-దేవరపల్లి మహిళా క్రికెట్ టీమ్ ను అభినందించిన కలెక్టర్ -కలెక్టర్ ఛాంబర్ లో వారు గెలిచిన ట్రోఫీ కలెక్టర్ చేతుల మీదుగా స్వీకారం -కష్టానికి తగిన ఫలితం, గుర్తింపు ట్రోఫీ -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా పోటీలలో క్రీకెట్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన మహిళల క్రికెట్ టీమ్ కి ట్రోఫీ అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కలక్టర్ చేతుల మీదుగా జట్టు సభ్యులు …
Read More »Tag Archives: rajamandri
జిల్లాలో 15 వందలు ఓటర్లు ఉన్న ఎనిమిది పి ఎస్ ల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
-జిల్లాలో 232 కేంద్రాల పేర్ల మార్పు, 17 లోకేషన్స్ మార్పు -త్వరలో రాజకీయ పార్టీల, మీడియా ప్రతినిధుల తో కార్యశాల -జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్లు సత్వరం ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనువుగా పోలింగ్ కేంద్రాలను హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేయనున్నట్లు కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రేషనలైజేషన్ పై కలక్టర్ సమావేశం నిర్వహించారు. …
Read More »రాజమండ్రీ రూరల్ నియోజక వర్గంలో 85 పొలింగ్ కేంద్రాల పేర్ల మార్పు
-1700 ఓటర్లు పైబడి ఉన్న మూడు పోలింగ్ కేంద్రాల ఎ బి లుగా ఏర్పాటు -ఆర్వో తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో పి ఎస్ ల రేషనలైజేషన్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా …
Read More »జిల్లాలో ఎంఎస్ఎమ్ఈ ఏర్పాటుపై నిర్దేశించిన లక్ష్యాలకై అత్యంత ప్రాధాన్యత
-మార్చి ఒకటి నుంచి 20 వ తేదీ వరకు ఇంటింటి సర్వే -జిల్లా లో సర్వే యాప్ ను ప్రారంభించడం జరిగింది -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “యమ్ యస్ యమ్ ఈ ” లను గుర్తించి చేయూత అందించి కేంద్ర ప్రభుత్వ ర్యాంప్ పధకం తో ఏకీకృతం చేయడం ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో 20 రోజుల సర్వే ప్రక్రియ కు శ్రీకారం చుట్టినట్లు …
Read More »రాజమహేంద్రవరం లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమం
-మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పారిశ్రామిక అభివృద్ధి పై కార్యశాల -డీ ఎఫ్ ఓ – జే. చంద్ర మౌళి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్ ఎస్ ఎమ్ ఈ అభివృద్ది మరియు ఫేసిలిటేషన్ , భారత ప్రభుత్వం, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా పి ఎమ్ విశ్వకర్మ పథకంపై శనివారం ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్ ఎస్ ఎమ్ ఈ అభివృద్ది మరియు ఫేసిలిటేషన్ అధికారి జే. చంద్ర మౌళి శుక్రవారం ఒక ప్రకటనలో …
Read More »ఎన్నికల ప్రక్రియ లో భాగంగా వివిధ బృందాలకు మార్గదర్శకాల మేరకు శిక్షణ పూర్తి చేశాం
– పెండింగ్ ఫారాలను ఎప్పటి కప్పుడు పరిష్కరించడం జరుగుతోంది -క్షేత్ర స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించడం జరిగింది -ఎస్పీ, ఈ ఆర్వో లతో కలిసి పరిశీలనా చెయ్యడం జరిగింది -కలెక్టర్ కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆయా బృందాలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం సాయంత్రం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ …
Read More »లోక్ అదాలత్ మార్చి 16 వ తేదీ మూడో శనివారం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం మార్చ్ 9 వ తేదీన (2వ శనివారం) జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 16 వ తేదీన (3వ శనివారం) నిర్వహించ నున్నట్లు తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని న్యాయస్థానాలలో అన్ని రకాల …
Read More »సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రం పరిశీలన
-పోలింగ్ మెటీరియల్ తరలింపు రోడ్ మ్యాప్ పై దిశా నిర్దేశం -రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల ను తనిఖీ చేసిన కలక్టర్ , ఎస్పీ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ్యా యూనివర్సిటీ ప్రాంగణంలో రిసెప్షన్ కేంద్రాన్ని, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ వారీగా స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలనీ . స్టాట్యూటరీ , నాన్ స్టాట్యూటరీ ఫార్మ్స్ భద్రపరిచడం కోసం అవసరమైన అన్ని చర్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగిందని కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత …
Read More »జిల్లా జగనన్న వసతి దీవెన కింద రు.24.09 కొట్లు జమ
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో జగనన్న విద్యా దీవెన కింద 2023-24 ఏడాదికి సంబంధించి 31926 విద్యార్థులకి చెందిన 28730 తల్లుల ఖాతాలోకి రూ.24,09,39,718/- లు జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారము రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామర్రు లో జరిగే రాష్ట్ర స్థాయి …
Read More »జిల్లాలో ఎంఎస్ఎమ్ఈ ఏర్పాటుపై నిర్దేశించిన లక్ష్యాలకై అత్యంత ప్రాధాన్యత
-మార్చి ఒకటి నుంచి 20 వ తేదీ వరకు ఇంటింటి సర్వే -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “యమ్ యస్ యమ్ ఈ ” లను గుర్తించి చేయూత అందించి కేంద్ర ప్రభుత్వ ర్యాంప్ పధకం తో ఏకీకృతం చేయడం ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో 20 రోజుల సర్వే ప్రక్రియ కు శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఒక …
Read More »
Prajavartha Online Telugu News