-టోకెన్ విధానం ద్వారా ప్రతి రైతుకు యూరియా సరఫరా -రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం – నానో ఎరువులను అలవాటు చేసుకుందాం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదని, టోకెన్ విధానం ద్వారా ప్రతి రైతుకు యూరియా సరఫరా జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం శ్రీరంగపట్నం ప్యాక్ సొసైటీ లో రైతులతో కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి …
Read More »Tag Archives: rajamandri
2025-26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణకు అధికార యంత్రాంగం సంసిద్ధులవ్వాలి.
-ధాన్యం తరలింపుకు జిపిఎస్ ఉన్న వాహనాలనే వినియోగించాలి. -జిల్లా సేకరణ కమిటీ సమావేశంలోజిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ రెండవ వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో 2025- 26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… గ్రేడ్ ఏ …
Read More »రాజవోలు రైతు సేవా కేంద్రంలో ఔట్ రీచ్ కార్యక్రమం
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజవోలు రైతు సేవా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఔట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు మాట్లాడుతూ , జిల్లాలో యూరియా సరఫరా సమృద్ధిగా ఉందని, కొరత ఉన్నదన్న భావన కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతులు ఎరువులను అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వలన ఇతరులకు అందకపోవడం జరుగుతోందని తెలిపారు. ఎకరాకు 50 నుండి 60 కిలోల …
Read More »విద్యార్థులకు న్యాయ అవగాహన – బాల్యవివాహాల నివారణపై న్యాయ సేవాధికార సంస్థ సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆనందనగర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం–2024, బాల్య వివాహాల నివారణ, POCSO చట్టం–2012, నల్సా వారి మాధకద్రవ్యాల నిషేధ పథకం–2025” అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాల …
Read More »విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి “స్ఫూర్తి పథం” కార్యక్రమం ప్రారంభం
-చిన్నారుల బంగారు భవిష్యత్తుకై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వినూత్న ఆలోచన -రామకృష్ణ మిషన్ సహకారంతో 20వ తేదీ నుంచి ప్రతి శనివారం స్ఫూర్తిదాయక ప్రసంగాలు -వివేకానంద చికాగో ప్రసంగం రోజునీ పురస్కరించుకుని విద్యార్థులతో వెబ్ ఎక్స్ ద్వారా కలెక్టర్ ముఖాముఖి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే వినూత్న కార్యక్రమాన్ని …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట
-పెరవలి మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ -అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన మంత్రి -ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు/పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ …
Read More »సోమవారం “మీకోసం కార్యక్రమం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 8 తేదీన సోమవారం “మీకోసం కార్యక్రమం” – ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక యధాతధం గా ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం కార్యక్రమం) నిర్వహించబడు తుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించు కోవచ్చు అని …
Read More »21,500 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించాం
-రైతుల సమస్యలు 8977935611 నెంబర్ కు తెలియ చెయండి –జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ నరేంద్రపురం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ కోసంగత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని , 2025 లో ఇప్పటికీ రైతులకు 21,500 వేల మెట్రిక్ టన్నులు అందించామని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. ఆదివారం రాజానగరం మండలం నరేంద్రపురం రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ – జిల్లాలో …
Read More »యూరియా సరఫరా సజావుగా – రైతుల అవసరాలకు ప్రాధాన్యత
-క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులకు యూరియా ఎరువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా అవుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి, సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయేతర వినియోగం లేకుండా, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, రైతుల సమస్యలు తెలియ జేయడానికి సంప్రదించవలసిన నెంబర్: 8977935611 అని …
Read More »ప్రజలు కోరినచోట పార్కులు అభివృద్ధి చేస్తాం
– నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదు – ఇప్పటికే 30 పార్కుల అభివృద్ధి సుందరీకరణ జరుగుతోంది – తమ ప్రాంతంలో ఉన్న పార్కులను కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కంబాలచెరువుపార్కు అభివృద్ధి, సుందరీకరణ చేశామని చెప్పి నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరినచోట పార్కులను అభివృద్ధిచేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దడానికి కృషి …
Read More »
Prajavartha Online Telugu News