-మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవకు పర్యాయపదం, ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్ సమీపంలోని గురుకులం రోడ్డులో ఉన్న శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి …
Read More »Tag Archives: rajamandri
వాహనదారులకు సేవలందించడంలో ఎటువంటి అంతరాయం లేదు
-నేరుగా జిల్లా రవాణా అధికారి నీ కలిసే అవకాశం ఉంది -తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు చట్టబద్ధంగా దరఖాస్తులు చేసుకుని, అవసరమైన పత్రాలు సమర్పిస్తే, రవాణా శాఖ త్వరితగతిన సేవలు అందిస్తుందనీ జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా రవాణా కార్యాలయం ద్వారా ప్రజలకు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, వాహన పన్ను చెల్లింపు, ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు ఇతర …
Read More »ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునీ గృహప్రవేశాలకి సిద్ధం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 12 బుధవారం రోజున మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరగనున్నాయనీ, ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 8,773 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునీ గృహప్రవేశాలకి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా స్థాయిలో అన్ని నియోజక వర్గాల పరిధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో గృహ ప్రవేశ కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోకవరం మండలం …
Read More »జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ బి. శ్రీదేవి
-డిప్యూటీ డెమోగా పి. సత్యవతి బాధ్యతలు స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ బి. శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అదే విధంగా డిప్యూటీ డెమోగా పి. సత్యవతి కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య …
Read More »ధవళేశ్వరం MSME పార్కు ఆవరణలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
-ధవళేశ్వరం MSME పార్కులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన -15 కోట్లతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు -26 యూనిట్లు, 34,444 చదరపు అడుగుల విస్తీర్ణం భవన నిర్మాణం -“ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” – ప్రభుత్వ ప్రధాన లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం MSME పార్కు ప్రాంగణంలో మంగళవారం ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC) భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ప్రధాన అతిథిగా …
Read More »మార్చి 2026లో జరిగే SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజుల చెల్లింపు షెడ్యూల్ విడుదల
-సమయానికి ఫీజులు చెల్లించాలని విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్, మార్చి 2026లో జరగనున్న SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజుల చెల్లింపు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె. వాసు దేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉందని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సంస్థల అధిపతులకు తెలియజేశారు. ఫీజు చెల్లింపు షెడ్యూల్: ఆలస్య రుసుము లేకుండా: …
Read More »భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “మైనారిటీల సంక్షేమ దినోత్సవం & జాతీయ విద్యా దినోత్సవం – 2025” ఘనంగా మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా మైనారిటీల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా “మైనారిటీల సంక్షేమ దినోత్సవం & జాతీయ విద్యా దినోత్సవం – 2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ లు …
Read More »శ్రీ గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
– నవంబర్ 14 నుండి 20 వరకు వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయాధికారి జి. శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు గ్రంథాలయ ప్రాంగణంలో ప్రతిరోజూ విద్యార్థులకూ, పాఠకులకూ అనేక వినూత్న కార్యక్రమాలు, పోటీలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. …
Read More »“పిఎం కర్మయోగి యోజన – సమర్థ పాలనకు పునాది”
-ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిబద్ధతతో పనిచేయాలి – -పిజి ఆర్ ఎస్ 185 అర్జీలు స్వీకరణ -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమర్ధవంతంగా విధులు నిర్వహించడానికి “పిఎం కర్మయోగి యోజన” (Mission Karmayogi) కీలకమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం నియమం ఆధారిత పాలన నుండి పాత్ర ఆధారిత పాలన వైపు దారితీస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజా సేవా స్ఫూర్తిని …
Read More »జిల్లాలో “సాన్స్ ప్రోగ్రాం – 2025” గోడ ప్రతుల ఆవిష్కరణ
-నవంబర్ 17 నుండి 30 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “సాన్స్ ప్రోగ్రాం – 2025 (Social Awareness & Action Plan to Neutralize Pneumonia Successfully)” గోడ ప్రతులను సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి …
Read More »
Prajavartha Online Telugu News