Breaking News

Tag Archives: rajamandri

అందరికీ న్యాయం – సమాజ శ్రేయస్సే లక్ష్యం

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఎ) ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం “చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు – 2024” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఎ ఛైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం …

Read More »

స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని స్టాఫ్ నర్స్ పోస్టులను ఒప్పంద పద్దతిలో భర్తీ చేయుటకు గతంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ జోన్ 2 ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు పి పద్మ శశిధర్ శనివారం ఒక ప్రకటన చెలో తెలియ చేయ్యడం జరిగింది. అందులో భాగంగా ది.02.01.2025 నుండి 17.01.2025 వరకు దరఖాస్తులు స్వీకరించడ మైనదన్నారు. సదరు దరఖాస్తులు పరిశీలించి తుది మెరిట్ లిస్టును ది.02.07.2025 వ తేదీన విడుదల …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన పలువురు కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు

-హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి అభినందించిన మంత్రి దుర్గేష్ -ఆయా కార్పొరేషన్ ల పటిష్టతకు, తద్వారా ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలువురు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శనివారం నిడదవోలు క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గ అనంతలక్ష్మీ, మైనారిటీ …

Read More »

జువైినల్ జస్టిస్ బోర్డు సభ్యులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ జువైినల్ జస్టిస్ బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, బాల నేరస్థుల కేసుల విషయంలో మెరుగైన సేవలు అందించడానికి కావలసిన సూచనలు ఇచ్చారు. సమావేశంలో ఇంచార్జ్ 3వ అదనపు మెజిస్ట్రేట్ P.V. …

Read More »

అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా..సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను ప్రశంసించిన మంత్రి దుర్గేష్ -పద్యనాటకానికి, నాటకానికి చావు లేదని పేర్కొన్న మంత్రి -నవంబర్ లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు. అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మంత్రి దుర్గేష్ -గడిచిన ఐదేళ్లలో నీటి వనరుల శాఖ అంటే …

Read More »

సౌమ్యతకు మారు పేరుగా జేసి చిన్న రాముడు

-చిన్న రాముడు వీడ్కోలు సభలో కలెక్టర్ పి ప్రశాంతి -జిల్లాలో పని చేసిన ఏడాది కాలం జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చింది – జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు బదిలీపై వెళ్తుండగా, కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం రాత్రి ఆత్మీయ వీడ్కోలు, నూతన జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ ఆహ్వాన సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అధికార హోదాలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా …

Read More »

వైద్య సేవల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – ఎఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ ప్రారంభం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకమైన చర్యలో భాగంగా, అత్యాధునిక సాంకేతికతతో కూడిన అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్ట్‌ (ఎఎల్‌ఎస్‌) అంబులెన్స్‌ను రాజమండ్రి అర్బన్‌ కు కేటాయించడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు. ఈ అంబులెన్స్‌లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఎఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ …

Read More »

తూర్పు గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతులకు జాగ్రత్త చర్యలు పై సూచన

-కోళ్లు మృతి చెందితే 8834058087 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి -డి ఏ హెచ్ వో టి.శ్రీనివాస రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతులకు తెలియజేయునది ఏమనగా, ఇటీవల రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వివిధ కారణాల వలన కోళ్లు అధిక శాతం మృత్యువాత పడుతున్నాయనీ, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని రైతులు, పెరటి కోళ్ల పెంపకందార్లు, అలాగే మార్కెట్లలో వ్యాపారస్తులు తమ ఫారాల్లో బయో సెక్యూరిటీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసి ఎటువంటి అలసత్వం చూపరాదనీ …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ కృషితో త్వరలోనే కానూరు – ఉసురుమిల్లి రహదారి నిర్మాణ పనులు

-మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో రూ. 3 కోట్లతో దెబ్బతిన్న రహదారికి మరమ్మత్తులు -ఇప్పటికే సంబంధిత రహదారి నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి కందుల దుర్గేష్ కృషితో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు నుండి ఉసురుమిల్లి వరకు దెబ్బతిన్న 2 కి.మీ రహదారి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.రూ. 3 కోట్లతో చేపట్టే ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి …

Read More »

జిల్లాలో యూరియా కొరతలేదు

-యూరియా విషయమై రైతులు ఆందోళన చెందవద్దు -సెప్టెంబర్ 5, 6 తేదీలలో 1,214 మెట్రిక్ టన్నుల యూరియా రాక -యూరియా విషయమై సమస్యలు ఉంటే 8977935611 నంబర్ ను సంప్రదించండి -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి -సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులెవరు ఈ విషయమై ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం తెలిపారు. ఎరువులపై ప్రధాన కార్యదర్శి, డిజిపి లతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా …

Read More »