Breaking News

Tag Archives: rajamandri

పోస్టల్ బ్యాలెట్ పొందడానికి ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

-సంభందిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక తేదీలను ఖరారు చేయటం జరుగుతుంది -ఆయా తేదీల్లో ఏ వి ఈ ఏస్ (అబ్సెంటి ఓటర్ అత్యవసర సేవలు ) ఓటర్లు ప్రత్యక్షంగా పాల్గొని ఓటు వేయాల్సి ఉంటుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల సమయంలో అత్యవరస విధుల్లో బాధ్యతలు నిర్వహించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనీ, ఆమేరకు సంభందిత ఫార్మెట్ లో వివరాలు రెండు రోజుల్లో అందచేయాలని కలెక్టర్, జిల్లా …

Read More »

11న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 11.05.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 1. రాజమహేంద్రవరం, 2. అమలాపురం, 3. కాకినాడ, 4. పెద్దాపురం, …

Read More »

“ఓటుకు ఇప్పటికీ అవకాశం ఉంది”

-2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు కి ఇదే చివరి అవకాశం -ఓటరుగా నమోదు కు , ఓటర్ చిరునామా మార్పు , బదలీ కి ఏప్రిల్ 14 వరకు అవకాశం -ఏప్రిల్ 1 వ తేదీకు 18 ఏళ్లు నిండిన వాళ్ళు అర్హులు -కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు అవకాశం -కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2024 నాటికి ఏప్రిల్ 1 వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువ ఓటర్లు …

Read More »

ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి

-హోం ఓటింగు కోసం ప్రత్యేక కార్యచరణ సిద్దం చేశాం -రూరల్ ఆర్వో తేజ్ భరత్ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలలో 85 ఏళ్లు ఉన్న, 40 శాతం దివ్యాంగ ఓటర్లు నుంచి హోం ఓటింగు కోసం తగిన ధృవీకరణ పత్రాలు ఫారం 12డి లు స్వీకరించడం జరుగుతున్నట్లు జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం ఉదయం కడియం మండలం పొట్టిలంక గ్రామంలోను 236 పోలింగ్ కేంద్రానికి చెందిన రేముళ్ల సుందరమ్మ …

Read More »

ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చెయ్యాలి

-పొట్టిలంక చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జేసి తేజ్ భరత్ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం / కడియం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్ల ను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడం లో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు తనిఖీలు ముమ్మరం చెయ్యాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద …

Read More »

హోమ్ ఓటింగు విధి విధానాలను సరిగా పాటించాలి

-హోమ్ ఓటింగు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి -ఎస్.వి.రమణ డిప్యూటి కమిషనరు -కె.ఆంజనేయులు తహశిల్దారు (అర్బన్) రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హోమ్ ఓటింగు విధివిధానాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని 50-రాజమండ్రి సిటి అసెంబ్లీ నియోజకవర్గం, అసిస్టెంట్ రిటర్నింగు అధికారులు ఎస్.వి.రమణ, ఆర్ ఎమ్ సి డిప్యూటి కమిషనరు, కె.ఆంజనేయులు, తహశిల్దారు (అర్బన్) పేర్కొన్నారు. . ది.01-04-2024 తేదీ సోమవారం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సెక్టర్ అధికారులు మరియు బూత్ లెవెల్ అధికారులతో హోమ్ ఓటింగు నిర్వహణపై …

Read More »

గౌతమీ జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి  స్థానిక గౌతమీ జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. వసతులను, సదుపాయాలను పరిశీలించిన తరువాత పిల్లలు మరియు వయోవృద్ధులతో మాట్లాడి వారి యోగా క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సదుపాయాలలో ఏదైనా అసంతృప్తి ఉంటే తెలియజేయాలని అన్నారు. వేళకు భోజనం చేస్తూ మందులు వేసుకోవాలన్నారు. వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. పిల్లలకు మరియు …

Read More »

మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం నుంచి 6 మండలాల్లో 87 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా రబీ సీజన్ లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి పౌర సరఫరాల, అనుబంధ శాఖల అధికారులతో రబీ సీజన్ ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి తేజ్ …

Read More »

సిజర్ నోడల్ ఏజెన్సీ అధికారులతో కలెక్టర్ సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా అమలు పరచడం పై ఎన్ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో జవాబుదారీ తనం , ఖచ్చితత్వం కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నిర్భంద నిర్వహణ వ్యవస్థ (ESMS) పనితీరుపై సిజర్ నోడల్ ఏజెన్సీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర …

Read More »

సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది

-రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే నేపద్యంలో ముందస్తు -వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు -ఉపాథి హామీ పనులు సమయంలో పని గంటలలో మార్పులు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో సామజిక భద్రత పెన్షన్ పంపిణీ, వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు, ఉపాధి హామీ, త్రాగునీరు సరఫరా ఏర్పాట్ల పై వీడియో …

Read More »