Breaking News

Tag Archives: rajamandri

ఆర్ అండ్ బి కార్యాలయంలో స్వర్ణ ఆంధ్రా స్వచ్చ ఆంధ్రా

-పాల్గొన్న ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కె . నైముల్లా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తున్న విషయం ఇందులో భాగంగా రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కె . నైముల్లా స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె . నైముల్లా మాట్లాడుతూ  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎలెక్ట్రానిక్ స్క్రాప్ సరైన విధంగా డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం …

Read More »

ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” పై న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పెర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ. గాయత్రి దేవి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీ లక్ష్మి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంధు “ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీ ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ …

Read More »

ప్రతి నెలా మూడోవ శనివారం “సస” స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

-ఏప్రియల్ నెల “సస” లో ఈ వెస్ట్ వ్యర్థాలు సేకరణ కాన్సెప్ట్ -త్రీబుల్ ఆర్ భావన తో ఈ వెస్ట్ మేనేజ్మెంట్ -నిత్య కృత్యంలా కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలి -స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయ వంతం చేసే విధంగా భాగస్వామ్యం కావాలి -పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణకు ప్రత్యేక కియోస్కీ లు ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి …

Read More »

ఆర్ డబ్ల్యు ఎస్ లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

-కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం -ఎస్ ఈ (ఆర్ డబ్ల్యు ఎస్) బీవీ గిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లోని త్రాగు నీరు పారిశుధ్య మిషన్ (DWSM) నందు సుమారుగా ప్రతి నెల రూ.20,000/- పారితోషికంతో, ప్రారంభంలో 11 నెలల కొరకు మరియు తదుపరి పొడిగించే పద్దతిన కాంట్రాక్టు పద్దతిపై పనిచేయుటకు నిర్వహణ సమాచార వ్యవస్థ (MIS) , ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) , ద్రవ వ్యర్థాల నిర్వహణ (LWM ) కన్సల్టెంట్ ఓకొక్క పోస్టు చొప్పున …

Read More »

విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం…

-రాజవోలు గ్రామంలో హై స్కూల్ నందు బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు రాజవోలు గ్రామంలో స్థానిక హై స్కూల్ నందు కీ. శే గోరంట్ల శాంతారాం వారి జ్ఞాపకార్థం జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2లక్షల 50వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన బాస్కెట్ బాల్ కోర్టును రూరల్ …

Read More »

నియోజకవర్గ అభివృద్ధి, నా లక్ష్యం…

-రూ 2.2 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లు , త్రాగునీటి సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గోరంట్ల… -మరిన్ని రోడ్లు , డ్రైన్లతోపాటు వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపి ప్రభుత్వంలో నిలచిపోయిన అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో పరుగులు తీస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక రాజీవ్ నగర్ లో, 1కోటి 8 లక్షలతో నిర్మించిన ప్రధాన సి.సి రోడ్డు, మరో 8 కనెక్టింగ్ రోడ్ల తో పాటు, డ్రైనేజీ …

Read More »

జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం గౌరవ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జీ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత …

Read More »

ఆర్ధిక సహాయం అందుకున్న ఇళ్ళ నిర్మాణం నూటికి నూరు శాతం పూర్తి చెయ్యాలి…

రాజమహేంద్రవరం / నల్లజర్ల , నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణం కోసం అదనపు ఆర్ధిక సహాయం 3,676 మంది లబ్దిదారులకు 8 కోట్ల 29 లక్షలు జమ చెయ్యడం జరిగిందని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఇన్చార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. భాస్కర్ రెడ్డి తెలిపారు. అదనపు ఆర్ధిక సహాయం అందుకున్న ఇళ్ళ నిర్మాణం నూటికి నూరు శాతం పూర్తి చెయ్యాలనే లక్ష్యం దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇళ్ళ నిర్మాణం చేపట్టి పూర్తి చెయ్యడంలో స్టేజ్ కన్వర్షన్ లో …

Read More »

విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోగలం

-అవకాశాలు అందిపుచ్చుకొని అంబేద్కర్, జగజీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే ఆశయాలు కొనసాగించాలి -నమస్కారం చేయడం ద్వారా వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి -సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏప్రియల్ 12 న విడుదల చేసిన ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా నందలి సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం …

Read More »

శెలవు దినములలో కూడా ఆస్థిపన్నుల చెల్లింపులకు కౌంటర్లు ఏర్పాటు చేయడమైనది…

-కేతన్ గార్గ్, ఐ.ఎ.ఎస్., కమిషనరు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించి ఇంటిపన్ను మరియు ఖాళీస్థలముపన్ను రెండు వాయిదాలు ఏక మొత్తముగా ది.30-04-2025 వ తేదీలోగా చెల్లించిన వారికి ఆస్థిపన్నులో 5% రాయితీ యిచ్చుటకు అవకాశము కల్పించినందున, ఆస్థిపన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం నగరపాలక సంస్థ నందు ది.13-04-2025 తేదిన (ఆదివారం) మరియు ది.14-04-2025 తేదిన (సోమవారం- అంబేద్కర్ జయంతి) శెలవు దినములలో కూడా నగరపాలక సంస్థ కార్యాలయములోని కౌంటర్లు యధావిధిగా పని చేస్తాయని పన్ను చెల్లింపుదారులు ఈ విషయాన్ని …

Read More »