Breaking News

Tag Archives: rajamandri

జనవరి 24 న జాతీయ బాలల దినోత్సవం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో ఆరోగ్యం, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు పై అవగాహన కల్పించడం చాలా అవసరం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో జనవరి 24 న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నిర్వహించిన వ్యాసరచన , వక్తృత్వ, చిత్ర లేఖనం పోటీల విజేతలు కలెక్టర్ ధ్రువపత్రాలు అందచేశారు. విజేతల వివరాలు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారితో …

Read More »

జవహర్ నవోదయ విద్యాలయాన్ని సందర్శన…

పెద్దాపురం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం పెద్దాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయాన్ని శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, శిక్షణా ప్రణాళిక తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సందర్శన సమయంలో పాఠశాల ఆవరణ, ఆట స్థలం, టాయ్ లెట్స్, డార్మిటరీలు, భోజనశాల, వంటశాలను పరిశీలించారు. విద్యార్ధులకు అందిస్తున్న ఆహారం యొక్క రుచిని ప్రత్యూష కుమారి …

Read More »

క్యాన్సర్ పై అవగాహన ద్వారా ముందస్తు చికిత్స తో మరణాలు తగ్గించడం సాధ్యం

-మొదటి ఏడాది మెడికో లతో భారీ ర్యాలీ -ప్లాస్టిక్ వాడకం – క్యాన్సర్ కు కారకం -క్యాన్సర్ పై కలిసి పోరాడుదాం .. కలిసి గెలుస్తాం -ప్రిన్సిపల్ డా బి. సౌభగ్య లక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణ కోసం సంరక్షణ అంతరాన్ని అధిగమిద్దాం నినాదంతో 2024 లో క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీలో …

Read More »

దోషులను సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేసి, శిక్షించాలి…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ జిల్లా కొమ్మాదిలో విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్య సంఘటన ను జిల్లా కలెక్టర్ కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తదితరులు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. శనివారం కలెక్టరేట్ లో రమణయ్య మృతికి రెండు నిముషాలు మౌనం పాటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, కే ఆర్ …

Read More »

దుకాణములు, వ్యాపార సంస్థలన్నీ కార్మిక శాఖ లైసెన్సులు పొందాలి

– బీ ఎస్ ఎమ్ వలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణములు, వాణిజ్య, వ్యాపార, సంస్థలు, మోటార్ రవాణా వాహన యాజమాన్యాలు, భవన, ఇతర నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టు లేబర్ ని వినియోగించే కాంట్రాక్టర్లు, ప్రథాన ఎంప్లాయర్లు అంతర్రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే సంస్థలు యజమానులు విధిగా కార్మిక చట్టాల కింద ఫిబ్రవరి నెల 29వ తేదీ లోపు ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ …

Read More »

ఆలరారీన సాంస్కృతిక కార్యక్రమాలు

-ఆర్ట్స్ కళాశాల వేదికపై ఆకట్టుకున్న నృత్యాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్రా జిల్లా క్రీడా ఉత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాల భైరవ ఆష్టకం, ఆనంద నర్తక గణపతి , ఆలరులు కురియగా – అన్నమయ్య కీర్తనలు , శ్రావణ బహుళఅష్టకం , సిరిత నవ్వుల వాడ, కులుకక నడవరో , వాడ వాడలా ధన్ ధనారే ధన్ సంప్రదాయ నృత్య కార్యక్రమం తో సినిమా పాటలతో కూడిన …

Read More »

బిసి సంక్షేమ వసతి గృహం విద్యార్థులతో జిల్లా ఇన్చార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నాడు నేడు ద్వారా పాఠశాలలు ఆధునీకరణ, మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని విద్యార్థులు సద్వినియోగం జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం గణేష్ చౌక్ వద్ద ఉన్న బిసి సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు …

Read More »

ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి ముగింపు వేడుకలు

-ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఫిబ్రవరి 3 ఉదయం 9.30 లకు -హాజరు కానున్న  మంత్రులు, ప్రజా ప్రతినిధులు -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయి లో ఘనంగా నిర్వహించడం జరిగిందని, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించుకుని శనివారం ఘనంగా ముగింపు వేడుకలకు సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిదులు, …

Read More »

రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, తుది ఓటరు జాబితా తదితర అంశాలపై రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారి, మరియు పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిక్ష నిర్వహించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ నుంచి కలక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా కి చెందిన వివరాలు తెలియ చేస్తూ, …

Read More »

ఘనంగా నిర్వహించిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవం

-యూనివర్సిటీ ఛాన్సిలర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ప్రదానం. -సుదా కృష్ణమూర్తికి గౌరవ డాక్టరేట్ -సామాజిక రంగంలో పీహెచ్ డి చేసి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్న జక్కంపూడి విజయలక్ష్మి -నందమూరి లక్ష్మీపార్వతికి నన్నయ్య యూనివర్సిటీ డి- లిట్ అత్యున్నత పట్టా అందజేత -విద్యార్థులు తమ ప్రతిభను తమ ప్రాంత సమాజాభివృద్దికి దోహదం చేయాలని గవర్నర్ పిలుపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వవిద్యాలయంలో మీరు పొందిన జ్ఞానం, మీరు ప్రపంచ పౌరులుగా మారడానికి సహాయం చేస్తుందని అదే సమయంలో మీ …

Read More »