నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని బుధవారం లారీ యాజమానుల అసోసియేషన్ , నిడదవోలు నందు లారీ డ్రైవర్లకు మరియు లారీ యజమానులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. ఎస్. ఎస్. నాయక్, సీనియర్ అసిస్టెంట్ బి. సుకుమార్ , లారీ వాహన యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
Read More »Tag Archives: rajamandri
మూడు జిల్లాల ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుదవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ఎక్సైజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి 9వ తేదీన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో రాజీ పడదగిన ఎక్సైజ్ కేసులు పరిష్కరించేందుకు తగిన చర్యలు …
Read More »ఓటరు జాబితా లో బి ఎల్ వో బాధ్యత అత్యంత కీలకం
– కలెక్టర్ మాధవీలత – రూరల్ ఆర్వో ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితాలో ఓటరు పేరు , ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్వో లు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలుకు తావు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు శ్రీకర ఫంక్షన్ హాల్ లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బి ఎల్ వో లు ఇతర ఎన్నికల …
Read More »ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష లు ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా నిర్వహించాలి.
-సమన్వయ శాఖలతో సమావేశం ఏర్పాటు -ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -డిఆర్ఓ జి నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం స్థానిక కలెక్టరేట్ డిఆర్వో ఛాంబర్ నందు మార్చి నెలలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంట ర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ విద్యా శాఖ, పోలీస్, విద్యుత్, వైద్యశాఖ, మున్సిపల్, సమాచార, తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ జి. నరసింహులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో డి ఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ పరీక్షలు మూడు …
Read More »రాజమండ్రీ అర్బన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలన
-తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ పరిశీలన -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ సామగ్రి పంపిణి కి సమగ్ర కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత స్పష్టం చేశారు. బుధవారం మధ్యహ్నం దానవాయిపేట ఏస్ కే వి టి డిగ్రీ కళాశాలలో రాజమండ్రీ అర్బన్ నియోజక వర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మునిసిపల్ కమిషనర్, అర్బన్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్ తో కలసి కలెక్టర్ …
Read More »మార్చి 9వ తేదీ రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి. గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయముర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలలో లోక్ అదాలత్ నందు పరిష్కారం పొందదగిన సమస్యలను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని …
Read More »నిబద్ధత, జాగరూకతతో ఎలక్షన్ విధులను నిర్వర్తించండి
-బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు మరియు సెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం -కమిషనరు కె.దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, సెక్టరు అధికారులు, సెక్టర్ పోలీస్ అధికారులు, ఎన్నికలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల నిర్వహణకు నియమించిన నోడల్ అధికారులతో దినేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, సంబంధించిన కార్యక్రమాలపై సమీక్షి నిర్వహించారు. ప్రధానంగా ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగు సౌకర్యం గురించి దినేష్ కుమార్ …
Read More »రెండు రికార్డు అస్సిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెండు రికార్డు అస్సిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ సం.01/2019, తేదీ: 16.07.2019, కోవిడ్-19 కారణంగా పరీక్ష నిర్వహణ వాయిదా పడిన విషయాన్ని గతంలో పత్రికా ప్రకటన ద్వారా తెలియ జేయడమైనదని, ఆ వ్రాత పరీక్షను ఫిబ్రవరి 18వ తేదీన ఉ.10:00 గం. నుండి 12:30 గం. వరకు గోకవరం బస్టాండ్ సమీపంలోని రాజమహేంద్రి మహిళల డిగ్రీ మరియు పి.జి. కళాశాల నందు నిర్వహిస్తున్నామని …
Read More »హౌసింగ్ సహయ ఇంజనీర్ల డైరీ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జిల్లా కి చెందిన 2024 సంవత్సరం హౌసింగ్ సహయ ఇంజనీర్ల డైరీని ఆవిష్కరణ చేసినట్లు జిల్లా హౌసింగ్ అధికారి జి . పరశురామ్ వెల్లడించారు. మంగళవారం కలక్టరేట్ లోని స్థానిక జిల్లా గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం లో డైరీ ని ఆవిష్కారించారు, ఈ కార్యక్రమంలో సహాయక ఇంజనీరు , జనరల్ సెక్రటరీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యూనియన్ , బి వి వి సత్యనారాయణ మూర్తి …
Read More »పొలింగ్ కేంద్రాలను ముందస్తుగా తనిఖీ చెయ్యాలి
-అందరూ తహశీల్దార్లు వారి మండలంలోని అన్నీ పోలింగ్ కేంద్రాలను వ్యక్తిగతంగా తనిఖీ చెయ్యాలి -ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం సహించే ప్రసక్తే లేదు -ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులు దరఖాస్తు పెండింగ్ లో లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చెయ్యాలి -వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అందచేసి ఆమోదం పొందడం తప్పనిసరి -ఎక్కడ సమన్వయ లోపం ఉండరాదు -కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణ ముందస్తు గా మానవ వనరుల …
Read More »
Prajavartha Online Telugu News