Tag Archives: rajamandri

ఆగస్టు 11 న మోడల్ కెరీర్ సెంటర్, రాజమహేంద్రవరం వద్ద జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నగరంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఆగస్ట్ 11వ తేదీన ” జాబ్ మేళ” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హెచ్ . హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపేనీలైన ఇన్నోవా సోర్స్, ఎస్ బి ఐ పేమెంట్, నవతా, ఆపాక్ ఫైనాన్సియల్ సర్వీస్ నందు గల పలు ఉద్యోగాల కొరకు …

Read More »

నిష్కల్మషమైన జీవితాలకు సాక్ష్యాలు ఆదివాసీలు

-ఆకట్టుకున్న ఆదివాసీ సంప్రదాయ నృత్య ప్రదర్శన -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిని నమ్ముకుని జీవించే నిష్కల్మష హృదయులు కలిగిన వారు ఆదివాసీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం వేడుకలకు ఇంచార్జీ జిల్లా ట్రైబుల్ అధికారి బి. శశాంక అధ్యక్షత వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కొమరం భీమ్, బిర్సా ముండ, ఏకలవ్యుడు చిత్ర పటాలకు పూలమాలలు …

Read More »

ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం

-ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ -ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి -జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు -గిరిజన ఆదివాసీ విద్యార్థులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీ ను. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ఆదివాసీలు తమ సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని, గతంలో మారుమూల అరణ్యాలలో …

Read More »

క్షేత్ర స్థాయిలో కలెక్టర్ ప్రజలతో ముఖాముఖి

-పెన్షన్ పంపిణీలో లోపాలపై ప్రజా స్పందన పై క్షేత్ర స్థాయిలో పరిశీలన -ప్రజలతో మమేకంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటవ తేదీన అర్హత కలిగిన లబ్దిదారులకు వారి నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ప్రజల సంతృప్తికి దోహదపడేలా కార్యకలాపాలు నిర్వహించాలని పెన్షన్ పంపిణీ అధికారులకు (వార్డు, వాలంటీర్ స్థాయి అధికారులు) జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం …

Read More »

చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శన్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి బుధవారం రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. 1954లో రాజాజీ నిర్మించిన ఈ గ్యాలరీలో కళాకారుడు దామెర్ల రామారావు యొక్క అపురూపమైన కళాఖండాలు ఉన్నాయి. ఇది చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో కళా వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. ఈ సందర్భంగా తేజస్వి గ్యాలరీని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “ఈ చారిత్రక ఆర్ట్ గ్యాలరీ ఒక సాంస్కృతిక నిధి. దానిని పునరుద్ధరించి భవిష్యత్ తరాలకు …

Read More »

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవలు నిమిత్తం రూ.30,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ వోసీ లెటర్ అందజేత -ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు రూ.2.14 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి -రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న మంత్రి దుర్గేష్ -సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

ఫిర్యాదులు రాకుండా పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుద్ధ్య పనులను ఫిర్యాదులు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ లో పూర్ పెర్ఫార్మన్స్ ఉన్న మఠం వీధి సహా పలు ప్రాంతాలలో సోమవారం నగర ఆరోగ్యశాఖాధికారి వినూత్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎన్ని గృహాలు ఉన్నది.? ఎంత మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ మరియు సైడ్ డ్రెయిన్ల నిర్వహణ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి …

Read More »

బాలల హక్కులకు రక్షణ కల్పించాలి

-వేధింపులు, బాల్యవివాహాలకు చెక్! రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్టీయల్ స్కూల్ రాజమహేంద్రవరం నందు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఎస్.శ్రీగౌరీ మాట్లాడుతూ లైంగిక వేధింపుల నిర్మూలన వ్యతిరేక చట్టం -2012 గురించిన విషయాలను గుడ్ టచ్ మరియు బాడ్ టచ్, లైంగిక వేధింపుల ఎదురయినప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలి అని విషయాలను గురించి వివరించడం …

Read More »

ఆగస్టు 12న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

-1-19 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ -పిల్లలు, కిశోర బాలలలో నులి పురుగుల నిర్మూలనే లక్ష్యం -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు మరియు కిశోర బాలలలో నులి పురుగుల నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 12న జిల్లావ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆల్బెండజోల్ ప్రచార గోడపత్రికను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు …

Read More »

అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష

-కేటగిరీల వారీగా చెల్లింపులు కానీ వాటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి – కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన కింద జిల్లాలో తొలివిడతలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై, కొన్ని కేటగిరీల్లో నిధులు జమ కాకపోవడంతో వాటి గురించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, …

Read More »