Breaking News

Tag Archives: rajamandri

ఎస్సీ కులాలకు చెందిన అభ్యర్ధులకు హెవీ మోటార్ వెహికల్ (HMV) ఉచిత శిక్షణ

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 28 -కార్యనిర్వాహక సంచాలకులు, జె. సత్యవతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షెడ్యూల్ కులాలకు చెందిన 5 మంది పురుషులు, 5 మంది స్త్రీలకు హెవీ మోటార్ వెహికల్ (HMV) ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఆమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కు 10 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యాలను కేటాయించిందని జిల్లా షెడ్యూల్డ్ కులముల సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు జె. సత్యవతి శుక్రవారం …

Read More »

గోదావరి నదికి వరద ఉధృతికి జిల్లాల్లోని అధికారుల అప్రమత్తం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం 8 గంటల నాటికి భద్రాచలం వద్ద నీటిమట్టం 47.4 అడుగులు ఉందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద రాత్రి 8 గంటలకు ఇన్, ఔట్ ఫ్లో 8.28 లక్షల క్యూసెక్కులు ఉందని, రేపటిలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి …

Read More »

తాత్కాలిక ధ్రువపత్రం ఉన్నవారి పెన్షన్ల నిలుపుదల లేదు… : కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేయబడిన వారికీ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 4,328 మంది ఈ రెండు కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారు. వారిలో ఇప్పటివరకు 1,402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 477 మందికి నోటీసులు జారీ చేశారు. ఎమ్.ఆర్ …

Read More »

“ఆపరేషన్ మహా సురక్ష”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం, కేంద్ర కారాగారములో మంగళవారం రాత్రి 12.00ల వరకు రెవెన్యూ, ఫైర్, మెడికల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బంది, లోకల్ పోలీస్ మరియు ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ వారి సహకారంతో “ఆపరేషన్ మహా సురక్ష” పేరుతో ‘ఆక్టోపస్’ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. కారాగార పర్యవేక్షణాధికారి యస్. రాహుల్ ఆధ్వర్యంలో ఆక్టోపస్ జట్టు అధికారులు డీఎస్పీ లు బి. కృష్ణ, కె. శంకరయ్య, ఇన్స్పెక్టర్ బి. మురళి మరియు ఆక్టోపస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రిల్ ద్వారా …

Read More »

ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని పుష్పాంజలి కార్యక్రమం

-గంబుసియా చేపల వదిలివేతతో దోమల నియంత్రణ చర్యలు -డి ఎమ్ హెచ్ వో డా కె వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహిస్తారు. ఆగస్టు 20, 1897లో సికింద్రాబాద్ పరిశోధన సంస్థలో బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ ఆడ ఎనాఫిలిస్ దోమ జీర్ణాశయంలో ప్లాస్మోడియం పరాన్నజీవిని గుర్తించారు. ఈ ఆవిష్కరణ గౌరవార్థం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిందనీ జిల్లా వైద్య …

Read More »

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ప్ లు

-దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 31 వ తేదీ -ఏ డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందచేయ నున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎ.వై. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025–2026 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. 9వ మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ …

Read More »

ఆవిష్కాంధ్ర సాధనలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఓ మైలు రాయి: మంత్రి నిమ్మల రామానాయుడు

-ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామికవేత్త రావాలి: ఎమ్మెల్సీ సోము వీర్రాజు -యువతను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేయడం ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి -విజన్ -2047 లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు -ప్రతి ఇల్లు ఆవిష్కరణల కేంద్రంగా మారాలి: బూరుగుపల్లి శేషారావు -ఆవిష్కరంద్ర ప్రతిజ్ఞ చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆర్టీఐహెచ్ ప్రతినిధులు… -ప్రత్యేక ఆకర్షణ గా ఆకట్టుకున్న పారిశ్రామిక , ఇన్నోవేషన్ స్టాల్ల్స్ రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ …

Read More »

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో యువతకు కొత్త అవకాశాల ద్వారం

-రాజమహేంద్రవరం స్పోక్ కేంద్ర ప్రారంభంలో నేతలతోపాటు విద్యా – పరిశ్రమల ప్రతినిధుల భాగస్వామ్యం రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబునాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని, గోదావరి జిల్లాలు వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

ఆగస్టు 18 సోమవారం యథాతధంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

-1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులో -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార) కార్యక్రమం ఈ నెల ఆగస్టు 18 వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్‌లో ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల …

Read More »

మంత్రి నారా లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం / కోరుకొండ,  నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో మంత్రి డా. నిమ్మల రామా నాయుడు ఇంట జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఆర్ టీ జి శాఖల మంత్రి నారా లోకేష్ తిరుగు ప్రయాణం లో ఆదివారం మధ్యాహ్నం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి. నరసింహ …

Read More »