూకల దారుణకాండలో అసువులు …
Read More »నిడదవోలులో రైతులకు రూ. 1.99 కోట్ల విలువైన 100 వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ
-తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి -నిడదవోలు నియోజకవర్గంలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -త్వరలో రైతుల నుండి మిగులు ధాన్యం కొనుగోలుకు చర్యలు -ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం -వారం రోజుల్లో రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు -కౌలు రైతులను ఆదుకునేందుకు ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం సిద్ధం -త్వరలో అన్నదాత సుఖీభవ క్రింద రైతుల ఖాతాల్లో రూ.20,000 జమ -మంత్రి కందుల దుర్గేష్ -శింగవరం గ్రామంలో రూ. 53.08 …
Read More »నిడదవోలుకు సరికొత్త కళ..అందమైన నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ చొరవ
-11 నెలల్లో నిడదవోలులో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు -మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు -జూన్ 1 వ తేదీ నుండి గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమంతో అపరిష్కృత సమస్యలకు చెక్ -‘నిడదవోలు’ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -నయా నిడదవోలుకు బాటలు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కందుల దుర్గేష్ -గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పట్టణ సుందరీకరణకు చర్యలు -నిడదవోలు పట్టణంలో 250 సీసీ కెమెరాల ఏర్పాటు …
Read More »జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తు న్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం
-ప్రతినెలా మూడోవ శనివా రం స్వచ్చంధ్ర – స్వర్ణాంధ్ర కా ర్య క్ర మం నిర్వహిస్తున్నాం -మే నెల కాన్సెప్ట్ బీట్ హిట్ నేపథ్యంలో “నీరు – మీరు” కార్యక్రమం -డిఆర్ఓ, టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛత, పచ్చదనం పెంపొం దించే విధంగా చర్యలు తీసు కుంటున్నామని డిఆర్ఓ, టి సీతారామ మూర్తి అన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ప్రతి నెల 3 శనివారం నిర్వహిం …
Read More »వీర సైనికుడు మురళి నాయక్ వీర మరణం పట్ల ర్యాలీ సందర్భంగా నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నగర ప్రజలు
-వర్షం కురుస్తున్నా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం తెలియ చేసిన యువత, నగర ప్రజలు, మహిళలు -భారీ జాతీయ జెండాతో ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శన -ర్యాలీ మొత్తం జాతీయ స్ఫూర్తితో మారుమ్రోగిన నినాదాలు ఉత్సాహంగా సాగిన తిరంగ యాత్ర -పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమై.. కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ -దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులం ఏకమవుతాం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర …
Read More »పెట్రోల్ బంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ లీగల్ మెట్రాలజీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా శనివారం సెంట్రల్ జైల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు వినియోగదారుల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ శివబాలాజీ, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ పెట్రోలు బంకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతీ వినియోగదారుడు పెట్రోలు నాణ్యత, పరిమాణం సరిచూసుకోవాలని …
Read More »పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం
-స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ కేతన్ గార్గ్ -వేసవి కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు: జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు -పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత: ఎమ్మెల్సీ సోమువీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. 16వ వార్డు ఆవా వాంబే గృహ సముదాయాల వద్ద శనివారం ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’లో భాగంగా చేపట్టిన బీట్ ద హీట్ కార్యక్రమంలో జాయింట్ …
Read More »వేసవి లో తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి లో తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఈ నెల 22వ తేదీ నుండి జూలై 13వ తేదీ వరకు మూడు ప్యాకేజీలుగా ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాత్రకి సంబందించిన వివరాలు ప్యాకేజీ 1: (దివ్య దక్షిణ యాత్ర తో జ్యోతిర్లింగం- SCZBG42) ఈ …
Read More »
Prajavartha Online Telugu News