రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత సోమవారం వివిధ చిట్ ఫండ్ కంపెనీ ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశమయ్యారు. డిసెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో కేసులను పరిష్కరించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అంద జేయాలన్నారు. అనంతరం రాజమహేంద్రవరం …
Read More »Tag Archives: rajamandri
మెప్మా ఆధ్వర్యంలో జిల్లా సైనిక సంక్షేమ నిధి సేకరణ
-సైనిక సంక్షేమ నిధికి రు. 5,58,050/-ల చెక్ ను అందజేత.. -జిల్లా కలెక్టర్ డా.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా జిల్లా సైనిక సంక్షేమ నిధికి విరాళం గా సేకరించిన రు.5,58,050/- రూపాయలు చెక్ ను అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ మాధవీలత చేతుల మీదుగా సైనిక్ వెల్ఫేర్ నిధికి రు.5,58,050/- …
Read More »భవిత ఉప కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
-ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు టాబ్ లు పంపిణీ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భవిత విద్యా కేంద్రాలలో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ట్యాబ్ లు అందచెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం తాడితోట అంబేద్కర్ నగర్ నీరుకొండ వెంకటరామారావు నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో వున్న భవిత ఉప కేంద్రాన్ని కలెక్టర్ విద్యా శాఖ అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రత్యేక …
Read More »విజిలెన్స్ అవగాహన వారోత్సవములు
-అవినీతిరహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలి. -ఇంచార్జ్ విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కే.కుమార్ -రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతిరహిత సమాజ నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ పేర్కొన్నారు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ వారి ఆదేశాల మేరకు విజిలెన్స్ ఇన్చార్జ్ ఎస్.పి. కె కుమార్ ఆద్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవములు జిల్లాలో నిర్వహిస్తున్నారు. …
Read More »స్వమిత్వ సర్వే కొరకు సర్వే…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో జరుగుచున్న స్వమిత్వ సర్వే కొరకు (అబాది) సర్వే అనగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గల గ్రామ కంఠం భూముల నందు ప్రభుత్వమునకు సంబంధించిన ఆస్తులు, వ్యక్తిగత ఇళ్ళు, ఖాళీ స్థలములు కొలతల నిమిత్తం గ్రామ పంచాయతీ వారిచే గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసులు జారి చేసిన సమయము నందు సంబంధిత యజమానులు అందుబాటులో ఉండి వారికీ ఆస్తి ధృవీకరణ పత్రాల నకళ్ళును అందజేసి సర్వే టీముకు సహకరించ వలసినదిగా జిల్లా కలెక్టర్ డా …
Read More »ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కు చెందిన ఎన్నికల సామగ్రి భద్రపరిచే గోడౌన్ సందర్శించి , ఓటింగ్ యంత్రాల తొలిదశ తనిఖీ ప్రక్రియను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక లాలాచెరువు సమీపంలో ఎఫ్ సిఐ గోడౌన్స్ లో భద్రపరచిన యూనిట్స్, ఈవీఎంలు, వివి ప్యాట్స్ ఫస్ట్ లెవెల్ చెకింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎఫ్ ఎల్ సి ఇన్స్పెక్షన్ ఇంఛార్జి అధికారి, ఆర్డీవో ఏ. చైత్రవర్షిణి, ఇతర …
Read More »తప్పుల్లేని ఓటరు జాబితాలను సిద్దం చెయ్యాలి..
-జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితాలలో ఎలాంటి తప్పులు లేని ఖచితమైన జాబితాలను రూపొందించాల్సిన భాద్యత బి.ఎల్.ఓ లదేనని జిల్లా కలెక్టరను డా. కే.మాధవీలత అన్నారు. శనివారం రాజానగరం మండలం లాలా చెరువు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఉన్న రాజానగరం నియోజకవర్గం పరిధిలో గల 144,146,147 పోలింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న సమ్మరీ రివిజన్ లో భాగంగా జరుగుతున్న స్పెషల్ కాంపెయిన్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లడుతూ పోలింగ్ …
Read More »డిసెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం పరిధిలోని అందరి న్యాయమూర్తులతో శనివారం సమావేశమయ్యారు. డిసెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో రాజీ యోగ్యమైన అన్ని సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార …
Read More »సీతానగరం జేకేసి లో 370 అర్జీలు స్వీకరణ
-ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం జే కే సి నిర్వహిస్తున్నాం. -జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ -అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తాం. -దేశంలో ఎక్కడా లేనివిధంగా రీ సర్వే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తుంది. -శాసనసభ్యులు జక్కంపూడి రాజా సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుని అక్కడికక్కడే వాటి వివరాలు నమోదు చేయడం కోసం మండల స్థాయి …
Read More »ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత తెలియ చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ విసి హల్ నుంచి కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డిఆర్వో జి. నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News