Breaking News

Tag Archives: rajamandri

సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఉద్యోగం  చేసేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడమనేది చక్కని కార్యక్రమం

-జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ – రాష్ట్ర హోం శాఖ మంత్రి   డా. తానేటి వనిత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఉద్యోగం  చేసేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడమనేది చక్కని కార్యక్రమమని జిల్లా ఇన్చార్జి మంత్రి  రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం  స్థానిక మండల తాహిసీల్దార్ కార్యాలయం వద్ద పెట్రోల్ బంకుకు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి …

Read More »

కేంద్ర కారాగారములో ఖైదీల ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నాం

-రాష్ట్ర హోం శాఖ మంత్రి   డా. తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రకారాగారము లో ఖైదీల ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్పస్ నిధులతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి   డా. తానేటి వనిత పేర్కొన్నారు.  బుధవారం  స్థానిక కేంద్ర కారాగారము డిఐజి కార్యాలయం సమీపంలో రు.50 లక్షల రూపాయలతో ప్రాంతీయ శిక్షణ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి   డా. తానేటి వనిత, ఎంపి మార్గాని భరత్ …

Read More »

ధవళేశ్వరం రహదారి మార్గం 2 కోట్లతో అభివృద్ధి

-నెల రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు -డిసెంబర్ 10 తరువాత పనులు ప్రారంభించడం జరుగుతుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం బ్యారేజ్ 6. 8 కిమి రోడ్డు ను రెండు కోట్ల రూపాయల తో పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజ్ రహదారి మరమ్మత్తుల కోసం రెండు కోట్ల రూపాయల తో పనులను ప్రతిపాదించడం జరిగిందని, అందుకు సంబంధించి నిధులను …

Read More »

కులాల సర్వే-2023 కి సంబంధించి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కులాల సర్వే-2023 కి సంబంధించి మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కులాల సర్వే-2023 పై జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర స్థాయి అధికారులు దిశా నిర్దేశనం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర సమన్వయ శాఖల అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, వాలంటీర్లు మరియు సెక్రటేరియట్ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో …

Read More »

రీజనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క శంకుస్థాపన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నందు రాష్ట్ర హోం మరియు విపత్తులు నిర్వహణ శాఖా మాత్యులు డా. తానేటి వనిత వారిచే రీజనల్ ట్రైనింగ్ సెంటర్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరుపబడునని కేంద్రకారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇండక్షన్ ట్రైనింగ్, రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఓరియంటేషన్ కోర్స్ ట్రైనింగ్ నిర్వహించబడునని ఎస్. రాహుల్ తెలియచేసారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా జిల్లా ఇన్ చార్జి మంత్రివర్యులు & బి.సి. సంక్షేమం, …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు తూర్పు గోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ సమీపంలోని గాంధీనగర్-2 మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి విద్యార్ధులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగస్తులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగస్తులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రాన్ని డి ఆర్వో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీ. నరసింహులు వివరాలు తెలుపుతూ, ఎపిపీఏస్సి ఆధ్వర్యంలో గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీల కేటగిరీ లోని పి ఆర్ మరియు ఆర్ డి డిపార్ట్‌మెంట్‌లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II, విఆర్వో గ్రేడ్-I & రెవెన్యూ శాఖలో …

Read More »

బడిబాట పడతాం .. బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : బడిబాట పడతాం .. బాల్య వివాహాలకు ముగింపు పలుకుదాం అనే నినాదంతో జిల్లా ను బాల్య వివాహాలు లేని జిల్లాగా రూపుదిద్దడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆనం కళా కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా బాల్య వివాహాలు నిర్మూలన పై గొడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా ను బాల్య వివాహాలు లేని జిల్లాగా …

Read More »

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుంది!

-ఆనం కళా కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. -విద్య మనం పిల్లలకి ఇచ్చే ఆస్తి.. వారే భావితరాలకు వారు వారసులు -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత -ఎంపి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని, రాష్ట్రంలో వారికి అత్యున్నత విద్యను అందించడం జరుగుతొందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా …

Read More »

జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి

-ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం -ఓటరుగా నమోదు కై ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి -హేతుబద్ధతగల ఓటర్ జాబితా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి -కలెక్టర్ మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల నమోదు అధికారి డాక్టర్ కె మాధవి లత పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం నియోజక వర్గం దివాన్ చెరువు – గైట్ కళాశాల సమీపంలో జాతీయ రహదారి పై నిర్వహించిన ఓటర్ నమోదు …

Read More »