-మంత్రి కందుల దుర్గేష్ -డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన మంత్రి దుర్గేష్ -కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ …
Read More »Tag Archives: rajamandri
త్వరలోనే దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్
-మంత్రి కందుల దుర్గేష్ -దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు: దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తారని, త్వరలోనే దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పలువురు దివ్యాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని అవయవాలు …
Read More »మండలాల వారీగా GSWS సేవల సమగ్ర పర్యవేక్షణ
-కలెక్టరేట్ లో ఒక రోజు శిక్షణా కార్యక్రమం -పి వీణా దేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం జి ఎస్ డబ్ల్యూ ఎస్ వ్యవస్థలో అందిస్తున్న పౌర సేవలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ జిల్లా జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి పి వీణాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు చేరవలసిన సేవల అమలుపై ప్రాథమిక అంశాలను విపులంగా తెలియజేశారు. డివిజన్ పరిధిలో కొవ్వూరు, …
Read More »డిసెంబర్ 8న జిల్లాలో ‘మీకోసం’ కార్యక్రమం
-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 8వ తేదీ సోమవారం రోజున జిల్లా మొత్తం వ్యాప్తంగా కలెక్టరేట్ నుండి గ్రామ/వార్డు సచివాలయాల వరకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం” కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్జీదారులు ముందుగానే meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే అర్జీల స్థితి తెలుసుకోవడానికి …
Read More »సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ – బిసి స్టడీ సర్కిల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణ
-స్క్రీనింగ్ పరీక్ష కు హాజరైన 126 మంది అభ్యర్థులు – ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ – స్టడీ సర్కిల్ డైరెక్టర్ శశాంక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఏడు కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలియ చేశారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్లో స్క్రీనింగ్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి శశాంక తెలియ …
Read More »త్వరలో రాష్ట్ర పండుగగా జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజోలు, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే “జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని” రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబునాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం రాజోలు పర్యటనలో ఉన్న మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి కోనసీమ వాసులు ఈ అంశాన్ని తీసుకువచ్చి వినతి పత్రం అందించగా మంత్రి దుర్గేష్ స్పష్టతనిచ్చారు. …
Read More »అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం
-మంత్రి కందుల దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలో 19,368 మంది రైతుల ఖాతాల్లో రూ.12.94 కోట్లు జమ చేసినట్లు వెల్లడి -నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్న మంత్రి దుర్గేష్ -గత ప్రభుత్వం అన్నదాతను దగా చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరించి రైతన్నల ఖాతాలో ఈ దఫా రూ. 157.20 కోట్లు జమ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. …
Read More »అసంఘటిత రంగ కార్మికుల హక్కులపై అవగాహన – న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ
-డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్- పెండింగ్ కేసుల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు -సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి ఎన్.ఆర్.కె.ఆర్ స్పిన్నింగ్ మిల్స్లో అసంఘటిత రంగ కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవల పథకం – 2015” ద్వారా అందుతున్న సేవలు, …
Read More »రైతులకు, కౌలు రైతులకు అండగా న్యాయం చేయడం మా ధ్యేయం
-ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారంస్థానిక తొర్రేడు సొసైటీ కార్యాలయంలో జరిగిన “అన్నదాత సుఖీ భవ – పీఎం కిసాన్ రైతు సహాయం జమ కార్యక్రమం”లో రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, ధాన్యం కొనుగోలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూకౌలు రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆ …
Read More »రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది అన్నదాతలకు ₹3,135 కోట్ల సాయం — రెండో విడత నిధుల జమ -జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు -తూర్పుగోదావరి రైతులకు ₹76.99 కోట్లు జమ -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి -రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం — ఎంఎల్ఏ మద్దిపాటి వెంకటరాజు గోపాలపురం (తూర్పు గోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ₹20,000 పెట్టుబడి సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి …
Read More »
Prajavartha Online Telugu News