రామచంద్రపురం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసిన అధికారులు. సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియ చేసిన జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సిహెచ్. శ్రీనివాస్, డ్వామా పిడి పి. జగదాంబ, రాజమహేంద్రవరం డి ఎల్ డివో పి . వీణా …
Read More »Tag Archives: rajamandri
జిల్లా ప్రజలకు, అధికారులకు , ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
-జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించడంలో సమన్వయంతో పని చేద్దాం -అన్ని రంగాల్లో జిల్లా అగ్రస్థానం లో నిలుపుదాం -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లా కలెక్టర్ ను జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు , జిల్లా కు చెందిన ప్రజలు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత తనను కలిసిన ప్రతి …
Read More »వైయస్ఆర్ పెన్షన్ కానుక రు.2750 నుంచి రూ.3 వేలకు పెంపు
-మండలాలు వారీగా వేడుకగా పెన్షన్ పంపిణీ జనవరి 1 నుంచి 6 వరకు షెడ్యూల్ -జిల్లాలో 2,48,083 మందికి రు.73,64,447, 00 మేర ప్రయోజనం -కొత్తగా జిల్లాకు మరో 3,962 పెన్షన్లు మంజూరు -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక భద్రత కింద అందచేస్తున్న “వైఎస్ఆర్ పింఛను” కానుక జనవరి ఒకటి నుంచి మరో రూ 250 లు పెంచడం ద్వారా రూ.3 వేలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేశామని జీల్లా కలెక్టర్ …
Read More »“చిరు ధాన్యాలు యాజామాన్యం మరియు విలువ జోడింపు”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నరేంద్రపురం రైతు భరోసా కేంద్రము నందు శనివారం ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఏరువాక కేంద్రం, రాజమహేంద్రవరం వారు అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం, 2023 ను పురస్కరించుకుని “చిరు ధాన్యాలు యాజామాన్యం మరియు విలువ జోడింపు” అనే అంశం గురించి రైతు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమానికి డా. ఎమ్. భారత లక్ష్మి, అసోషియేట డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా స్థానం, మారుటేరు …
Read More »పోటీ పరీక్షలలో సమయానుకూలంగా వ్యవహరించాలి..
-జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోటీ పరీక్షలలో విజయం సాధించడం కోసం నిశిత పరిశీలన, సరైన సమయంలో స్పందించడం ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా మెరుగైన ర్యాంకు సాధించడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉన్న బిసి స్టడీ సర్కిల్ ను సందర్శించి గ్రూప్ 2 అభ్యర్థులకు మోటివేషన్ తరగతులలో పాల్గొన్నారు. ఈ సందర్భoగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం …
Read More »జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే. మాధవీలత వారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా పరిధిలో గుర్తించబడిన 25 ఓపెన్ ఇసుక రీచ్ లకు సంబంధించి అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 3 ఓపెన్ సాండ్ రెచేస్ వాలిడటీ డిసెంబర్ 7 , 27 తో ముగిసిన దృష్ట్యా రాబోయే రెండు …
Read More »పరీక్షలు ప్రశాంతం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎపిపి ఎస్సీ ద్వారా రెండవ రోజు శాఖాపరమైన పరీక్షలు కోసం iDZ లూథర్గిరి, రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్ నందు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతం గా ముగిసాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం స్థానిక రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్ నందు పరీక్షల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డి ఆర్వో జీ. నరసింహులు వివరాలు తెలియ చేస్తూ, ఎపిపి ఎస్సీ కోడ్: …
Read More »ఆదివారం విద్యుత్ బిల్లులు వసూళ్లు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని గల అన్ని విద్యుత్ రెవిన్యూ కార్యాలయాలలోని విద్యుత్ బిల్లులు వసూళ్ళ కౌంటర్లు ది.31.12.2023 (ఆదివారం) అంటే శెలవు దినములో కూడ పని చేస్తాయని రాజమహేంద్రవరం సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఏ.పి.ఇ.పి.డి.సి.యల్: ఆపరేషన్ సర్కిల్ ) టి.వి.ఎస్.ఎన్.మూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని విద్యుత్ వినియోగ దారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించవల్సిందిగా తెలిపారు. ఈ విద్యుత్ బిల్లులను రెవిన్యూ కార్యాలయాలతో పాటు, ఏ.పి.ఈ.పి. డి.సి.యల్ …
Read More »జాతీయ గాలి కుంట వ్యాధి నివారణ కార్యక్రమం జనవరి 2 నుంచి ప్రారంభం
-ప్రతి ఒక్క పశువుకు టీకాలు వెయ్యాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఉచిత సామూహిక గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమము జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో “గాలి కుంటు వ్యాధి నివారణ టీకా” ల ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు …
Read More »గోపాలపురం ఎంపీడీవో శ్రీదేవి సస్పెన్షన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో గోపాలపురం మండల అభివృద్ధి అధికారిణి ఆర్. శ్రీదేవి ని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం , అభివృద్ధి పనులను పర్యవేక్షించడం పట్ల మండలంలో పేలవ ప్రదర్శన చూపడం, కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశం లో హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును పరిగణన లోకి తీసుకుని విధుల నుంచి …
Read More »
Prajavartha Online Telugu News