రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. మాధురి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రివెన్యూ మరియు పంచాయతీ అధికారులతో సమావేశ మయ్యారు. మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులను పరిష్కరించేందుకు సదరు అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు. ఈ …
Read More »Tag Archives: rajamandri
ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను కలిసిన కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన సమయం నుంచి నిఘా పెట్టడం జరిగిందనీ, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత దిశా …
Read More »జిల్లాలో 11 కేంద్రాలలో పాలిటెక్నిక్ కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రియల్ 27 వ తేదీన జిల్లాలో 11 కేంద్రాలలో పాలిటెక్నిక్ కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం డి ఆర్వో ఛాంబర్ లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 పై సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్వో నరసింహులు మాట్లాడుతూ, ఏప్రియల్ 27 న జిల్లాలోని 11 పరీక్షా కేంద్రాలలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 నిర్వహిస్తున్నట్లు , ఈ పరీక్షలకు జిల్లాలో …
Read More »పరీక్షకు గంట ముందుగా ఆయా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రియల్ 25 వ తేదీన ఎపి రెసిడెన్సియల్ స్కూలు అడ్మిషన్ టెస్టు మరియు ఎపి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కళాశాల కమెన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. ఏపీ ఆర్ ఎస్ కాట్ 2024 , ఎపి ఆర్జేసి & డిగ్రీ సెట్ 2024 పై శనివారం డి ఆర్వో ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డి ఆర్వో నరసింహులు …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో మూడవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంటుకు , గోపాలపురం అసెంబ్లీ కి ఈరోజు నామినేషన్ దాఖలు కాలేదు. -6 అసెంబ్లీ నియోజకవర్గలలో 09 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోనిశనివారం ఒక పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజక వర్గానికి నామినేషన్లు దాఖలు కాలేదని , మిగిలిన ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 09 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా …
Read More »పోలింగ్ ప్రక్రియ కు సన్నద్ధం కావాలి
-పొలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలి -హొమ్ ఓటింగు సంబంధించిన నిర్దుష్టమైన కార్యచరణ అందజేయాలి -ఓ పీ వో, మైక్రో అబ్జర్వర్స్ యొక్క పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ 22 నాటికి పూర్తి చెయ్యాలి -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం నామినేషన్ దాఖలు ప్రక్రియ జరుగుతున్న దృష్ట్యా తదుపరి పోలింగు సంబంధించిన కార్యచరణ ప్రణాళికా అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాలనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో రెండవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంటుకు ఒక నామినేషన్ -6 అసెంబ్లీ నియోజకవర్గలలో 11 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటు కు భారతీయ జనతా పార్టీ తరుపున ఒక అభ్యర్థి, ఆరు అసెంబ్లి నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ …
Read More »రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేదని నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని ఆయన …
Read More »నిడదవోలు అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక నామినేషన్ దాఖలు
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున ఒక అభ్యర్ధి ఒక నామినేషన్ దాఖలు చెయ్యడం జరిగిందనీ నిడదవోలు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి రమణ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. వైయస్ఆర్ సీపీ తరపున గెడ్డం శ్రీనివాస నాయుడు సన్ ఆఫ్ గెడ్డం ఒక సెట్టు నామినషన్ పత్రాలు , వైయస్ఆర్ సీపీ తరపున తలారి పరం జ్యోతి సన్ ఆఫ్ సూర్య చంద్ర రావు …
Read More »అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేధు…
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అనపర్తి అసెంబ్లీ నియోజక వర్గానికి తొలి రోజున నామినేషన్లు దాఖలు చెయ్యడం జరగలేదని నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. మాధురీ గురువారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఏప్రియల్ 25 వ తేదీ వరకు ప్రతి రోజు (ఏప్రియల్ 21 ఆదివారం మినహా) ఉదయం 11 గంటల నుంచి మ.3 వరకూ మాత్రమే నామినేషన్లు అనపర్తి మండల అభివృద్ది ఆధికారి కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వీకరించడం జరుగుతుందని …
Read More »
Prajavartha Online Telugu News