Tag Archives: rajamandri

చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శన్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి బుధవారం రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. 1954లో రాజాజీ నిర్మించిన ఈ గ్యాలరీలో కళాకారుడు దామెర్ల రామారావు యొక్క అపురూపమైన కళాఖండాలు ఉన్నాయి. ఇది చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో కళా వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. ఈ సందర్భంగా తేజస్వి గ్యాలరీని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “ఈ చారిత్రక ఆర్ట్ గ్యాలరీ ఒక సాంస్కృతిక నిధి. దానిని పునరుద్ధరించి భవిష్యత్ తరాలకు …

Read More »

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవలు నిమిత్తం రూ.30,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ వోసీ లెటర్ అందజేత -ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు రూ.2.14 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి -రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న మంత్రి దుర్గేష్ -సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

ఫిర్యాదులు రాకుండా పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుద్ధ్య పనులను ఫిర్యాదులు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ లో పూర్ పెర్ఫార్మన్స్ ఉన్న మఠం వీధి సహా పలు ప్రాంతాలలో సోమవారం నగర ఆరోగ్యశాఖాధికారి వినూత్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎన్ని గృహాలు ఉన్నది.? ఎంత మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ మరియు సైడ్ డ్రెయిన్ల నిర్వహణ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి …

Read More »

బాలల హక్కులకు రక్షణ కల్పించాలి

-వేధింపులు, బాల్యవివాహాలకు చెక్! రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్టీయల్ స్కూల్ రాజమహేంద్రవరం నందు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఎస్.శ్రీగౌరీ మాట్లాడుతూ లైంగిక వేధింపుల నిర్మూలన వ్యతిరేక చట్టం -2012 గురించిన విషయాలను గుడ్ టచ్ మరియు బాడ్ టచ్, లైంగిక వేధింపుల ఎదురయినప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలి అని విషయాలను గురించి వివరించడం …

Read More »

ఆగస్టు 12న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

-1-19 ఏళ్ల పిల్లలకు ఉచిత ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ -పిల్లలు, కిశోర బాలలలో నులి పురుగుల నిర్మూలనే లక్ష్యం -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లలు మరియు కిశోర బాలలలో నులి పురుగుల నిర్మూలనే లక్ష్యంగా ఈ నెల 12న జిల్లావ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. సోమవారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆల్బెండజోల్ ప్రచార గోడపత్రికను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు …

Read More »

అన్నదాత సుఖీభవ చెల్లింపులపై కలెక్టర్ సమీక్ష

-కేటగిరీల వారీగా చెల్లింపులు కానీ వాటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి – కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన కింద జిల్లాలో తొలివిడతలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై, కొన్ని కేటగిరీల్లో నిధులు జమ కాకపోవడంతో వాటి గురించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, …

Read More »

రోగసీ సేవలు అందిస్తున్న ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో పరిశీలన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. కె. వెంకటేశ్వరరావు జూలై 29న రాజమహేంద్రవరం నగరంలోని ART మరియు సరోగసీ సేవలు అందిస్తున్న ఆసుపత్రిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ART (Assisted Reproductive Technology), ఐవీఎఫ్ (In Vitro Fertilization) కేంద్రాల్లో నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుతున్నాయా అన్న విషయంపై సమగ్ర తనిఖీ ఆయన నిర్వహించారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, అర్హత …

Read More »

అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారం కోసం 0883- 2944455 గ్రివియన్స్ సెల్

-సంక్షేమ వసతి గృహ దోమల నివారణ కోసం మండల ప్రజా పరిషత్, పంచాయతీ నిధులు ఖర్చు చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి -అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారం కోసం మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో గ్రీవెన్స్ సెల్‌లు ఏర్పాటు: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం బొమ్మూరు కలెక్టరేట్ వీడియో దృశ్య మాధ్యమ సమావేశ మందిరం లో అన్నదాత సుఖీభవ, తదితర అంశాలపై జిల్లా , డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ …

Read More »

తల్లిదండ్రుల సంరక్షణపై ట్రైబ్యునల్ తీర్పును పిల్లలు అప్పీల్ చేయలేరు

-వృద్ధులను నిర్లక్ష్యం చేసిన వారికి మూడు నెలల జైలు, రూ.5000 జరిమానా -డిఆర్ఓ టి.సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రుల సంరక్షణ విషయమై ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై పిల్లలు కలెక్టర్‌కు అప్పీల్ చేయలేరని జిల్లా రెవిన్యూ అధికారి సీతారామమూర్తి తెలిపారు. వృద్ధుల పోషణ & సంక్షేమ చట్టం – 2007పై జిల్లా అధికారులకు అవగాహన కల్పించేందుకు రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ మందిరంలో నిర్వహించిన ఒరియంటేషన్ కార్యక్రమానికి సీతారామ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ – ట్రైబ్యునల్ తీర్పు …

Read More »

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి… 

-జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 15న జరగనున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేడుకలను ఎప్పటిలాగే రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు సూచనలు చేస్తూ, …

Read More »