Breaking News

Tag Archives: rajamandri

మాజీ సైనికుల, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం

-ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది -మాజీ సైనిక కుటుంబాలకు ప్రభుత్వ రేటు కు 175 గజాలు ఇంటి స్థలం సమావేశంలో నిర్ణయం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని సైనికుల, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రతిపాదించిన అంశాలపై సానుకూలంగా స్పందించే విధానంలో ఆయా శాఖలకు మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం కలెక్టర్ …

Read More »

జిల్లాలో ప్రతి మండలం అభివృద్ధి పనుల కోసం రూ.60 లక్షల చొప్పున నిధుల విడుదల

-జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మండలాల్లో చేపట్టనున్న మౌలిక సదుపాయాలు -ఆయా నియోజక వర్గాల ప్రజల డిమాండ్, జేకేసి అర్జీలకు ప్రాధాన్యత -కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు చెందిన ప్రతి మండలంలో ఉన్న గ్రామాల పరిధిలో అంతర్గత రహదారులు, అనుసంధాన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.11.40 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు …

Read More »

” జగనన్న కు చెబుదాం “…

గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల సెప్టెంబర్ 8 వ తేదీ శుక్రవారం గోపాలపురం మండలం లో ” జగనన్న కు చెబుదాం ” ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతోందని గోపాలపురం మండలం ప్రత్యేక అధికారి, జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ జి టీ సత్య గోవింద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని మండల స్థాయి లో నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఆమేరకు జిల్లాలో …

Read More »

వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వారు గణేష్ చౌక్ సమీపంలోని ప్రభుత్వ సామాజిక సంక్షేమ బాలికల వసతి గృహము మరియు ప్రభుత్వ బి.సి. సంక్షేమ కళాశాల విద్యార్ధినుల వసతి గృహమును సందర్శించారు. ఆయా వసతి గృహాల పరిసరాలను, వసతులను పరిశీలించిన అనంతరం పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్ధులకు కల్పించే వసతుల్లో ఎలాంటి లోటు చేయరాదని పర్యవేక్షకులతో చెప్పారు. ముఖ్యంగా టాయిలెట్ల …

Read More »

కొవ్వూరు డివిజన్ లో 7150 పాడి పశువుల కొనుగోళ్లు పూర్తి చెయ్యండి

-పాల వ్యాపారం కోసం రూ 30 వేల స్వల్ప కాలిక పెట్టుబడి సహాయం అందించాలి -కలెక్టర్ మాధవీలత, జేసీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు ముందస్తు పెట్టుబడి సహాయం కోసం స్వల్ప కాలిక రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలో జగనన్న పాల వెల్లువ యూనిట్స్ గ్రౌండింగ్ పై క్షేత్ర స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, …

Read More »

సెప్టెంబర్ 30 నుంచి జె ఏ ఎస్ ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు

-గ్రామ హెల్త్ క్లినిక్ పరిధిలో , పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య శిబిరాలు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష (జాస్) అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం సి ఎం ఓ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్ టి కృష్ణ బాబు అమరావతి నుంచి …

Read More »

గోపాలపురం ఎంపిడివో కార్యాలయంలో సెప్టెంబర్ 8 శుక్రవారం జేకేసి అర్జీల పరిష్కార సమావేశం

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కు చెబుదాం అర్జీల పరిష్కారం కోసం మండల పరిధిలో బుధవారం, శుక్రవారం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో బుధవారం, శుక్రవారం నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్రమంలో గోపాలపురం మండలంలో తొలి “జే కే సి ” అర్జీలను స్వీకరించే …

Read More »

రాజమహేంద్రవరం లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో సీ ఫుడ్ ఫెస్టివల్  

-మంగళవారం ఆర్ట్స్ కళాశాల నుంచి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు 2 కే రన్ -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “సీ ఫెస్టివల్” వేడుకలు రాష్ట్రంలో విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం, రాజమహేంద్రవరం లో నిర్వహించకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో సీ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, సీ ఫుడ్ యొక్క వినియోగాన్ని పెంచడం లో భాగంగా …

Read More »

విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు…

రాజమహేంద్రవరం / కాకినాడ / అమలాపురం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు గృహ విద్యుత్ వినియోగదారులకు మరియు వ్యవసాయ వినియోగదారులకు ఎట్టి పరిస్థితులలో విద్యుత్ అంతరాయములు ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్: ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్. మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో భాగంగా పరిశ్రమల విద్యుత్ వినియోగంపై పరిమితులు విధించి గృహ వినియోగానికి నిరంతరం మరియు వ్యవసాయానికి తొమ్మిది గంటలు నిరంతరాయముగా 3-ఫేజ్ …

Read More »

వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు జీ జీ హెచ్ ప్రిన్సిపల్ డా బి. సౌభగ్య లక్ష్మి శుభాకాంక్షలు తెలియ చేసారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ తో కూడి వైద్య విద్యను అభ్యసించి, మన కళాశాల కు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ కళాశాల కు 4 కేటగిరీ లలో కేటాయించిన 150 సీట్ల కు గాను …

Read More »