-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 21 మండలాల్లో 30 మోడల్ పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు మోడల్ పోలింగు కేంద్రాలలో భాగంగా అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఉన్న ప్రతి మండలం లో ఒక మోడల్ పోలింగు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో ఒక్కొక్కటి …
Read More »Tag Archives: rajamandri
అభ్యర్ధులు , రాజకీయ పార్టీలు ప్రచారాలకు గడువు మే 11 సా.6 వరకు
-శనివారం సా .6 గంటల తరువాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించరాదు -మే 12 , 13 తేదీల్లో పత్రికల్లో ప్రకటనలకు అనుమతి తప్పనిసరి -జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 కు సంబంధించి మే 13 సోమవారం పోలింగు రోజును పురస్కరించుకుని ఎన్నికల పోటిలో నిలిచే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు మే 11 శనివారం సాయంత్రం 6.00 గంటలు దాటిన తర్వాత ఎలాంటి ప్రచారాలు, సభలు ర్యాలీలు నిర్వహించడానికి …
Read More »పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు ఎన్నికల విధులలో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ , అత్యవసర సేవలు నిర్వర్తించే ఉద్యోగులకు, తదితరులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకూనే వెసులుబాటు కల్పించడం లో భాగంగా గురువారం కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కొనసాగించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఓటు హక్కు …
Read More »పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగం…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజానగరం నియోజక వర్గం పరిధిలో స్ధానిక బి వి సి ఇంజనీరింగ్ కాలేజీ లో ఇతర పొలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించు కోవడం జరిగిందని ఆర్డీవో, రాజానగరం అసెంబ్లి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎ. చైత్ర వర్షిణి తెలిపారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందనీ ఆమె అన్నారు. నియోజక వర్గం లో 216 పొలింగ్ కేంద్రాల పరిధిలో 512 …
Read More »అధికారులు, IT టీం తో సమావేశం
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం, రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలక్టరు అయిన ఏన్.తేజ్ భరత్ సెక్టార్ అధికారులకు మరియు IT టీం తో సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం సాధారణ ఎన్నికలు-2024 కి సంబంధించి కలెక్టరేట్ భవనం నందు గల వీడియొ కాన్ఫరెన్స్ రూమ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా, రూరల్ ఆర్వో, జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ, మే 8 వ తేదీ …
Read More »ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న పీ వో, ఏ పీవో లు
-బుధవారం అత్యవసర సేవలు అందించే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు -జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రాజమండ్రీ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు, ఇతర అనుబంధ సిబ్బంది 767 మంది తమ అమూల్యమైన ఓటు వెయ్యడం జరిగిందనీ జాయింట్ కలెక్టర్, రాజమండ్రీ రూరల్ అసెంబ్లి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అతి పెద్ద …
Read More »రిటర్నింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం వెలగపూడి నుంచీ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులతో పోలింగు రోజున ఏర్పాట్లు, సిబ్బంది మోహరింపు, విస్తరణ, ఓటరు స్లిప్స్ పంపిణీ, నివేదికలు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం …
Read More »చెక్ పోస్ట్ వద్ద రికార్డులు పరిశీలించిన ఎన్నికల పోలీస్ పరిశీలకులు బలరాం మీనా
-జగన్నాథ పురం , ఉండ్రాజవరం చెక్ పోస్ట్ ల తనిఖీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : చెక్ పోస్ట్ లో విధులు అత్యంత జాగ్రత్తగా నిర్వర్తించాలని, ఓటర్ల ను ప్రభావితం చేసే క్రమంలో అందచేసే బహుమతుల పంపిణీ చెయ్యకుండా నిరంతర పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల పోలిస్ పరిశీలకులు బలరాం మీనా స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం స్థానిక జగన్నాథ పురం, ఉండ్రాజవరం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది తో సమావేశం …
Read More »ఎన్నికలు సజావుగా నిర్వహించడం లో మైక్రో అబ్జర్వర్స్ విధులు కీలకం
-ముందురోజే ఆయా పొలింగ్ కేంద్రాలకు సందర్శించి ఏర్పాట్లు చూడాలి -మే 13 ఉదయం 5 గంటలకే పొలింగ్ కేంద్రానికి చేరుకుని మాక్ పోల్ సన్నద్ధం చెయ్యాలి -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత -ఎన్నికల సాధారణ పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోచ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు, ముందస్తూ పరిశీలన తదితర అంశాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండడం, పొలింగ్ సిబ్బందికి సరైన మార్గదర్శకంగా నిలవడం లో మైక్రో అబ్జర్వర్ అత్యంత …
Read More »జిల్లాలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఓటు హక్కు యొక్క విలువను ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది చాటడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. సోమవారం సాయంత్రం రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, సార్వత్రిక …
Read More »
Prajavartha Online Telugu News