-సీఎం ఆశయాలకు అనుగుణంగా ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి: మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఘనంగా నిర్వహించిన ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఉన్నతాధికారులు -వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుతో ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు: మంత్రి దుర్గేష్ ఐశ్వర్యానికి, ఆనందానికి -ఆరోగ్యమే తొలిమెట్టు: మంత్రి కందుల దుర్గేష్ -మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఉత్తమ సాధనం: కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Tag Archives: rajamandri
కోకో బీన్స్కు నాణ్యతా ప్రమాణాల రూపకల్పనపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్-ఎన్ఐఆర్సీఏలో నిర్వహించిన “ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్” అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమలు మరియు …
Read More »మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ జీవనోపాధుల బలోపేతమే లక్ష్యం
-ప్రతి గ్రామ సంఘం నుంచి 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలి -సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం సమృద్ధి, స్థిరమైన జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాకాటి కరుణ అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు కేవలం రుణాల మంజూరుతో సరిపెట్టకుండా, వాటి ద్వారా ఆదాయ వనరులు …
Read More »జూన్ 1 నుంచి సెమీ-మెకనైజ్డ్ రీచ్లు, పట్టా భూముల్లో ఇసుక తీత నిలిపివేత
-మాన్సూన్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా కొనసాగింపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MOEF&CC) మార్గదర్శకాల ప్రకారం ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు వర్షాకాలం (మాన్సూన్ సీజన్)గా పరిగణించబడుతున్నందున, ఈ కాలంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల కార్యకలాపాలు నిలిపివేయబడతాయని జిల్లా గనులు మరియు భూగర్భశాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని …
Read More »గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల
-రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందస్తు నీటి విడుదల. -సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యారేజీ మరమ్మతులకు రూ.148 కోట్లు – మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, …
Read More »సమిశ్రగూడెం చెరువు సరికొత్త లుక్..రూ.50 లక్షలతో చెరువు సుందరీకరణ
-రూ.50 లక్షల నిధులతో సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్ -సమిశ్రగూడెం చెరువు చెంతన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్తో పర్యాటక శోభ..నిడదవోలులో మారనున్న చెరువుల రూపురేఖలు -పశు సంపద రక్షణకు ఇప్పటికే గోకులం షెడ్డులు ఏర్పాటు..త్వరలోనే నిడదవోలు రూరల్ పరిధిలో ‘కాటిల్ హాస్టల్’ నిర్మాణం చేపడతామని వెల్లడి -కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం..నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి నా బాధ్యత..మంత్రి కందుల దుర్గేష్ హామీ -సీఎం చంద్రబాబునాయుడు సూచనలతో ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ దిశగా …
Read More »మురుగు నీరును శుద్ధి చేసి ధవలేశ్వరం బ్యారేజీ దిగువ లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమన్న ఎమ్మెల్యే గోరంట్ల…
రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రివ్యూ తర్వాత ఓ కదలిక వచ్చిందని సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు. ఏపీ పేపర్ మిల్లు కాలుష్యం, రాజమండ్రి నగర, రూరల్ కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం ప్రమాదకరంగా తయారైందని గోరంట్ల చెప్పారు. రాజమండ్రి మురుగు నీరును శుద్ధిచేసి గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగున లంకల్లో వదిలేలా ఒక డెడికేటెడ్ ఛానల్ నిర్మాణం అవసరమని అన్నారు. ఇందుకోసం 440 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధం చేస్తామని …
Read More »“మా మధ్య ఉన్నది ప్రజా సంక్షేమ సంకల్పం మాత్రమే… రాజకీయ కాలుష్యం కాదు!..ట్రోలర్లకు మంత్రి దుర్గేష్ ఘాటు కౌంటర్!
-గోదావరి పవిత్రత దెబ్బతింటే ఊరుకోం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు శిరోధార్యం!:మంత్రి దుర్గేష్ -“పర్యావరణ విధ్వంసకారులకు, నిబంధనలు పాటించని పరిశ్రమలదారులకు మంత్రి కందుల దుర్గేష్ ఘాటు హెచ్చరిక! -గోదావరి కాలుష్య నివారణే ధ్యేయం… పీసీబీ నోడల్ ఏజెన్సీగా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు… జీవో జారీ చేసిన ప్రభుత్వం! -త్వరలోనే గోదావరి నదిపై సమగ్ర ‘పొల్యూషన్ ఆడిట్’… పర్యావరణ ప్రమాణాలు ఉల్లంఘిస్తే ఎంతటి పరిశ్రమనైనా ఉపేక్షించం! -గోదావరి జలాలను కలుషితం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతామంటే సహించబోమని మాస్ వార్నింగ్! -“ఇకపై మురుగు …
Read More »ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 24 మరియు 25 తేదీల్లో రాజమహేంద్రవరం నగరంలో పర్యటించనున్నారు. ఆదివారం (24.05.2026) సాయంత్రం 4 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం నుండి బయలుదేరి దుబచర్ల – ఐ.ఎస్. జగన్నాధపురం – ఎర్రంపేట – నల్లజర్ల మార్గంలో రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన వసతి గృహం చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. సోమవారం (25.5.2026) ఉదయం …
Read More »వరి నుండి పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలి
-నల్లజర్లలో 125 ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. నల్లజర్ల గ్రామంలో 125 ఎకరాల్లో వరి సాగు నుండి పామాయిల్ సాగుకు పంట మార్పిడి కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం సాయంత్రం పామాయిల్ మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 …
Read More »
Prajavartha Online Telugu News