Breaking News

Tag Archives: rajamandri

కులగణన పై ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం

-నవంబర్ 17 శుక్రవారం మ.3 గంటలకు రాజమహేంద్రవరం హోటల్ మంజీరా లో -సమావేశ వేదికపై విలువైన సూచనలు అందచేసే వారు ముందస్తు అనుమతి పొందాలి -మీమీ జిల్లాల్లో ఆర్డీవో లకు ముందస్తుగా దరఖాస్తులు అందచెయ్యల్సి ఉంటుంది -హాజరుకానున్న ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు -తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం / ఉభయ గోదావరి జిల్లాలు, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 17 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్న కుల గణన కు సంబందించిన …

Read More »

గోదావరీ వంతెన మరమ్మత్తు ల అనంతరం పరిశీలించిన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన రహదారి మార్గంలో నిర్దేశించిన విధంగా వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం గోదావరీ వంతెన పై చేపట్టిన పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి అధికారులు ఉదయం 9 గంటల నుంచి గోదావరీ వంతెన నుంచి వాహనాలను అనుమతించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత జరిగిన మరమ్మత్తు పనుల వివరాలుపై సమాచారం …

Read More »

56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను పురష్కరించుకొని గోడ ప్రతి ఆవిష్కరణ

-56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను పురాష్కరించుకొని.. – నవంబర్ 14 వ తేది నుండి 20 వ తేది వరకు వరకు.. -రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయము నందు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం.. -గ్రంధాలయ అధికారి జి. శ్రీదేవి -జిల్లా వ్యాప్తంగా నవంబర్ 14 వ తేది నుండి 20 వ తేది వరకు గ్రంధాలయ వారోత్సవాలు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం శ్రీ గౌతమీ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయము నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం …

Read More »

జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం యూనిట్స్ గ్రౌండింగ్ కు బ్యాంకర్ల తో సమావేశం నిర్వహించాలి

-స్థానికంగా ఉన్న బ్యాంకర్ల తో యూనిట్స్ గ్రౌండింగ్ చొరవ చూపాలి -మండల స్థాయి అధికారులతో విసి లో దిశా నిర్దేశం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు తద్వారా మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి చేసేందుకు జగనన్న పాల వెల్లువ ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత అన్నారు. శనివారం జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై సంబంధిత మండల స్థాయి అధికారుల వీడీయో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టరు …

Read More »

“ఆడుదాం ఆంధ్ర” విజయవంతం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న “ఆడుదాం ఆంధ్ర” యువజన క్రీడల టోర్నమెంట్ ను జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయమం నుంచి మండల స్థాయి అధికారులతో “ఆడుదాం ఆంధ్ర” యువజన క్రీడల టోర్నమెంట్ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ సంబందిత అధికారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టరు సమీక్షిస్తూ జిల్లాలో అన్ని గ్రామాలు మరియు వార్డు సచివాలయాల నుండి 15 …

Read More »

కాతేరు సచివాలయ పరిధిలో 5314 మంది లబ్ధిదారులకు రూ.18.52 కోట్ల మేర ప్రయోజనం

– కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కాతేరు గ్రామ సచివాలయం పరిధిలో డిబిటి, నాన్ డిబిటి కింద 5314 మంది లబ్ధిదారులకు రూ.18,52,16,259 మేర ప్రయోజనం చేకూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామ సచివాలయం పరిధిలో వై ఎపి నీడ్స్ జగన్ – మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించి, అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కలెక్టర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత …

Read More »

మీనాక్షి కాలనీలో అంతర్గత రహదారి పనులకు జేసీ శంకుస్థాపన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిడింగయ్య గ్రామపంచాయతీ పరిధిలోని మీనాక్షి కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రహదారి పనులను చేపట్టడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలిపారు. శుక్రవారం టిడిపి పంచాయతీ పరిధిలో జిల్లా పంచాయతీ అధికారి స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో రహదారి పనులకు జేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని మౌలిక సదుపాయల కల్పనకు అత్యంత ప్రధాని ఇస్తూ దాసులవారీగా పల్లెలు చేపట్టడం …

Read More »

రబీ సీజన్లో పి.ఆర్-126 , ఎస్.ఎల్-10 వరి రకాల సాగు చేపట్టవద్దు

-రైతులకు జేసీ తేజ్ భరత్ విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతు లు రాబోయే దాళ్వా (రబీ)సాగు లో పి.ఆర్-126 మరియు ఎస్.ఎల్-10 వరి రకాల సాగు చేపట్టవద్దని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు. దాళ్వాలో ఎక్కువ మంది రైతులు పి.ఆర్ -126 మరియు ఎస్. ఎల్-10 రకం వరి సాగుకు సన్నద్ధం అవుతున్నారనే విషయం తమ దృష్టికి వచిందన్నారు. ఎవరైనా రైతులు ఈ రకం …

Read More »

జాతీయ న్యాయ సేవల దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 1995లో అమల్లోకి వచ్చిన 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపు కుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  గంధం సునీత పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవలు దినోత్సవం పురస్కరించుకొని గురువారం స్థానిక జిల్లా కోర్టు లో గల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో న్యాయ సేవలో అంశంపై జిల్లా ప్రధాన …

Read More »

11.3 శాతం కోతలు పూర్తి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 72 వేల హెక్టార్లలో ప్యాడి సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 11.3 శాతం కోతలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో ఎమ్ ఎస్ ఎం ఈ, హౌసింగ్, రెవెన్యూ రీ సర్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, పి ఆర్ లో …

Read More »