Breaking News

Tag Archives: rajamandri

రాష్ట్రంలో బీసీల రాజ్యం జగనన్నకే సాధ్యం

-సామాజిక న్యాయ రూప శిల్పం రేపు(శుక్రవారం) ప్రారంభించుకుంటున్నాం. -కులగణన కు నేడే (శుక్రవారం) శ్రీకారం -జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణా రాజమహేంద్రవరం రూరల్ మండలం ( ధవలేశ్వరం ),  నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, పౌరులు అవసరాలన్ని తీర్చి దిద్దగలిగే శక్తివంతులు బీసీలు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌరసంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం లో మత్స్యకారుల ఆత్మీయ …

Read More »

జనవరి 19 నుంచి కులగణన సర్వే

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 19 వ తేదీ శుక్రవారం నుంచి నిర్వహించే కుల గణన సర్వే కు సంబంధించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళిక తో అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత అధికారులు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సామాజిక సమత సంకల్పం, ఆడుదాం ఆంధ్ర, కులగణన సర్వే ఇతర అభివృద్ధి అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో …

Read More »

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి.

-ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు ఏర్పాటు చేయాలి. -జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 26న నిర్వహించబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె . మాధవీ లత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించు జిల్లాస్థాయి గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, అడిషనల్ …

Read More »

ఓటరు తుది జాబితా జనవరి 22 న ప్రకటించడం జరుగుతుంది

-నామినేషన్లు స్వీకరించే తుది రోజు వరకూ ఓటరు నమోదు చేస్తాం -ఇవిఎం, కంట్రోల్ యూనిట్స్ , వివి ప్యాట్స్ పై అవగాహన కల్పిస్తున్నాo -కలెక్టర్ డా.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషను జనవరి 22న విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్ కె మాధవీలత తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ చాంబరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ జనవరి …

Read More »

నివాసిత ప్రాంతాలను పరిశుభ్రతగా ఉంచే పారిశుధ్య కార్మికుడే ప్రధమ వైద్యుడు…

-దేశ రక్షణకు సైనికులు సేవలు ఎంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అంతే ముఖ్యం -జగనన్న ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం,అవినీతికి తావు లేకుండా  ప్రజా సంక్షేమ పథకాలను  పారదర్శకముగా అందిస్తున్నాం -ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తా.. -ఒక సేవకునిగా మొదటి శ్రేణిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల పాద పూజ దైవముగా భావిస్తున్నా.. -పారిశుద్ధ్య కార్మికులకు పూలతో పాద పూజ చేసి దృశ్యాలువాతో ఘనంగా సత్కారం -మంత్రి వేణుగోపాలకృష్ణ రాజమండ్రి , నేటి పత్రిక …

Read More »

దేశానికే ఆదర్శంగా డా.బి. ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

-అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవానికి.. -కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా మానవతా వాదులంతా హాజరై విజయవంతం చేయాలి -అంబేద్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేసే అద్భుతమైన కార్యక్రమం. -రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ స్వరాజ్యమైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19వ తేదీన …

Read More »

రూరల్ నియోజక వర్గ పరిధిలో మంత్రి వేణు “స్వచ్ఛ భోగి” కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం 14-1-2024 వ తేదీ ఉదయం 7:00 గంటలకు స్వచ్ఛత-భాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లోని‌ అన్ని‌ గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల లోని పారిశుధ్య కార్మికుల సేవలకు గాను సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల మరియు సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 7:00గంటలకు ధవళేశ్వరం జక్కంపూడి …

Read More »

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేసిన జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారత దేశ ప్రాంతాలలో జరుపుకునే అతి పెద్ద పండగ సంక్రాంతి పండుగని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ చేశారు. ప్రతి ఇంటి సిరులు కురిపించాలని, ఆరోగ్యం ఆనందాలు వేదజల్లాలని అభిలాష వ్యక్తం చేస్తూ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే …

Read More »

షర్మిలా రెడ్డికి అభినందనలు తెలిపిన తూర్పు హౌసింగ్ అధికారులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మెడపాటి షర్మిలా రెడ్డి నియామకం అయిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కి చెందిన హౌసింగ్ అధికారులు జిల్లా హౌసింగ్ అధికారి జి. పరశురామ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భం గా షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, జిల్లాను హౌసింగ్ నిర్మాణాల పరిధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేందుకు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. చైర్ …

Read More »

మన దేశ జాతి గర్వించదగిన వ్యక్తి డా.బి. ఆర్. అంబేద్కర్

-రాజమహేంద్రవరంలో ఘనంగా సామజిక సమతా సంకల్పం కార్యక్రమం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగా రూపకర్త భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి పైనా ఉందని ఆర్ ఎం సి అదనపు కమిషనర్ పీ ఎమ్ సత్య వేణి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన డా.బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ, స్మృతివనం విజయవాడలో ఈనెల 19వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా స్థానిక నగరపాలక సంస్థ సమావేశపు …

Read More »