Tag Archives: rajamandri

నవంబర్ 7 శుక్రవారం రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం

-కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 7వ తేదీ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు, కలెక్టర్ కార్యాలయం ధవళేశ్వరంలోని PGRS హాల్‌లో రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ ఏర్పాటు సమావేశం జరుగనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖలో సభ్యత్వం కలిగిన పేట్రాన్, వైస్ పేట్రాన్, లైఫ్ మెంబర్స్ మరియు లైఫ్ అసోసియేట్ సభ్యులు అందరికీ తెలియజేయున దేమనగా, ఈ సమావేశంలో ఇండియన్ …

Read More »

గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన

-వ్యవసాయ, హార్టికల్చర్ పంట నష్టం ఎన్్యూమరేషన్ పనులు వేగవంతం చేయాలి -సకాలంలో నివేదిక అందచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు గోకవరం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో అంచనా వేసే క్రమంలో జిల్లా అధికారులు మండల, గ్రామ స్థాయి సిబ్బందితో పరస్పర సమన్వయంతో నష్టం అంచనా నివేదిక సమగ్రంగా సిద్ధం చేసి, సకాలంలో సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలియ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను జిల్లా …

Read More »

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి…

నిడదవోలు/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ‘మొంథా’ తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిడదవోలు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సూచనలు అందజేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని, అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరా, విద్యుత్, రవాణా, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. …

Read More »

‘మొంథా’ తుపాను దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయండి

-ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచన -ఎర్రకాలువ ముంపు గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, పంట నష్టపోకుండా రైతాంగానికి మార్గదర్శకత్వం అందించాలని మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం: ‘మొంథా’ తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా “మొంథా” తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సూచించారు. …

Read More »

గోదావరి నది తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలి

-వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విభాగాలు అధికారులు , సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచనలు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర ఆవర్తనం (Depression) మరియు తమిళనాడు తీరానికి సమీపంగా దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన తక్కువ పీడన ప్రాంతం (Well Marked Low Pressure Area) కారణంగా వచ్చే 24 గంటల్లో వాతావరణంలో మార్పులు, వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ జారీ చేసిన …

Read More »

జిల్లాలో 96 పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ ప్రత్యేక శిబిరాలు – 23 నుండి 30 అక్టోబర్, 2025

-5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు వారు సద్వినియోగం చేసుకోవాలీ -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : UIDAI ఆదేశాల ప్రకారం, అక్టోబర్ 23 నుంచి 30 వరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 96 పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ బయోమెట్రిక్ శిబిరాలు నిర్వహించ నున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5–17 ఏళ్ల వయస్ ఉన్న పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ నవీకరణ జరగనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ …

Read More »

వ్యాపార అభివృద్ధి & బ్యాంక్ లింకేజ్ పై సమీక్ష సమావేశం

– మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ. కనకరాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమృత గోదావరి మరియు రాజమహేంద్రి TLFలలో వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపార ఏర్పాట్లు మరియు SHG సభ్యుల సౌకర్యాలను పెంపొందించేందుకు స్థానిక మెప్మా కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ. కనకరాజు LHP సెల్ ద్వారా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత అభివృద్ధి పరచడానికి, SHG, ముద్ర, SEP, PMEGEP, PMFME పథకాల ద్వారా లోన్స్ …

Read More »

ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమండ్రి లో క్యాన్సర్ చికిత్సా సదుపాయాలు అందుబాటులో…

-జి టి జి హెచ్ లో క్యాన్సర్ కి చికిత్స, 10 కేజీల భారీ ట్యూమర్ విజయవంతంగా తొలగింపు -తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చు – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలు భయపడకుండా క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్స కోసం ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్‌ (GTGH), రాజమండ్రి లో అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు క్యాన్సర్‌ చికిత్సకు పూర్తి …

Read More »

వసతి గృహాలలో పిల్లల సంరక్షణపై జిల్లా కలెక్టర్ హెచ్చరిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా వసతి గృహాలలో ఉండే పిల్లల విషయంలో అన్ని వసతి గృహాల వార్డెన్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదు అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహాల నుండి పిల్లలను పంపేముందు, పిల్లల సంరక్షణలో భద్రతను గరిష్టంగా నిబంధిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు ముందుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారితో పంపవలసినది అని స్పష్టం చేశారు. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న …

Read More »

పంచాయతీ రాజ్, ఉపాధి హామీ పథకాలపై కలెక్టర్ సమీక్ష

-పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై పూర్తి స్థాయిలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం పీఆర్‌ఐ డివిజన్ పరిధిలో వివిధ పథకాల కింద …

Read More »