Breaking News

Tag Archives: rajamandri

జిల్లా స్థాయి 10 వ పారిశ్రామిక అభివృద్ధి కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పారిశ్రామిక పరంగా వివిధ రాయితిల ధరఖాస్తులను పరిశీలించి పరిశ్రమలకు సుమారు 29 లక్షల 88 వేల రుపాయాలు రాయితీ ని మంజూరు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు 10వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి కోసం …

Read More »

సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ వర్క్ షాప్

-ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట -డి జి ఎం – ప్రమోద్ కుమార్ మిశ్రా -అదనపు ఎస్పీ. సిహెచ్ . పాపారావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట చెయ్యవచ్చునని, ప్రతి పౌరుడూ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని ఎస్ బి ఐ డి జి ఎం .. ప్రమోద్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో సైబర్ సెక్యూరిటీ …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం

-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, అంతర్గత రహదారి. -రు.2.20 కోట్లతో ఐ ఎల్ టి డి నుంచి బొమ్మూరు వరకు రాజోలు నుండి కేశవరం వరకు రహదారి పనులు -నేడు శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభం -మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు …

Read More »

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుంది

-శాంతిపురంలో రు. 24 లక్షలతో డ్రైనేజీ, రహదారి నిర్మాణం, రు.2.20 కోట్లతో ఐ ఎన్ టి డి నుంచి బొమ్మూరు వరకు రహదారి పనులు ప్రారంభించుకున్నాం -మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ మురుగునీటిపారుదల, మెరుగైన పారిశుద్ధ్యం వంటి పనులను చేపట్టి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, మరియు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ …

Read More »

స్వచ్ఛత మనందరి బాధ్యత

-వేమమగిరి తోటలో స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమం పాల్గొన్న మంత్రి వేణు -ఇంటింటికి వెళ్లి పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి.. -వాటిని పరిష్కరించి దిశగా అధికారులకు ఆదేశాలు జారీ. -రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కూడిన పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపేట వేస్తోంది -గ్రామాల్లో కాలుష్య నివారణ అరికట్టే విధంగా చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం . -ఆరోగ్యవంతమైన సమాజ సంకల్పానికి నాంది పలుకుదాం -దేశ సంరక్షణకు సైనికులు కృషి చేస్తే.. ఆరోగ్యవంతమైన సమాజం కొరకు పారిశుద్ధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు పనిచేయాలి…

రాజమండ్రి , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఇన్చార్జి మంత్రి , రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉదయం గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా.. రూరల్ నియోజక వర్గం లో విస్తృత పర్యటన నగర పాలక సంస్థ 18 వార్డులోని కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి, కేతావారి వీధి, ఉరం వారి వీధి, కట్టుమూరు వారి వీధి, గోడేవారి వీధి, చెల్లె వారి వీధి పర్యటన ప్రజలతో మమేకమైన మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి …

Read More »

జాతీయ ఓటరు దినోత్సవం ర్యాలీ

-సామాజిక సమతా సంకల్పం ర్యాలీ -బుధవారం ఉదయం 9 గంటలకు వై జంక్షన్ నుంచి కళా కేంద్రం వరకు ర్యాలీ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 14 వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం వై జంక్షన్ నుంచి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో జాతీయ ఓటర్ల దినోత్సవం …

Read More »

రహదారి భద్రతా పై అవగాహన తప్పని సరి

-లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం – కే వి కృష్ణా రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించు కొని బుధవారం స్థానిక శ్రీ గౌతమి స్కూల్ నందు 8,9 మరియు 10 వ తరగతి విద్యార్ధులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించడం జరిగినదని జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయము నందు లైసెన్సు ల కొరకు …

Read More »

బ్యాట్ పట్టి.. భుజం తట్టి ..  ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రి వేణు

-గ్రామీణ యువకుల ప్రతిభను వెలికి తీసేందుకు  ఆడుదాం ఆంధ్రా -క్రీడా అంబాసిడర్ లుగా వై. లలితా దేవి, ఎన్.ప్రజ్ఞ -అమ్మ ఒడి అనే విద్యా ఔషధం తో  సీఎం జగన్ మోహన్ రెడ్డి బాల కార్మిక వ్యవస్థను రూపుమాపారు. -మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకుల లోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు  ఎంతో ప్రతిష్టాత్మకంగా  ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర …

Read More »

స్వచ్ఛత మన బాధ్యత…

-గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ -సమస్యల శాశ్వత పరిష్కారం కోసం గుడ్ మార్నింగ్ -రాజమండ్రి 17వ వార్డు, ఐఓసీఎల్, శంభు నగర్ కాలనీలో పర్యటించిన మంత్రి -డ్రైనేజీ మురుగునీరు పారుదల, మెరుగైన శానిటేషన్, సెప్టిక్ ట్యాంక్ మరమ్మత్తులు కార్యాచరణ తో అమలు చేయాలి. -వీధి దీపాలు, మహిళల రక్షణ పై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి. -మహిళలు దిశ యాప్ 100 కాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా …

Read More »