రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామా నాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” …
Read More »Tag Archives: rajamandri
మధురపూడి, దోసకాయల పల్లిలో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమం
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం కొరుకొండ మండలంలోని మధురపూడి, దోసకాయల పల్లి గ్రామాల్లో “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతుల సమావేశంలో డా. కె. వసంత భాను (ప్రొఫెసర్ & హెడ్, కీటక శాస్త్ర విభాగం) మాట్లాడుతూ వ్యవసాయంలో సుస్థిర కీటక నియంత్రణ పద్ధతులు, నేల ఆరోగ్య పరిరక్షణ, మట్టి ఆరోగ్య కార్డుల ప్రాముఖ్యత గురించి వివరించారు. డా. కె.ఎం. దక్షిణ …
Read More »ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత
-యాత్రి సువిధా దివస్లో విమానాశ్రయ అభివృద్ధి, సేవలపై అవగాహన – ఏ పి డి కె ప్రీతి మధురపూడి (రాజమహేంద్రవరం) , నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించడంలో విమానాశ్రయాలు కట్టుబడి ఉన్నాయని రాజమహేంద్రవరం విమానాశ్రయ ప్రాజెక్టు డైరెక్టర్ కె. ప్రీతి అన్నారు. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యాత్రి సువిధా దివస్–2026” కార్యక్రమాన్ని సోమవారం మధురపూడి విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికులకు …
Read More »నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. నేడు (జూన్ 16) మెగా జాబ్ మేళా
– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 16న బొమ్మూరు కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, స్థానిక యువతకు జిల్లాలోనే ఉపాధి అవకాశాలు అందించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని …
Read More »జూన్ 16 నుండి 30 వరకు జిల్లాలో “స్టాప్ డయేరియా క్యాంపెయిన్–2026”
-పోస్టర్ ఆవిష్కరణ ద్వారా క్యాంపెయిన్ను ప్రారంభించిన కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలంలో డయేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టేందుకు జిల్లాలో జూన్ 16 నుండి జూన్ 30, 2026 వరకు “స్టాప్ డయేరియా క్యాంపెయిన్–2026” నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో క్యాంపెయిన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించి , వివిధ శాఖల అధికారులకు , …
Read More »గోదావరి పుష్కరాలకు వసతి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా జిల్లాకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులు, అధికారులు, సేవా సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాల కల్పన కోసం సమగ్ర ప్రణాళికను ముందస్తుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బొమ్మూరులోని కలెక్టరేట్లో సోమవారం తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, కళ్యాణ మండపాలు, సత్రాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీ స్థలాలు తదితర వసతి కేంద్రాలను …
Read More »ప్రజా సేవే పరమావధి: మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలులో ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.. పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ఎండల్లో దాహార్తిని తీర్చడం అభినందనీయం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద మానవత నిడదవోలు శాఖ ఆధ్వర్యంలో వేసవికాలాన్ని పురస్కరించుకుని ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి …
Read More »భారతీయ సంస్కృతిలో అద్భుత వరం యోగా: మంత్రి కందుల దుర్గేష్
-సీఎం ఆశయాలకు అనుగుణంగా ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి: మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఘనంగా నిర్వహించిన ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఉన్నతాధికారులు -వెల్నెస్ సెంటర్ల ఏర్పాటుతో ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు: మంత్రి దుర్గేష్ ఐశ్వర్యానికి, ఆనందానికి -ఆరోగ్యమే తొలిమెట్టు: మంత్రి కందుల దుర్గేష్ -మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఉత్తమ సాధనం: కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »కోకో బీన్స్కు నాణ్యతా ప్రమాణాల రూపకల్పనపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్-ఎన్ఐఆర్సీఏలో నిర్వహించిన “ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్” అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమలు మరియు …
Read More »మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ జీవనోపాధుల బలోపేతమే లక్ష్యం
-ప్రతి గ్రామ సంఘం నుంచి 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలి -సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం సమృద్ధి, స్థిరమైన జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాకాటి కరుణ అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు కేవలం రుణాల మంజూరుతో సరిపెట్టకుండా, వాటి ద్వారా ఆదాయ వనరులు …
Read More »
Prajavartha Online Telugu News