-రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ -రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై సమీక్ష రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్లో రుడా ప్రతిపాదిత అంశాలపై వివరించారు. …
Read More »Tag Archives: rajamandri
జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమంలో రాష్ట్ర పర్యటన, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు లో జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొంటున్నారనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదివారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. ప్రతి మండలంలో స్థానిక ప్రతినిధుల సమక్షంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. డిజిటల్ రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం ద్వారా జిల్లా …
Read More »భవన నిర్మాణం ప్రకారం ఆస్తి పన్ను ఉండాలి
-జిల్లా కలెక్టర్, కమిషనర్(ఎఫ్.ఎ.సి.) పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రతి ఇంటికి ఆస్తి పన్ను విధిగా ఉండాలని, భవన నిర్మాణం అనుమతి ప్రకారం మాత్రమే నిర్మాణాలు ఉండాలని జిల్లా కలెక్టర్, కమిషనర్ (ఎఫ్.ఎ.సి.) పి.ప్రశాంతి అన్నారు. ఆదివారం విద్యానగర్, వీవర్స్ కాలనీ, తాడితోటలోని కరుణ శ్రీ ఆస్పత్రి, జేఎన్ రోడ్డులోని సాల్ట్ హాస్పిటల్, ఏవీఏ రోడ్డులోని పాంటలూన్స్ సహా పలు భవనాలను ఆమె పరిశీలించారు. ఆమోదం పొందిన ప్లానింగ్ కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని, ఏమైనా వ్యత్యాసం ఉన్నట్లయితే తగు …
Read More »సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మునిసిపల్ కార్పొరేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరుపై జిల్లా కలెక్టర్, కమిషనర్ (ఎఫ్.ఎ.సి.) పి. ప్రశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం లూథర్ గిరిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్) ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో వ్యర్థాల సేకరణ, శుద్ధి, రీసైక్లింగ్, కంపోస్టింగ్ పనుల అమలు పరిస్థితిని పరిశీలించారు. హెల్త్ అధికారుల నుండి ప్రాసెస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, …
Read More »కూటమి ప్రభుత్వంలో సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -59 మందికి రూ.29.72 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ -ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 294 మందికి రూ.2.44 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి -సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందన్న మంత్రి దుర్గేష్ -పారదర్శక విధానంలో, సంతృప్తస్థాయిలో పెన్షన్లు పంపిణీ.. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు, అన్నదాత సుఖీభవతో రైతాంగం సంతృప్తిగా ఉన్నారని స్పష్టం -25 నుండి కొత్త రేషన్ …
Read More »ఆగస్టు 25 సోమవారం యథాతధంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం
-1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విస్తృత స్థాయిలో ప్రజా సేవలు అందుబాటులో -జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తమ అర్జీలు అంద చెయ్యమవచ్చు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల …
Read More »మునిసిపాలిటీలలో పనితీరు మెరుగుపరచాలి: పురపాలక ముఖ్య కార్యదర్శి
రాజమహేం ద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రధాన పనితీరు సూచికలు (KPI) అమలులో స్పష్టమైన ఫలితాలు ప్రతిబింబించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్ఎంసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కమిషనర్ (ఎఫ్ ఏ సి) పి ప్రశాంతి సమక్షంలో అధికారులతో కేపీఐ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాల్లో రద్దీ నియంత్రణ కోసం ప్రతీ ఘాట్ వద్ద ఏఐ టెక్నాలజీతో …
Read More »గోదావరి రెండో హెచ్చరిక కొనసాగుతోంది – ధవళేశ్వరం వద్ద భారీ ప్రవాహం
-సాయంత్రం నుండి నీటి మట్టం తగ్గడం ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 22.08.2025న గోదావరి నీటి మట్టం పెరుగుతూ రెండో హెచ్చరిక కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు గేజ్ స్థాయి 14.30 అడుగులు, పాండ్ లెవెల్ 15.03 మీటర్లు, కాల్వల ద్వారా 10,800 క్యూసెక్కులు విడుదల చేయగా, మిగులు జలాలు 13,57,119 క్యూసెక్కులుగా నమోదు అయ్యాయి. ఈ సమయంలో ప్రవాహం పెరుగుతున్న ధోరణిలో ఉంది. సాయంత్రం 4 గంటలకు కూడా గేజ్ స్థాయి 14.30 అడుగులుగానే …
Read More »రాజమహేంద్రవరం నగరంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విస్తృత స్థాయిలో పర్యటన
-స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో షూటింగ్ చేస్తూ సరదాగా గడిపిన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర పురోభివృద్ధికి ఓ సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ సూచించారు. శుక్రవారం సుమారు మూడు గంటలపాటు నగరంలో అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్, కమిషనర్ (F.A.C) పి.ప్రశాంతితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. తొలుత నారాయణపురంలోని గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను సందర్శించారు. భవనంలోని మౌలిక సదుపాయాలతో పాటు కేరమ్స్, చెస్, …
Read More »రాజకీయ పార్టీల సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ పార్టీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి నిర్ణీత ఫార్మాట్లో వివరాలను సమర్పించవలసినట్లు కోరారు. అసెంబ్లీ స్థాయి బూత్ లెవెల్ అధికారుల కోసం జాతీయ శిక్షణా కార్యక్రమం 9–17 జూలై 2025 మధ్య జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఓటర్ల సౌకర్యం, స్థానిక , …
Read More »
Prajavartha Online Telugu News