-ఓటు బదలీ కోసం ఫారం 8 ద్వారానే దరఖాస్తు తప్పని సరి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు వేరే చోట కి తమ ఓటు బదలీ కోసం తప్పనిసరిగా ఫారం 8 ద్వారా మాత్రమే ధరఖాస్తు చేసుకొవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె.. మాధవీలత తెలియ చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం లో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి , కె ఆర్ ఆర్ సి …
Read More »Tag Archives: rajamandri
క్రీడా నైపుణ్యం కి చక్కటి వేదిక…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సర్కిల్ 9th ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ & గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యం కి చక్కటి వేదిక అని ఎపిపీడీసిఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ . పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక APEPDCL, సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ జరిపిన VALIDATORY FUNCTION కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నారు. …
Read More »ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ , సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని “అంతరాలను తగ్గించడం, పొత్తులను నిర్మించడం” అనే థీమ్ తో జరుపుకుంటున్నా …
Read More »“తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు“
-డా. యస్ జీ టి సత్య గోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో “బర్డ్ ఫ్లూ ” అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవద్దని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి. జి. సత్య గోవింద్ మంగళ వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదు. గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు …
Read More »జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కడియపు లంక, బుర్రి లంక, కాటన్ బ్యారేజి ప్రాంతాల్లో ఇసుక త్రవ్వకాలు నేపథ్యం లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతాలలో పర్యటించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఎన్ జీ టి (జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్) బృంద సభ్యులు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రీజినల్ డైరెక్టరేట్, చెన్నై శాస్త్రవేత్త డి.. సౌమ్య , పర్యావరణ కాలుష్య నియంత్రణ ఇంజనీర్, (కాకినాడ) బిహెచ్ ఎల్ సందీప్ రెడ్డి , …
Read More »కుటుంబ సభ్యులతో కలిసి జనార్ధన స్వామికి దర్శించుకున్న మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు
-భీష్మ ఏకాదశి రోజున జనార్ధన స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతం -రథోత్సవం లో పాల్గోన్న మంత్రి వేణు, కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరం లోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును పురస్కరించుకుని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ జనార్ధన స్వామి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక …
Read More »మిల్లెట్స్ ను ప్రోత్సహిస్తున్న ట్రూ గుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం
-మిలెట్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి చేతులామీదుగా బహుమతి ప్రధానం -రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంపూర్ణ పోషక విలువలతో కూడిన నాణ్యమైన మిల్కెట్స్ తో కూడిన ఆహారాన్ని అందిస్తోంది -మంత్రి వేణు గోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి ప్రోత్సహించే ఒక బృహత్తర కార్యాచరణతో మిల్లెట్ ధాన్యానికి ఛాంపియన్గా ఉన్న ట్రూ గుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమా …
Read More »జిల్లాకు చెందిన క్రీడా కారుడు చల్లారపు శివ క్రికెట్ అకాడమి కి ఎంపిక
-ఆల్ ది బెస్ట్ అభినందించిన కలెక్టర్ మాధవీలత -రాష్ట్ర క్రీడా సాధికార సంస్ధ తరపున శివకు క్రికెట్ కిట్ అందచేత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ద్వారా తగిన గుర్తింపు లభించడం, తద్వారా మరింత తర్ఫీదు కోసం క్రీకెట్ అకాడమీ కి ఎంపికైన చల్లారపు శివ రానున్న రోజుల్లో జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్పోర్ట్స్ …
Read More »వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 5 వ విడత సొమ్ము విడుదల
-జిల్లాలో ఐదు విడతల్లో 1937 మందికి రూ.14.71 కోట్ల మేర లబ్ది -5 వ విడతలో జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు రూ.2,53,30,000 జమ – కలెక్టర్ మాధవీలత, ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 5 వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం …
Read More »రూరల్ నియోజకవర్గ వెంకటేశ్వర నగర్ లో పార్కును ప్రారంబించిన మంత్రి వేణుగోపాలకృష్ణ, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం వరం అర్బన్ డవలఫ్ మెంట్ అథారిటీ(రుడా) పరిధిలో గల రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి గ్రామంలోని వెంకటేశ్వర నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంతి, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబందాలు, సినీమాఆటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రుడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావులు తెలిపారు. సోమవారం స్వచ్చత మన బాధ్యత కార్యక్రమంలో పిడింగొయ్యి గ్రామంలోని …
Read More »
Prajavartha Online Telugu News