Breaking News

Tag Archives: rajamandri

ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్షేత్ర స్థాయిలో పరిశీలన

-కొండగుంటూరు గ్రామంలో పర్యటన, అర్భికే సందర్శన -ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు పై సంతృప్తి -చెల్లింపుల పట్ల రైతులు సంతృప్తి -రైతులతో ముఖాముఖి సంబధించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 169 కొనుగోలు కేంద్రాల ధాన్యం కొనుగోలు ప్రారంభం అయినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు తెలియ చేశారు. బుధవారం రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామంలో క్షేత్ర స్థాయిలో కలెక్టర్, జేసీ, …

Read More »

కులగణన, ఆడుదాం ఆంధ్రా, విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర శిక్షణ తరగతులు ఒకే రోజు చేపట్టాలి

-మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించాలి -ఆడుదాం ఆంధ్రా క్రీడలలో విరివిగా విద్యార్థులు పాల్గొనెలా చూడాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కులగణన, ఆడుదాం ఆంధ్రా, విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కు సంబంధించి నవంబర్ 23 లోగా క్షేత్ర స్థాయి లో శిక్షణ తరగతులు పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఎన్నికలు, రెవెన్యూ కోర్టు డ్రాఫ్టింగ్,  ఆడుదాం ఆంధ్ర,  …

Read More »

అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని కేసిఆర్ డివిజన్ తహసీల్దార్ డి సుగుణ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీమతి డి సుగుణ ప్రజల వచ్చిన నాలుగు అర్జీలను స్వీకరించారు. ఈరోజు రేషన్ కార్డు ఇప్పించవలసినదిగా కోరుట, పించను, రెవెన్యూ, శానిటేషన్ తదితర అంశాలకు సంబంధిచి నలుగురు …

Read More »

ప్రభుత్వ ఉత్తర్వు ల మేరకు ప్రతీ నెల మూడో సోమవారం ఎస్పీ, కలెక్టర్ కలిసి స్పందన

-అందులో భాగంగా నవంబర్ 20 న ఎస్పీ తో జిల్లా కలెక్టరేట్లో  ప్రత్యేక స్పందన -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నవంబర్ 20 వ తేదీ సోమవారం  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మ.1.00 వరకు …

Read More »

పిల్లలు విద్యాభ్యాసానికి దూరం కాకూడదు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిల్లలు విద్యాభ్యాసానికి దూరం కాకూడదని, వివిధ కారణాల చేత ప్రాధమిక విద్యకు దూరమవుతున్న పిల్లలను గుర్తించి వారిని బడికి పంపించే దిశగా చర్యలు ముమ్మరం చేయాలని న్యాయమూర్తి అన్నారు. ఈ మేరకు …

Read More »

ఓటు హక్కు ను తప్పనసరిగా వినియోగించు కొండి

-ఓటు ఒక వజ్రాయుధం.. సద్వినియోగం చేసుకోవాలి -ఓటరు నమోదు కియోస్కో ప్రారంభం -నగరంలో ఎనిమిది ప్రధాన కూడళ్లలో కియోస్కో లను ఏర్పాటు చేస్తున్నాం -ఆకట్టుకున్న యువత సామాజిక చైతన్య కార్యక్రమాలు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు లేని వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు కు ముందుకు రావడం తో పాటు ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక వై జంక్షన్ వద్ద …

Read More »

పంచాయతీ రాజ్, హౌసింగ్ పనితీరుపై క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాధాన్యత భవనాలు, ఇళ్ళ నిర్మాణాల విషయంలో సమన్వయం సాధించడంలో క్షేత్ర స్థాయి లో సమస్యలు ఉంటే తన దృష్టి కి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో పంచాయతీ రాజ్, హౌసింగ్ పనితీరుపై క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రాధాన్యత భవనాలు పురోగతి సాధించడంలో క్షేత్ర స్థాయి అధికారుల పనితీరు తొలి దశ లో మెరుగైన …

Read More »

రాజమహేంద్రవరం కేంద్రకారాగారము సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కేంద్రకారాగారము ను బుధవారం హరీష్ కుమార్ గుప్తా , రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ & డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసన్స్ & కరెక్షనల్ సర్వీసెస్స్ వారు సందర్శించారు. కేంద్రకారాగారము నందు ఉన్న రిమాండ్ మరియు శిక్ష ముద్దయిలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రాష్ట్రము లోని అన్ని జైళ్ళ అధికారులతో కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ప్రస్తుతం రాష్ట్ర జైళ్ళ స్థితిగతులు మరియు భవిష్యత్ ప్రణాలికలను …

Read More »

జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత జిల్లా కోర్టు ఆవరణలో రానున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ లాయర్ల తో సమావేశం నిర్వహించారు. డిసెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు రాజమహేంద్రవరం పరిధిలో పెండింగ్ …

Read More »

మొట్ట మొదటగా దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన ప్రక్రియ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కులల గణన ద్వారా ఆయా వర్గాల సామాజిక స్థితి తదితర అంశాలను పరిగణనలోకి వారికి మరింత మెరుగ్గా పరిపాలన అందచేసే క్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన ప్రక్రియ మొట్ట మొదటగా చేపట్టడం జరుగుతొందని రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి  సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. “చతుర్ వర్ణ మయ సృష్టి గుణ కర్ణ …

Read More »