Tag Archives: rajamandri

లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ హై లెవెల్ మీటింగ్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థల …

Read More »

31న నన్నయ యూనివర్సిటీ స్నాతకోత్సవం

-విశ్వవిద్యాలయంలో విద్యాపరమైన అతిపెద్ద పండుగ స్నాతకోత్సవం -ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ -కలెక్టర్ మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ యూనివర్సిటీ 13 , 14 , 15 వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన ను అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం ద్వారా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గైట్ కళాశాల, నన్నయ్య యూనివర్సిటీ లో అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య …

Read More »

ఫిబ్రవరి 9 , 16 తేదీల్లో నిర్వహించే నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) విజయవంతం చేయాలి

-19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పక నులిపురుగు నివారణ మందు అందచెయ్యలి -ఆమేరకు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -ఉపాధ్యాయులు, వైద్య బృందం విద్యార్థులను సమీకరించాలి. -క్షేత్ర స్థాయిలో డి ఎల్ డివో లు సమన్వయ పరచాలి -కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగు నివారణ డి వార్మింగ్ ఎంతో అవసరం అని , ఆదిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇతర శాఖలతో సమన్వయం కోసం కార్యాచరణను అమలు చేయాలని జిల్లా కలెక్టరు …

Read More »

జేసీ సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ట్రెజరీ స్ట్రాంగ్ రూం లో ఉన్న వివిధ కార్యాలయాలకు చెందిన 34 ఆర్టికల్స్ ఉపసంహరించు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, స్ట్రాంగ్ రూం పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి  ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులకు ఆమేరకు జేసీ సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, దీర్ఘ కాలికంగా జిల్లా పరిధిలోని 15 శాఖలకు చెందిన 79 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో …

Read More »

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని కె.ఆర్.సి డివిజన్ తహసీల్దార్ డి సుగుణ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డి సుగుణ ప్రజల వచ్చిన పది అర్జీలను స్వీకరించారు. ఈరోజు రెవిన్యూ, విద్యుత్, డిఎం.అండ్.హెచ్.ఓ, మున్సిపల్, ఇరిగేషన్, డ్రైనేజీ పైపులైను వేయవలసిందిగా కోరుట తదితర అంశాలకు సంబంధిచి …

Read More »

క్షయ రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం

-క్షయ బాధితుల పట్ల వివక్ష వద్దు -“స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” కార్యక్రమాలు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు క్షయ వ్యాధి నిర్మూలన “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” గొడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను క్షయ రహిత జిల్లాగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరినీ …

Read More »

నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం” పేరుతో పాన్- ఇండియా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె. ప్రత్యూష కుమారి ఆదివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగార మరియు మహిళా కారాగారాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జైళ్లలో ఉన్న చట్టంతో విభేదించబడిన బాలురు మరియు బాలికలను గుర్తించి, న్యాయస్థానాల ముందు వారి బాల్యత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన చట్టపరమైన సహాయాన్ని అందించే లక్ష్యంతో …

Read More »

జిల్లా స్థాయి 10 వ పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామిక పరంగా వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రుపాయాలు రాయితీ ని మంజూరు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు 10వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం …

Read More »

సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ వర్క్ షాప్

-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట -డి జి ఎం – ప్రమోద్ కుమార్ మిశ్రా -అదనపు ఎస్పీ. సిహెచ్ . పాపారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట చెయ్యవచ్చునని, ప్రతి పౌరుడూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని ఎస్ బి ఐ డి జి ఎం .. ప్రమోద్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం

-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, అంతర్గత రహదారి. -రు.2.20 కోట్లతో ఐ ఎల్ టి డి నుంచి బొమ్మూరు వరకు రాజోలు నుండి కేశవరం వరకు రహదారి పనులు -నేడు శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభం -మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు …

Read More »