Breaking News

Tag Archives: rajamandri

ఆరోగ్య కార్యక్రమాలపై పరిశీలన మరియు పర్యటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం తరఫు నుండి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ మోనిటరింగ్ ఆఫీసర్స్ జిల్లా పర్యటన లో అమలవుతున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య కార్యక్రమాలపై పరిశీలన మరియు పర్యటన నిమిత్తము పర్యటించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయములో వైద్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్యం తరపున పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ నుండి మానిటరింగ్ ఆఫీసర్స్ డా …

Read More »

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి ఖైదీల ఆరోగ్య పరిస్థితులను గురించి వైద్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లు వారికి అందుబాటులో ఉంటారని, ఏ విధమైన న్యాయ సమస్యలు ఉన్నా వారి ద్వారా జిల్లా న్యాయ …

Read More »

పేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం జగనన్న లక్ష్యం

– సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆర్థిక సహాయ మంజూరు పత్రాలు పంపిణీ సభలో ఎంపీ భరత్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సొంతింటి కల సాకారం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. శనివారం నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకం’ కింద సొంత స్థలంలో ఇల్లు …

Read More »