రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి చేతుల మీదుగా ఆదివారం ఆయన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, “ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ప్రభుత్వ విధానాలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఊరట కలిగిస్తోందన్నారు. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 33 మంది …
Read More »Tag Archives: rajamandri
అర్జీలు meekosam.ap.gov.in పోర్టల్ లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా నమోదుకి అవకాశం
-పిజిఆర్ఎస్ పరిష్కార స్థాయి కోసం “1100” -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ పౌర సేవలు -జూలై 28 సోమవారం యధావిధిగా పిజిఆర్ఎస్ -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ జూలై 28 వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం ఇంటి వద్దనే”1100″ మీ-కోసం కాల్ సెంటర్” …
Read More »వాతావరణ శాఖ హెచ్చరికలు – అధిక వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో జూలై 24 నుండి జూలై 28 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ తెలియ చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రత్యేకంగా జూలై 24, 25 తేదీల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, పాత భవనాలు, నదీ తీర ప్రాంతాల వద్ద నివసించే …
Read More »ఐ టి ఐ లో స్పాట్ అడ్మిషన్లు
– ప్రిన్సిపాల్ సి.హెచ్. సునీల్ కుమార్ ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఐ.టి.ఐ., ధవళేశ్వరం లో ప్రవేశం కొరకు నమోదు చేసుకుని, పరిశీలన పూర్తి అయిన అభ్యర్థులు జూలై 23 న నిర్వహించిన కౌన్సెలింగ్కు హాజరుకాకపోయిన అభ్యర్థులు మరియు హాజరైనప్పటికీ సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులు కోసం జూలై 25 వ తేది శుక్రవారం స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ సి.హెచ్. సునీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. కావున ఈ …
Read More »సమాచార హక్కు చట్టంపై సహకార శాఖ ఉద్యోగులకి అవగాహన కార్యక్రమం
-ఎమ్ వెంకట రమణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార సంస్థలు ప్రజలకు అత్యంత దగ్గరగా పనిచేసే శక్తివంతమైన సంస్థలని, సమాచారం హక్కు చట్టం (2005) అమలులో సహకార శాఖ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తూర్పు గోదావరి జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ తెలిపారు. బుధవారం ఆర్యాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 పై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో MSMEల బలోపేతానికి ర్యాంప్ (RAMP) పథకం
-ఉద్యోగావకాశాలు – స్థానిక పరిశ్రమల అభివృద్ధికి కార్యాచరణ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మద్దతుతో అమలు చేస్తున్న RAMP (Raising and Accelerating MSME Performance) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాల మేరకు కార్యాచరణ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం …
Read More »సీఎం హామీ అమలు – దివ్యాంగుల పింఛన్లు ఆరోగ్య పింఛన్లుగా మార్పు
-ఆగస్టు 1 వ తేదీ పెన్షన్ పంపిణీ చెయ్యడం జరుగుతుంది -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం / తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ… ” అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయడమే ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాకొవ్వూరు నియోజక వర్గానికి చెందిన కోవూరు, తాళ్లపూడి మండలాలకి చెందిన …
Read More »వాట్సాప్ ద్వారా నగర సమస్యలకు పరిష్కారం
-అందుబాటులో వాట్సాప్ నెంబరు: 98666 57600 -జిల్లా కలెక్టర్ (ఆర్ ఎం సి కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతలు) పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగు నీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్, ధ్రువీకరణ పత్రాలు తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వాట్సాప్ నెంబరు 98666 57600 ను అందుబాటు లోనికి తీసుకుని రావడం జరిగిందనీ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు నగర కమిషనర్ …
Read More »వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం
-అందుబాటులో వాట్సాప్ నెంబరు “98666 57600” -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర ప్రజలు, జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్యం, ఇంటి పన్నులు, మురుగు నీటి పారుదల, త్రాగునీరు, రోడ్డు మరమ్మతులు, ట్రాఫిక్ సమస్యలు, ధ్రువీకరణ పత్రాల వంటి వివిధ సమస్యలను నేరుగా తెలియ చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నెంబరు ” 98666 57600 ” ను అందుబాటులోకి తీసుకొ చ్చినట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) పి. ప్రశాంతి బుధవారం ఒక …
Read More »ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శన
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళ కారాగారాన్ని సందర్శించారు. ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారం లోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యుల తో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం …
Read More »
Prajavartha Online Telugu News