-అవార్డులు అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ మోహన్, రచయిత సిహేచ్. శ్రీనివాస రావు లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాష సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వి ఎస్ ఎస్ కృష్ణ మోహన్, కడియానికి చెందిన రచయిత చిలుకూరి శ్రీనివాసరావు ప్రముఖుల చేతుల మీదుగా తెలుగు భాషా సేవా రత్న పురస్కారం అందుకున్నారు. సోమవారం గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డ్ ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమాన్ని …
Read More »Tag Archives: rajamandri
విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా భాద్యతలు స్వీకరించిన కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.రఘురాం రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.పి.గా కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డి సోమవారం భాద్యతలు స్వీకరించారు. వీరు ఇప్పటి వరకు మంగళగిరి 6వ ఎ.పి.ఎస్.పి బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తూ బదిలీ పై రాజమహేంద్రవరం రావడం జరిగింది. రాజమహేంద్రవరం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్.పి.గా భాద్యతలు స్వీకరించిన కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డిని కార్యాలయములోని అధికారులందరూ మర్యాదపూర్వకముగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రావలసిన రెవెన్యూ వసూళ్ళలో, ప్రభుత్వ నిధులు …
Read More »పి పి ఎమ్ ఎస్ పోర్టల్ ఉద్యోగుల డేటా ఎంట్రీ కి సమగ్ర ఏర్పాట్లు
-మంగళవారం నుంచి డి డి వో ల సమక్షంలో డేటా ఎంట్రీ -ఏ ఒక్కరికి ఎన్నికల విధులు నుంచి మినహాయింపులు లేవు -దివ్యాంగుల, గర్భిణీ , బాలింత ఉద్యోగుల వివరాలు నమోదు చేయండి -డేటా ఎంట్రీ లో ప్రతి ఒక్క ఉద్యోగి ఓటరు గుర్తింపు కార్డు నమోదు తప్పనిసరి -ఓటరు గుర్తింపు కార్డు వివరాలూ నమోదు చేయండి -ముందస్తుగా ఓటరు కార్డు వివరాలూ అందుబాటులొ ఉంచుకోవాలి -కలెక్టర్ మాధవీలత – జెసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక …
Read More »స్పర్శ లెప్రోసి అవేర్నెస్ క్యాంపెయిన్
-30 జనవరి 2024 నుండి 13 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించడం జరగుతుంది రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన లెప్రొసి వ్యాధి గ్రస్తులకు చేసిన సేవలకు గుర్తింపుగా పక్షోత్సవాలు జిల్లా, రాష్ట్ర, దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్షయ, లెప్రొసీ నివారణా అధికారి డా. ఎన్. వసుందర పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఇమ్మనుయెల్ లెప్రోసీ కాలనీలో ఏంటి లెప్రోసీ కార్యక్రమాన్ని జిల్లా క్షయ, లెప్రొసీ నివారణా అధికారి డా. వసుందర అధ్యక్షతన, పీహెచ్ …
Read More »9న డీ వార్మింగ్ డే విజయవంతం చేయాలి
-నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు కార్యాచరణతో అమలు చేయాలి. -ప్రభుత్వ ప్రవేటు విద్యాలయాల్లో పంపిణి చెయ్యాలి -జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9న జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత సంబందిత సమన్వయ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరింలో విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీకి ఏర్పాట్లు కార్యాచరణ ప్రణాళిక పై అధికారులకు కలెక్టరు పలు …
Read More »ఎన్ఎంఆర్ కార్మికులకు రోజువారీ వేతనాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులకు రోజువారీ వేతనాలు నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా కలక్టరేట్ లో సోమవారం, జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మరియు తూర్పుగోదావరి జిల్లా జిల్లా స్థాయి కమిటీ 05-02-2024న సమావేశమై ఖరారు చేసింది. NMR వేతనాలు. జిల్లా కమిటీ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో పనిచేస్తున్న ఎన్ …
Read More »జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా రాంబాబు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా గ్రామ పంచాయతి అధికారి గా డి . రాంబాబు విధులలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంఛార్జి జిల్లా గ్రామ పంచాయతి అధికారి జెవి సత్యనారాయణ నుంచి డిపివో గా రాంబాబు బాధ్యతలను స్వీకరించారు. బాపట్ల జిల్లా నుంచి బదిలీ పై డిపివో రాంబాబు జిల్లాకు రావడం జరిగింది.
Read More »యస్ ఈ పిఆర్ గా మహ్మద్ ఆలిముల్హ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా జిల్లా పంచాయతి రాజ్ జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి గా మహ్మద్ ఆలిముల్హ విధులలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో పనిచేసినా ఎ బి వి ప్రసాద్ పదవీ విరమణ చేయడం తో కృష్ణా జిల్లా నుంచి బదిలీ పై మహ్మద్ ఆలిముల్హ ఫిబ్రవరి ఒకటి న విధులకు రిపోర్టు చేయడం జరిగింది. మహ్మద్ ఆలిముల్హ 1988 లో కర్నూల్ జిల్లా లో పంచాయితీ రాజ్ శాఖలో సహాయ …
Read More »పదవ తరగతి ఉత్తమ ఫలితాలు కోసం ప్రేరణ తరగతులు
-బిసి స్టడీ సర్కిల్ లో హాజరైన 70 మంది విద్యార్ధులు -పి సత్య రమేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వెనుక బడిన తరగతుల 10 వ తరగతి విద్యార్థులకు శిక్షణా మరియు ప్రేరణా కార్యక్రమం ప్రారంభించినట్లు జిల్లా బిసి సంక్షేమ అధికారి పి. సత్య రమేష్ తెలిపారు. ఆదివారం స్ధానిక బి.సి. స్టడీ సర్కిల్ నందు శిక్షణా మరియు ప్రేరణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత అంబేడ్కర్, మహాత్మా గాంధీ చిత్ర పటాలకి పూల మాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా …
Read More »ఫిబ్రవరి 5 వ తేదీ సోమవారం యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన
-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం ఫిబ్రవరి 5 వ తేదీ సోమవారం యధావిధిగా స్పందన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమం యధావిధి గా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ …
Read More »
Prajavartha Online Telugu News