– డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ACB) ఎమ్. కిషోర్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలి కాలంలో కొంతమంది నకిలీ వ్యక్తులు తాము ACB అధికారులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను మోసగించే ఘటనలు జరుగుతున్నాయని, వారు ACB అధికారుల పేర్లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడు తున్నారని అవినీతి నిరోధక శాఖ (ACB) రాజమహేంద్రవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎమ్. కిషోర్ కుమార్ బుధవారం …
Read More »Tag Archives: rajamandri
సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన
-విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు – కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జేసి వై. మేఘా స్వరూప్ -ముగింపు కార్యక్రమంలో దీపావళి టపాసులు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికీ ఉపయుక్తం అవుతాయనీ, ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వినియోగదారుల అవగాహనతో సరైన బిల్లులు తీసుకోవడం, పన్ను చెల్లింపులో పారదర్శకతతో …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్లో బీసీ సంక్షేమం
-చేనేత–లేపాక్షి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -బీసీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి -మంత్రి ఎస్. సవిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బీసీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు వేగవంతమవు తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత తెలిపారు. ఆదివారం స్థానిక ప్రవేటు సమావేశ మందిరంలో (షెల్టాన్ హోటల్) ఉమ్మడి తూర్పు గోదావరి …
Read More »అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతథంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం
-1100 కాల్ సెంటర్ – ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమాచారం -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ – పౌర సేవల కోసం సులభ మార్గం -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతధంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అర్జీలు …
Read More »దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు
-ఈ దశలో ఐదు మరో గ్రామాల్లో జిల్లాలో రీ సర్వే ప్రారంభం -నర్సింహాపురం అగ్రహారం నేడే గ్రామ సభ -నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు, అందులో భాగంగా అక్టోబర్ 3 వ తేదీ నుంచి మరో ఐదు గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ …
Read More »“స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు”
-అక్టోబర్ 6 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆనం కళాకేంద్రం లో జిల్లా స్థాయి అవార్డ్ ప్రధాన కార్యక్రమం -జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం కింద తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయనీ జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వివిధ విభాగాల్లో ప్రతిపాదనలు నోడల్ అధికారిగా …
Read More »ద్విచక్ర వాహన మెకానికర్ల సంక్షేమానికి కృషి
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – 350 మంది మెకానిక్ లకు ప్రమాద బీమా బాండ్లు అందచేత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది. స్థానిక ఆర్టీసి కంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో, టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన …
Read More »రాజమండ్రి – తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం
-వర్చువల్ ద్వారా న్యూ ఢిల్లీ ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి -మాధురపూడి లో జెండా ఊపి తొలి సర్వీస్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితరులు రాజమండ్రి/ మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజమండ్రి- తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి లు …
Read More »అక్టోబర్ 3 నుంచి 10 వ తేదీ వరకు ఉపాధ్యాయుల ఇండక్షన్ ట్రైనింగ్ – 2025
కొవ్వూరు/ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన మెగా DSC-2025 నందు ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు తేది 03-10-2025 నుండి 10-10-2025 వరకు ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి ఈ నారాయణ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుందనీ, ట్రైనింగ్లో పాల్గొనడం తప్పనిసరి అని తెలియ చేశారు. శిక్షణ పూర్తయిన తరువాతే ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందనీ పేర్కొన్నారు. …
Read More »అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రాజమండ్రి – తిరుపతి కొత్త విమాన సర్వీసు ప్రారంభం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవం అక్టోబర్ 1, 2025 ఉదయం 9 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో జరుగుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కొత్త సర్వీసుతో ప్రజలు సులభంగా, త్వరగా రాజమండ్రి – తిరుపతి మధ్య ప్రయాణించ గలుగుతారు.
Read More »
Prajavartha Online Telugu News