రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎన్ఎస్కేఎఫ్ఎసీ (NSKFDC) పథకంలో భాగంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంఘం లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు శ్రీమతి జె. సత్యవతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, ప్రగతి భవన్, …
Read More »Tag Archives: rajamandri
యువతకు ఉపాధి అవకాశాలు – మహిళా సాధికారత దిశగా మెప్మా ముందడుగు
-జాబ్ మేళా లో 239 మంది నిరుద్యోగ యువత కు నియమిక పత్రాలు అందచేత – టి. కనక రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకరాజు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో ఉద్యోగ …
Read More »నవంబర్ 10వ తేదీన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి. బ్రౌన్) జయంతి కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి. బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగగా నిర్ణయించిన సందర్భంగా నవంబర్ 10వ తేదీ (సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ సందర్భంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర అధికారులు పుష్పమాల అర్పించి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అందరూ అధికారులు , …
Read More »పీఎంఏవై 2.0 సర్వే వేగవంతం – నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి : కలెక్టర్ కీర్తి చేకూరి
-ఇప్పటి వరకు 1442 గృహాల సర్వే పూర్తి చేశాం -శనివారం గోకవరం మండలంలో క్షేత్ర స్థాయిలో సర్వే ప్రక్రియ పరిశీలనా -హౌసింగ్ పిడి నాతి బుజ్జి రాజమహేంద్రవరం / గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి స్వంత ఇల్లు సాకారం అయ్యేలా కట్టుదిట్టంగా పర్యవేక్షించాలనీ, అధికారులు పర్యవేక్షణ లో సర్వేను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. తూర్పు గోదావరి జిల్లాలో పీఎంఏవై 2.0 (ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ) కింద గృహాల సర్వే …
Read More »నవంబర్ 9, 2025 సుబ్రమణ్య మైదానంలో ఉద్యోగ మేళా
– మెప్మా పిడి టి. కనక రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మెప్మా (MEPMA) మరియు నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నవంబర్ 9, 2025 ఆదివారం రోజున రాజమండ్రి సుబ్రమణ్య మైదానం లో నిర్వహించ నున్నట్లు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనక రాజు శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రిటైల్, హెల్త్కేర్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, హాస్పిటాలిటీ, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్ వంటి విభిన్న రంగాలకు చెందిన 15 కంటే ఎక్కువ ప్రఖ్యాత …
Read More »పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు ఉచిత వైద్య పరీక్షలు
-నవంబర్ 12న రాజమండ్రి జిజిహెచ్లో ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపు – డా. కె. వేంకటేశ్వర రావు – డా. పివివి సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిజిహెచ్ రాజమహేంద్రవరం నందు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC) ద్వారా పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు గురైన 0-18 సంవత్సరాల పిల్లలకు నవంబర్ 12న ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »ఐ.పంగిడి గ్రామంలోని క్వారీలు, రసాయన కాలుష్యం అంశంపై కలెక్టర్ కీర్తి చేకూరి తక్షణ చర్యలు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు నియోజకవర్గం ఐ. పంగిడి గ్రామ పరిసరాల్లో ఉన్న క్వారీలలో అక్రమంగా తవ్వకాలు జరిపి, 150 అడుగుల లోతు వరకు ఉన్న ఖనిజ సంపదను తవ్వి, ఆ క్వారీ గోతులను సట్రు మట్టితో పూడ్చకుండానే వదిలివేయడం, అలాగే ఆ గోతుల్లో చెత్త, కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే కెమికల్స్ను వదలడం వలన పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమైన ప్రతికూల కథనాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి …
Read More »వెంకటాయపాలెం గ్రామంలోని మునిగిన పొలాలను ఆర్డీవో రాణి సుస్మిత పరిశీలన
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం సాయంత్రం కొవ్వూరు ఆర్డీవో శ రాణి సుస్మిత గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో తుఫాను కారణంగా మునిగిన వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని వారికి భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టాలను అంచనా వేయడం జరుగుతోందని ఆర్డీవో తెలిపారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం అవసరమైన నివేదికలు …
Read More »నీటిమునిగిన ప్రాంతాలను ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్ పరిశీలన, నిత్యావసర సరుకులు పంపిణీ
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్. కృష్ణ నాయక్ గురువారం సాయంత్రం కొరుకొండ మండలంలోని బురదకలువ (శ్రీరంగపట్నం) గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గోకవరం మండలం అచ్యుతాపురం వద్ద చెరువు గండి కొట్టడం వలన నీరు పొంగి ప్రవహించిన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టిన ఆర్డీఓ , స్థానిక ప్రజలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ముంపు ఘటనలు …
Read More »మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలన
రాజమహేంద్రవరం రూరల్ / కడియం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలైన రాజమహేంద్రవరం రూరల్ రాజవోలు, కడియం మండలం ఆవ ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రైతులతో మాట్లాడం జరిగింది. మొంథా తుఫాను కారణంగా మునిగిన వరి పొలాలు, ఒరిగిన పంటలను పరిశీలించిన కలెక్టర్ రైతులను ఆదరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం వారి పక్కనే ఉందని హామీ ఇచ్చారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పంట నష్టాలను పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల …
Read More »
Prajavartha Online Telugu News