-హై కోర్టు ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలి -అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలి -ప్రతిరోజూ నివేదికలు అందచెయ్యలి -ఎక్కడైనా కోడి పందాల బరులు ఏర్పాటు చేస్తే సమాచారం అందించాలి – కలెక్టర్ డా కే. మాధవీలత – ఎస్పీ పి. జగదీష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశాల మేరకు రాబోయే సంక్రాంతి పండుగ సీజన్లో కోడిపందాల నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కమిటీ సభ్యులతో సంయుక్త తనిఖీ లు నిర్వహించి కట్టడి …
Read More »Tag Archives: rajamandri
రాష్ట్రంలో ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ద్వారా రూ.2 లక్షల 68 వేల కోట్లు అందించాం
-అందులో ఒక్క బీసీలకే రు. 1 లక్ష 90 వేల కోట్లు అందించాం -ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఇచ్చిన మాట కు కట్టుబడి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాం. – పేదవాని ఆరోగ్య భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ ద్వారా రు.25 లక్షల వరకు ఉచిత వైద్యం -కడియం మండలంలో 22,325 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ . 3,66,56,000/- -పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నా. -మంత్రి వేణుగోపాలకృష్ణ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా …
Read More »రాజమండ్రిలో డిఫెన్స్ వైద్య శిబిరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా ఆధ్వర్యంలో రాజమండ్రిలో మెడికల్ ఔట్రీచ్ క్యాంపు నిర్వహించారు. భారత సాయుధ బలగాల నుండి పదవీ విరమణ పొందిన అనుభవజ్ఞులు మరియు వారిపై ఆధారపడిన వారిని చేరుకోవడానికి 07 జనవరి 2024న హెచ్క్యూ తెలంగాణ మరియు ఆంధ్ర సబ్ ఏరియా ఆధ్వర్యంలో రాజమండ్రి (AP)లో మెడికల్ ఔట్రీచ్ క్యాంప్ నిర్వహించబడింది. సాధారణ ఔషధాలు, శస్త్రచికిత్స, నేత్ర వైద్యం, ఈ ఎన్ టి, డెంటల్, ఆర్థోపెడిక్, యూరాలజీ మరియు కార్డియాలజీ వంటి వివిధ …
Read More »జిల్లా స్థాయి టెక్నికల్ సమావేశం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వివిధ పంటలు పెట్టుబడి ధరలను నిర్ణయిచ్చుటకు గాను జిల్లా స్థాయి టెక్నికల్ సమావేశం నిర్వహించడం జరిగిందని ఆర్ డి ఓ జి నరసింహులు శనివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెక్నికల్ సమావేశం లో కన్వీనర్ మరియు డిసిసిబి సీఈవో ఆర్ వి నరసింహారావు, నాబార్డ్ డీడీఎం వై స్వామి నాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ ఎస్. మాధవరావు, జిల్లా ఆర్టికల్చర్ …
Read More »పేదల పక్షాన నిలబడిన నిజమైన ప్రజా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ..
-మండల పరిధిలో 20,141 మందికి వైయస్ఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు అందజేస్తున్నాం… -అత్యంత వేడుకగా వైయస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమం -పెద్ద ఎత్తున హాజరైన లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు -మంత్రి వేణుగోపాల కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి పెద్ద కొడుకులా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకుంటూ అవ్వా తాతలతో పాటు అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ రూ.2750 నుంచి రూ.3 వేలకు పెంపు చేసి అందించడం జరిగిందని జిల్లా …
Read More »ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి దేవస్థానాన్ని దర్శించిన మంత్రి వేణుగోపాల కృష్ణ
ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఇంచార్జి మంత్రి , రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫి శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ శనివారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం కొలువైవున్న శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి దేవస్థానాన్ని దర్శించి పూజాధి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ కు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేదమంత్రాలతో పూజాధి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలు అందచేసి, శ్రీ …
Read More »జిల్లా ఉపాధి కార్యాలయంలో జనవరి 9వ తేదీన మినీ జాబ్ మేళా – జిల్లా ఉపాధి అధికారి హరిశ్చంద్ర ప్రసాద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 9 వ తేదీ మంగళవారం ఉదయం 09:30 గంటలకు ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పాన్ ఇన్సూరెన్స్, ఎస్ బి ఐ లైఫ్ వంటి కంపెనీల ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిచంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా నందు టేలి కాలర్ (ఫిమేల్), రిసెప్షనిస్ట్ (ఫిమేల్), ప్రోహిబేటరీ ఆఫీసర్, ఇంటర్న్ ప్రోగ్రాం, లైఫ్ మిత్రాలు, డెవలప్మెంట్ …
Read More »జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ
– ఎంపిడివో రత్న కుమారి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : కడియం మండలం పరిధిలో మొత్తం జనవరి నుంచి కొత్తగా 183 మందికి వైయస్ఆర్ పెన్షన్ కానుక మంజూరు చెయ్యడం జరిగిందని ఎంపిడిఓ కే. రత్న కుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మ.2 గంటల కు స్థానిక జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ వారి చేతుల మీదుగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలియ చేశారు. …
Read More »ఇంటర్నషిప్ కార్యక్రమాలపై సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అకాడమిక్ విద్య తో పాటు ఇంటర్నషిప్ ద్వారా విద్యార్థులకు కెరీర్ అన్వేషణ, కొత్త నైపుణ్య అభివృద్ధికి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహాలు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో జిల్లాలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తో ఇంటర్నషిప్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 డిగ్రీ కళాశాలల విద్యార్థులు కు అకడమిక్ భోధన తో కూడిన …
Read More »నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం..
-జిల్లాలో ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హత గల 2,705 మంది లబ్దిదారు లకు వివిధ పథకాల ప్రయోజనం గా రూ.411. 74 లక్షలు జమ. -కలెక్టరు కే. మాధవీలత -ఎంపి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద ఏడు పథకలలో అర్హత కలిగి మిగిలిన ఉన్న 2705 మంది లబ్దిదారులుకు వివిధ పథకాల ద్వారా రూ .411.74 లక్షల మేర ప్రయోజనం నేడు లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా …
Read More »
Prajavartha Online Telugu News