రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సిఎం పర్యటన నేపథ్యం ఏ ఎస్ ఎల్ లో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిఎం సెక్యూరిటీ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 26వ తేదీ గురువారం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జరిగే ప్రవేటు కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ లు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దివాన్ …
Read More »Tag Archives: rajamandri
దేవిచౌక్ శ్రీ బాలాత్రిపుర సుందరీ అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్ కుటుంబ సభ్యులు
-అత్యంత భక్తశ్రద్ధలతో శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవార్ల కు పూజలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చెడుపై మంచి సాధించిన విజయం కు మారుపేరుగా ప్రతి ఏటా దసరా నవరాత్రులు జరుపుకుంటామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజమహేంద్రవరం దేవిచౌక్ లో వేంచేసి ఉన్న ప్రముఖ శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి ఆలయం లో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవార్ల అలంకరణ లో ఉన్న అమ్మవారిని కుటుంబ సభ్యులుతో కలిసి అత్యంత …
Read More »దసరా సెలవుల నేపథ్యంలో సోమవారం స్పందన నిర్వహించడం లేదు
-జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు -సోమవారం ప్రభుత్వ సెలవు దినం -కలెక్టర్ కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని జిల్లా ప్రజలకు దసరా పండుగ సందర్భాల విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 వ తేది సోమవారం సెలవు దినంగా ప్రకటించి నందున ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన …
Read More »‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా లోని, సామాజికంగా, విద్యాపరంగా మరియు ఆర్ధికంగా బలహీనమైన/ వెనుకబడిన వర్గాల అభ్యర్ధులకు ప్రభుత్వం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ అనే కొత్త పడకాన్ని ప్రవేశపెట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.సందీప్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూపీఎస్ సి (UPSC) నిర్వహించే ఫిలిమ్స్ & మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన వారి కోసం నగదు ప్రోత్సాహకంగా ఆర్ధిక సహాయం అందించడం కోసం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాదించిన …
Read More »ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్ల పరిశీలిన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 26వ తేదీ రాజమహేంద్రవరం విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం దివాన్ చెరువు సమీపంలోని జిబివి లే అవుట్ వద్ద హెలిపాడ్, రూట్ మ్యాప్ పాయింటింగ్ లను జిల్లా కలెక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్ , శాసనసభ్యులు జక్కంపూడి రాజాల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ …
Read More »నగరంలో రు. 177 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు – శంకుస్థాపనలు
-నగరంలో ఆకర్షణంగా నిలిచిన పార్కులు -ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిన ఏకేసి పార్క్ -ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన కంబాల చెరువు -ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్న మ్యూజికల్ లేజర్ షో. -నగరపాలక సంస్థ అభివృద్ధి సంచిక ఆవిష్కరణ -మంత్రి ఆదిమూలపు సురేష్ -జిల్లా కలెక్టర్ మాధవీలత -ఎంపీ మార్గాని భరత్ -కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో రూ .177 కోట్లతో చేపట్టిన, చేపడుతున్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు శంఖుస్థాపన చేపట్టడం జరిగిందని రాష్ట్ర పురపాలక మరియు …
Read More »డిశంబరు 31 నాటికి రెండవ దశ జగనన్న కాలనీల్లో గృహనిర్మాణాలను పూర్తిచేయాలి..
-ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు పీపీసీ కేంద్రాలు ఏర్పాటుకు సర్వసన్నద్దంగా ఉండాలి -ఇప్పటికే పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం పూర్తి చేసాం. -జగనన్న ఆరోగ్య సురక్ష పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించండి. -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ 2023-24 సంవత్సరానికి సంబందించి 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్యానికి గాను ఇప్పటికే రెండు దశల్లో 141 పీపీసీ కేంద్రాలను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. మిగిలిన కొనుగోలు కేంద్రాలను కూడా …
Read More »అక్టోబర్ 16 సోమవారం నుంచి ప్రారంభం కానున్న తనిఖీలు
-బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్ తనిఖీ మొదటి దశ తనిఖీలు -తనిఖి కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గోడ్జెట్స్ అనుమతి లేదు -బెల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న తనిఖీలు -ఎఫ్ ఎల్ సి విధుల్లో నియమించిన సిబ్బంది నిబద్దతతో వ్యవహరించాలి -గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ -ఎస్పీ తో కలిసి భద్రత ఏర్పాట్ల పరిశీలన – కలెక్టర్ కె. మాధవీలత – ఎస్పీ పి. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది నిర్వహించనున్న …
Read More »ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నదే ప్రభుత్వ ప్రదాన లక్ష్యం
-ప్రజా ఆరోగ్య భద్రతకు జగనన్న ఆరోగ్య సురక్ష. -ఇంటి ముందుకే వైద్యం అందిస్తున్న ప్రభుత్వం -రిఫెరల్ కేసుల విషయంలో ఆరోగ్య మిత్రాలు సహకారం అందిస్తారు -ఈరోజు జేఏసీలో చేసిన పరీక్షలు 526 కేసులు .. రిఫర్ చేసినవి 31 -జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత కోరుకొండమండలం (దోసకాయలపల్లి), నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరికీ సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని, ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని …
Read More »ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం
-వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఇస్రో రాకెట్స్ నమూనాల ప్రదర్శన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు ప్రతి రంగంలో అసలైన లీడర్లుగా ఎదగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె పద్మరాజు పేర్కొన్నారు. స్థానిక శ్రీవెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ఆవరణలో ఇస్రో ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఇస్రో ఆధ్వర్యాన శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వి సి ఆచార్య కె పద్మరాజు మాట్లాడుతూ డా అబ్దుల్ కలాం చేత …
Read More »
Prajavartha Online Telugu News