Tag Archives: rajamandri

రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ యోజన

-తాడిపర్రు నుండి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా ర్యాలీ -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసిన రైతన్నలు, కార్యకర్తలు, నేతలు -భారీ వర్షంలో సైతం కొనసాగిన ర్యాలీ..ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇది రైతుల బాగు కోరే మంచి ప్రభుత్వమని పేర్కొన్న …

Read More »

మత్తు పదార్ధాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

-ఇన్స్పెక్టర్ పి.వి. సూర్య మోహన్ -చదువుతో బంగారు భవిష్యత్తు -జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్. అనంత ప్రదీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నషా ముక్త్ భారత్ అభియాన్ (మాదక ద్రవ్యల నిర్మూలన) కార్యక్రమంలో భాగంగా, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఈగల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ హాస్పిటల్ డి-అడిక్షన్ సెంటర్ మరియు పుస్కారమాత డ్రగ్ ఎడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం వద్ద విద్యార్థులకు అవగాహన …

Read More »

బంగారు కుటుంబాలు భవిష్యత్ లో మార్గదర్శులుగా మారాలి

-ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులే -పేదరికం లేని సమాజం కోసమే పీ4 విధానం.. పీ4లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుండి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులేనని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో పీ4పై సమీక్షించిన …

Read More »

ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారం లోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలను ఆరా తీశారు. ఖైదీల తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలన్నా, పై కోర్టుల్లో అప్పీలు …

Read More »

రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరికలు

-బొమ్మూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 8977935611 -ఆర్డీవో రాజమండ్రి 0883 – 2442344 -ఆర్డీవో కొవ్వూరు 08813- 231488 -24 x 7 పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా తీరానికి సమీపంగా అల్పపీడనం ఏర్పడటంతో, ఆగస్టు 13 నుండి 14 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా …

Read More »

తోకాడ గ్రామంలో రీ-సర్వే ఫైనల్ ROR గ్రామ సభ

-భూవివాదాల నివారణకు రీ-సర్వే కీలకం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా 02.08.2025న జారీ చేసిన 13వ నోటిఫికేషన్ ప్రకారం రాజానగరం మండలంలోని తోకాడ గ్రామంలో ఫైనల్ ROR గ్రామ సభకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రీ-సర్వే ప్రక్రియ భూహక్కులు స్పష్టతకు రావడం, భూవివాదాలు తగ్గడం, రికార్డుల ఖచ్చితత్వానికి దోహదం చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి గ్రామ …

Read More »

వెండితెరపై నవ్వుల రేడు రేలంగి

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 115వ జయంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం రేలంగి వెంకట్రామయ్య అని తెలిపిన మంత్రి దుర్గేష్ -తనదైన నట వైదుష్యంతో ప్రేక్షకులను నవ్వించిన రేలంగి చిరస్మరణీయుడని కీర్తించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా హాస్యానికి పద్మశ్రీ రేలంగి …

Read More »

‘ఉల్లాస్ – అక్షర ఆంధ్ర’ వయోజన అక్షరాస్యతా కార్యక్రమంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళ వారం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్, రాజమహేంద్రవరం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, డీఆర్‌డీఏ పీడీ మూర్తి, డ్వామా పీడీ నాగమహేశ్వరరావు, మెప్మా పీడీ వెంకటరామణ, సీపీవో ఎల్ . అప్పలకొండ, వయోజన విద్య డీడీ పి. పొసయ్య, వయోజన విద్య నోడ్‌ల్ అధికారి అనిసెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు …

Read More »

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తిచేయాలి

-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో చేపట్టిన వివిధ ఇంజనీరింగ్ పనులు విధిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు రహదారులు, డ్రెయిన్ల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. శ్రామిక భవన్, ఆర్టీవో ఆఫీస్ వద్ద సీసీ డ్రెయిన్, కంటిపూడి రామారావు స్కూల్ సీసీ రోడ్డు, NRCP రోడ్డు జంక్షన్ వద్ద సీసీ డ్రెయిన్, పూలే …

Read More »

రాజానగరంలో ‘నక్షయ మిత్రా’ కిట్ల పంపిణీ – అవగాహన కార్యక్రమం

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారంరాజానగరంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా టి.బి బాధితులకు ‘నక్షయ మిత్రా’ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలో పౌష్టికాహారం, అవసరమైన ఔషధాలు, రోజువారీ వినియోగ వస్తువులు ఉండగా, రోగులు త్వరగా కోలుకోవడానికి మద్దతు అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, టి.బి నిర్మూలనలో సామాజిక భాగస్వామ్యం కీలకమని, ‘నక్షయ మిత్రా’గా నమోదు అయి ఆర్థిక సహాయం అందించడంలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పోషకాహారం, సమయానికి చికిత్స, …

Read More »