Breaking News

Tag Archives: rajamandri

తోటి విద్యార్ధులకు కానీ ఆపద కలిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి ఆదేశానుసారం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి బొమ్మూరు లోని జి.పి.ఆర్. ఉన్నత పాఠశాలను సందర్శించారు. మంగళవారం నాడు పాఠశాలలో జరిగిన దుర్ఘటన గురించి విద్యార్ధులను, ప్రధానోపాధ్యాయు రాలిని, ఇతర ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్ధుల భద్రతకు సంబంధించిన బాధ్యత ఉపాధ్యాయులదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అనంతరం విద్యార్ధులతో మాట్లాడుతూ వారికి …

Read More »

కార్మికులకు వరం ఈ -శ్రమ్ పోర్టల్

-ఈ పోర్టల్ లో నమోదై గుర్తింపు కార్డు పొందాలి -ఇంకా నమోదు కావాల్సిన వారు 2,27,796 మంది -జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ బి ఎస్ ఎమ్. వలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ – శ్రమ్ పోర్టల్లో నమోదైన అసంఘటిత కార్మికులు, వలస కార్మికులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా పలు ప్రయోజనాలను కల్పిస్తు న్నామని జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ బి ఎస్ ఎమ్. వలీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమేరకు సామాజిక భద్రత …

Read More »

మనపై మనకు నమ్మకం ఉంటే లక్ష్యాలు సాధించగలం

-విద్యార్థి జెస్సికా ను స్ఫూర్తిగా తీసుకోవాలి -రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు -కలెక్టర్ డా కె. మాధవీలత -ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన పద్ధతులను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం గోపాలపురం డా బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ శాసన …

Read More »

ప్రజల సమస్యలకు.. సత్వర పరిష్కారం కోసమే జెకేసీ

-దేవరపల్లి మండలం జేకేసి లో 96 ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ -వారం రోజుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క అర్జికి పరిష్కారంకు చర్యలు. -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత -ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి జేకేసి -జవాబు దారి తనంతో కూడిన పౌరు సేవలు అందిస్తున్నాం. -శాసనసభ్యులు తలారి వెంకట్రావు -దేవరపల్లి ఎంపిడివో కార్యాలయంలో “జగనన్నకు చెబుదాం” మండల స్థాయి కార్యక్రమం -హాజరైన జేసీ ఎన్. తేజ్ భరత్ అసిస్టెంట్ కలెక్టర్ సి .యశ్వంత్ కుమార్, డిఆర్వో …

Read More »

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా .. నగరంలో కోలాహలంగా స్పేస్ వాక్ …

-ఉత్సాహంగా పాల్గొన్న పలు కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు -ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జయప్రదం చేయండి -నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీ వరకు నగరంలో నిర్వహించనున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె దినేష్ కుమార్ పిలుపు నిచ్చారు. గురువారం నందం గనిరాజు జంక్షన్ నుంచి విద్యార్థులతో నిర్వహించిన స్పేస్ వాక్ కు కమీషనర్ దినేష్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభిప్రారంభించారు. తొలుత మాజీ …

Read More »

స్వచ్ఛత ఏక్ సంకల్పం ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్

-పర్యావరణ పరిరక్షణ లో భాగస్వామ్యం కావాలి -గ్రామాల్లో విద్యర్ధులు స్వచ్ఛత బృందాలు గా ఏర్పాడాలి -కలెక్టర్ కె. మాధవీలత కడియం, నేటి పత్రిక ప్రజావార్త : మనం నివసించే ప్రాంతం, మనం చదువుకునే ప్రాంతం లో పరిశుభ్రత పాటించడం ద్వారా అనారోగ్యం గురికాకుండా ఉండేందుకు సహాయ పడుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక మురమండ లో జరిగిన “స్వచ్ఛత ఏక్ సంకల్పం” కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం లో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో స్వచ్ఛత సేవా …

Read More »

జిల్లాకు కేటాయించిన 1024 కిట్స్

-కిట్స్ లో క్రికెట్, వాలీబాల్, బ్యాట్మెంటన్, కోకో, కబాడి క్రీడా పరికరాలు -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాకు చెందిన ఆడుకుందాం ఆంధ్రా కిట్స్ చేరుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు. మంగళవారం సాయంత్రం జేసీ ఛాంబర్ లో ఆడుకుందాం ఆంధ్రా కిట్స్ ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన 512 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా …

Read More »

బంగారుకొండ కార్యక్రమం ద్వారా సానుకూల ఫలితాలు

-దత్తత తీసుకున్న పిల్లల్లో 393 సాధారణ స్థితికి చేరుకున్నారు -రేలంగి ఇవాంశిక ఇంటికి వెళ్లి బంగరుకొండ కిట్ అందచేత -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రయోగత్మకంగా అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన బంగారుకొండ కార్యక్రమం ద్వారా మూడు నెలల్లో 393 మంది పిల్లలు సాధారణ స్థితికి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐదు బండ్ల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి ఇవాంశిక నివాసానికి కలెక్టరు వెళ్లి బంగారుకొండ కిట్ …

Read More »

బొమ్మూరు  శ్రీ చైతన్య స్కూల్ పై కలెక్టర్ కి ఫిర్యాదు

-స్పందించిన కలెక్టర్ మాధవీలత -ప్రాథమిక విద్యార్థులకు బొమ్మూరులోనే భోధన -కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన పేరెంట్స్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ఒకటి నుంచి 5 వ తరగతి విద్యార్థులకు బొమ్మూరు  శ్రీ చైతన్య స్కూల్ లోనే తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ ఛాంబర్ బొమ్ము రు  శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల తల్లితండ్రులు కలిసి అర్జిని అందచేశారు. సానుకూలంగా స్పందించిన …

Read More »

ఓటరు జాబితా, పెండింగ్ దరఖాస్తులు,   ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు జాబితా హేతుబద్ధీకరణ చేసే విధానం లో 1,99, 703 ఫారం 6, 7, 8 స్వీకరించి 1,84,614 పరిష్కరించగా, ఇంకా 15,089 పరిశీలనలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఓటరు జాబితా, పెండింగ్ దరఖాస్తులు,   ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై సమీక్ష చెయ్యగా , స్థానిక కలెక్టరేట్ విసి హలు నుంచి కలెక్టర్ తో పాటు …

Read More »