Breaking News

Tag Archives: rajamandri

ఈ వీ ఎం లు, వీవీ పాట్ లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.

-ఈవీయం ద్వారా ఓటు అత్యంత పారదర్శకత తో కూడినది -కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి డా. డా.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల కమిషన్ నిబంధన లను మేరకు ఓటు హక్కు వినియోగాన్ని అత్యంత పారదర్శకంగా ఉండే విధానంలో కంట్రోల్ యూనిట్స్, ఈవిఎంలు, వీవీప్యాట్స్ లను ప్రవేశ పెట్టడం జరిగిందని, వాటిపై ప్రతి ఒక్క ఓటరుకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస రామానుజన్ మునిసిపల్ హై స్కూల్ నందు “నల్సా వారి పిల్లలకు స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి సంరక్షణ పథకం, 2015” పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె.ప్రత్యూష కుమారి గవిద్యార్ధులతో ముఖాముఖి సంభాషించారు. విద్యార్ధులు చదువు పై ఆసక్తి కలిగి ఉండాలని, నిరంతరం వివిధ …

Read More »

లూయీ బ్రెయిలీ జన్మ దిన వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించి బ్రెయిలీ లిపి ద్వారా వారి పాలిట మహనీయుడు గా లూయీ బ్రెయిలీ , నేటి ఆధునిక ఆవిష్కరణ లకు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో లూయీ బ్రెయిలీ జన్మ దిన వేడుకల సందర్భంగా ఎస్పీ పి. జగదీష్, అంధ ఉద్యోగి తో పి. రామలక్ష్మి తో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం 2024 ఏడాది బ్రెయిలీ క్యాలెండర్ …

Read More »

ఎన్నికల సజావుగా నిర్వహించడానికి వ్యయ సున్నితమైన ప్రాంతాల గుర్తింపు

-గత రెండు సాధారణ ఎన్నికల సందర్భంలోని నివేదికలు అందచెయ్యలి -ఇకపై ప్రతి వారం సంబంధిత శాఖల లావాదేవీల సమగ్ర నివేదికను అందచెయ్యలి -కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసాధారణ రీతిలో సున్నితమైన ప్రాంతాలలో అధిక మొత్తంలో లావాదేవీలు జరిపిన వాటిపై ప్రామాణిక ఆపరేషన్ విధానం పై జిల్లా పరిధిలోని సంబంధిత శాఖల ద్వారా 2014, 2019, గత ఆరు నెలలు కాలంలో గుర్తించిన లావాదేవీల సమగ్ర నివేదికను అందచేయాలని …

Read More »

బ్యారేజ్ రహదారి పనులు వేగవంతం చెయ్యండి

-కలెక్టర్ మాధవీలత ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యారేజ్ మరమ్మత్తు పనులను త్వరిత గతిన పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం ధవళేశ్వరం బ్యారేజ్ పై రూ . 2 కోట్ల ల ప్రతిపాదనలతో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారి మార్గాలలో ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటన్నారు. ఇటీవల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.2 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని, ఈ …

Read More »

సిఎం ఔదార్యం తో రెండేళ్ల క్రితం పాదాలకు గ్రహణం మొర్రి కి శస్త్ర చికిత్స

-మరోసారి వైద్య చికిత్స కోసం చర్యలు తీసుకుంటాం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారి కొల్నాటి మహేష్ వైద్య చికిత్స కు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వడం జరిగింది. బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మహేష్ తల్లి దివ్యశాంతి, బంధువు వై. రామ్ కుమార్ కలెక్టర్ ను కలిసి పరిస్థితి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్య పరిరక్షణ …

Read More »

ఏడు నియోజక వర్గాల పరిధిలో మొబైల్ ప్రదర్శన వ్యాన్ (ఎమ్ డి వి) ప్రదర్శన

-ఈ వి ఎం, వివి ప్యాట్ లపై అవగాహన -రాజకీయ పార్టీలు ప్రజల్లో అవగాహన పెంచడం లో భాగస్వామ్యం కావాలి -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించేలా రాజకీయ పార్టీల పాత్ర వహించాలని , జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నమూనా ఈ వి ఎం, వివి ప్యాట్ ల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక …

Read More »

కోడి పందాలను నిర్వహించకుండా ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కోడి పందాలను నిర్వహించకుండా ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని, ఎక్కడైనా పందెలు కోసం బరులు  ఏర్పాటు చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా పెట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీ లత ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ తో కలిసి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలను నిరోధించడంపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి …

Read More »

కార్యక్రమాలు విజయవంతం కావడం లో పూర్తి సమన్వయం సాధించడం ముఖ్యం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆడుదాం ఆంధ్ర , రీ సర్వే, జే ఏ ఎస్, తదితర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు విజయవంతం కావడం లో పూర్తి సమన్వయం సాధించడం ముఖ్యం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం  కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఆడుదాం ఆంధ్రా, రీ సర్వే, అంగన్వాడీ కేంద్రాలు, టి హెచ్ ఆర్ పంపిణీ, పెన్షన్ పంపిణీ, సి సి ఆర్సి కార్డు దారుల రుణాలు, …

Read More »

2వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరం

-గ్రామీణ ప్రాంతాల్లో మంగళ శుక్రవారాల్లో -పట్టణ ప్రాంతాల్లో ప్రతి బుధవారం -రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి జగనన్న ఆరోగ్య సురక్ష కింద… వైద్య శిబిరాలు నిర్వహించి, వాటికి కొనసాగింపుగా 2 వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తునట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తోర్రేడు సచివాలయం – 1 లో ” 2 …

Read More »