-ఆర్ట్స్ కళాశాల మైదానం లో అధికారులకి సూచనలు జారీ -జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి సూచనలు చెయ్యడం జరిగింది. అధిక వర్షాలు కురిస్తే సుబ్రహ్మణ్యం మైదానం వద్ద నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని …
Read More »Tag Archives: rajamandri
ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో వసతి సౌకర్యాల విస్తరణకు ప్రోత్సాహం
-పుష్కరాల కోసం హోటల్ నిర్మాణాలకు నామమాత్రపు ధరలకు భూములు -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో హోటల్ నిర్మాణం చేపట్టే వారికి నామమాత్రపు ధరలకు భూములు కేటాయించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లాలోని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పుష్కరాల సమయంలో నగరంలో లాడ్జింగ్ సౌకర్యాల విస్తరణపై చర్చించారు. “పుష్కరాల రోజుల్లో నగరంలో రోజుకు …
Read More »భూగర్భ జలాల రీచార్జ్, నీటి భద్రతకు సమన్వయ చర్యలు చేపట్టాలి
-ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాలువలు, చెరువుల సంరక్షణకు ప్రాధాన్యం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సాగు, త్రాగునీటి భద్రత మరియు భూగర్భ జలాల రీచార్జ్ కోసం ఇరిగేషన్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘాలు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »నన్నయ యూనివర్సిటీ లో స్ఫూర్తిదాయకంగా యాంటీ ర్యాగింగ్ ప్రోగ్రాం
-ర్యాగింగ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది… ర్యాగింగ్ పాల్పడవద్దు -కలెక్టర్ పి ప్రశాంతి -సీనియర్లు రోల్ మోడల్స్ గా ఉండాలి -వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తన జీవితంలో కూడా ర్యాగింగ్ కు భయపడిన సంఘటనలు ఉన్నాయని, ర్యాగింగ్ విద్యార్థుల్లోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఎవ్వరూ ర్యాగింగ్ కు పాల్పడవద్దని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో యాంటీ ర్యాగింగ్ వీక్ మూడవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా …
Read More »మహిళలు ఆర్థికంగా ఎదగాలి
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం… వారి కుటుంబం అభివృద్ధి చెందుతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో మూడు నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ పొందిన సుమారు 200 మంది మహిళల వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం
– ఎస్ ఈ.. కె. తిలక్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరియు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాల సూచన నేపథ్యంలో, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షక ఇంజనీర్ కే. తిలక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఎటువంటి విపత్తు పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, …
Read More »ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు
-నెహ్రూనగర్ లో రూ.1.36 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -గోడలు కట్టి పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి దుర్గేష్ -అన్ని రకాల అనుమతులతో త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, క్రీడామైదానం, చిన్న కాశిరేవు బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం …
Read More »నల్లా ఛానెల్ వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి…. : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానెల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానెల్ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నల్లా ఛానెల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన …
Read More »నిడదవోలులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
-ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్..స్వయంగా ద్విచక్రవాహనానికి జెండా కట్టుకొని బైక్ ను నడిపిన మంత్రి -భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని మంత్రి దుర్గేష్ పిలుపు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతి ఘనతను, సమాజ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తూ నిడదవోలు పట్టణంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతా కీ జై, హర్ ఘర్ తిరంగ, …
Read More »మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వడ్లూరు- తీపర్రు రహదారికి శంకుస్థాపన
-సకాలంలో పనులు పూర్తి చేయాలని, రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు ఆదేశం -వీలైనంత త్వరగా ప్రజలకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని సూచన -త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో నూతన రోడ్లు వేస్తామని వెల్లడి -నియోజకవర్గంలో పుంత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం ఉండ్రాజవరం మండలం తీపర్రు వంతెన నుండి …
Read More »
Prajavartha Online Telugu News