-సమగ్ర శిక్షా అద్వర్యం లో పోటీలు నిర్వహణ.. -ప్రోత్సహిస్తే మరింత ప్రతిభ చూపిస్తారు.. -అర్హత కలిగిన వారికి ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమలుకు భరోసా -వైద్య చికిత్స అవసరం అయిన వారి కోసం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు పరిధిలోకి తీసుకుని రావడం జరుగుతుంది -కలెక్టర్ డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తగినంత ప్రోత్సాహం ఉంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా మరింత ప్రతిభను ప్రదర్శిస్తారని జిల్లా కలెక్టర్ కె .మాధవీలత అన్నారు. బుధవారం స్థానిక ఎస్ …
Read More »Tag Archives: rajamandri
రుడ కార్యాలయం లో టౌన్ ప్లానింగ్ డే వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వైస్-చైర్ పర్సన్ బి. బాలస్వామి ఆధ్వర్యంలో రుడా కార్యాలయం లోబుధవారం టౌన్ ప్లానింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రుడ వైస్ -వైస్ చైర్ పర్సన్ బి. బాల స్వామి మాట్లాడుతూ, టౌన్ ప్లానింగ్ డే వేడుకలు నిర్వహించు కోవడం చాలా ఆనందంగా వుందన్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ మన మనుగడకు గానీ ఇతర విషయాలకు గానీ ప్రణాళిక చాలా అవసరం అన్నారు. ప్లానింగ్ ఉన్న అర్బన్ …
Read More »జిల్లాలో మైత్రి విధానంలో ధాన్యం కొనుగోళ్లు
-క్షేత్ర స్థాయిలో తేమ శాతాన్ని సిబ్బంది పరిశీలించాలి -క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం – జేసీ తేజ్ భరత్ గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 85 శాతం మంది వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నారని, ధాన్యం కొనుగోలు అంశంలో రైతుకు ఎటువంటి కష్టం నష్టం వాటిల్లకుండా మార్గదర్శకాలు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేకరణ సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం గోకవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి …
Read More »జిల్లాలో ఎన్నికల యూనిట్స్ మొదటి దశ తనిఖీ
– స్వీప్ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాలి – జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024 కార్యక్రమం ద్వారా స్వచ్చిలికరణ తో కూడిన ఓటరు జాబితాల రూపకల్పనకు ఎన్నికల కమిషన్ చేపడుతున్న కార్యాచరణ లో భాగంగా రాజకీయ పార్టీలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ కోరారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల …
Read More »జాతీయ లోకాదలత్ సమీక్ష సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ మీటింగ్ మరియు జాతీయ లోకాదలత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ ఫైల్ చేసే విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు/జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించి, సంబంధిత …
Read More »వైయస్ఆర్ రైతు భరోసా – పి ఎం కిసాన్ కింద ఐదవ ఏడాది రెండో విడత గా జిల్లాకు చెందిన ఒక 141096 మంది రైతులకు రూ.58.55 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసాం.
-విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలుగా భరోసా -కలెక్టర్ డా. మాధవీలత -మేనిఫెస్టో వాగ్దానం కంటే అదనంగా రు. 13,500 /- రైతాంగానికి అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే.. -మైనర్ ఇరిగేషన్ పనుల కొరకు రు. 35 కోట్లు మంజూరు .. -త్వరలో పనులు ప్రారంభం -ముంపు సమస్యను పరిష్కారం దిశగా రు.91 కోట్లతో తొర్రిగడ్డ రిజర్వాయర్ నిర్మాణం -శాసనసభ్యులు జక్కంపూడి రాజా కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ రైతు భరోసా – పి ఎం …
Read More »జిల్లాలో 441 లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 420 హెల్త్ క్యాంపులు నిర్వహించి 2,15,985 మందికి ఓపీ ద్వార వైద్య సేవలందించాం..
-మెరుగైన వైద్యం కొరకు 6,717 మంది రోగులను సూపర్ స్పేషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేయడం జరిగింది. -కలెక్టరు డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కు చేపట్టిన “జగనన్న ఆరోగ్య సురక్ష” హెల్త్ క్యాంప్ లు ద్వారా జిల్లాలో 441 లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 420 మెడికల్ క్యాంపులునిర్వహించామని, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 347, అర్బన్ లో 73 మెడికల్ క్యాంపులు నిర్వహించామని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. “జగనన్న …
Read More »బలమైన ప్రజాస్వామ్యం కోసం ఓటరు భాగస్వామ్యం
-హేతుబద్ధత తో కూడిన ఓటరు జాబితా రూపకల్పన లో భాగస్వామ్యం కావాలి -మండల స్థాయి లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఓటరు నమోదు పై అవగాహన కార్యక్రమాలను మండల స్థాయిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ వీసీ హాల. నుంచి జేఏసి, హౌసింగ్, ప్రాధాన్యత భవనాలు, ధాన్యం కొనుగోలు, ఎలక్షన్స్, …
Read More »జిల్లా కలెక్టర్ డా.కే.మాధవీలత ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర బృంద పరిశీలకులు హర్ ప్రీత్ సింగ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ) కి ప్రోత్సాహం అందించే నేపథ్యంలో అక్టోబరు 11 వ తేదీ అనపర్తి మండలం పులుగుర్త గ్రామంలో మల్కా కాటన్ వస్త్రాల తయారీ యూనిట్లలను, ముడి సరుకుల ఉత్పత్తి, తయారు వస్త్రాల స్టాక్ పాయింట్, తదితర విభాగాలను కేంద్ర పరిశీలకులు హర్ ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఇందులో భాగంగా మరింత సమాచారం తెలుసుకొనేందుకు మరిన్ని సూచనలు అందించేందుకు సోమవారం కేంద్ర బృంద …
Read More »మెగా జాబ్ మేళా
రాజమహేంద్రవరం / తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం నవంబర్ 9 వ తేదీ వికాస మరియు మానవతా స్వచ్చంద సేవా సంస్థ తాళ్లపూడి వారి అధ్వర్యంలో కాకర్ల రామయ్య సుబ్బాయమ్మ కళ్యాణ మండపం బల్లిపాడు తాళ్లపూడి మండలం నందు సుమారు 22 ఎం ఎన్ సీ కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె .కె.మాధవీలత తెలియజేశారు. సోమవారం సాయంత్రం మెగా జాబ్ మేళా గొడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని తూర్పుగోదావరి జిల్లా నిరుద్యోగ యువతీ …
Read More »
Prajavartha Online Telugu News