Breaking News

Tag Archives: rajamandri

ఘనంగా జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు

-ఎంపి భరత్ రామ్, జేసీ తేజ్ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాష్ రావు తదితరులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర క్రిస్మస్ పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ ఆకాక్షించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక మంజీరా హోటల్ ఆడిటోరిమ్ లో క్రిస్మస్ ఈవ్ పురస్కరించి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హై-టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్గాని భరత్ రామ్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …

Read More »

బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడం జాప్యం వద్ధు.

-జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడం లో ఉదారత తో వ్యహారించాలని జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం బ్యాంకర్స్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC), జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశానికి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో అజెండా అంశాలుగా సెప్టెంబర్ 29 న జరిగిన సమావేశంలో …

Read More »

కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం భాద్యతలు స్వీకరించి జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ను, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత అశుతోష్ శ్రీవాస్తవ అభినందిస్తూ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ గా ఎంతో కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అశుతోష్ శ్రీవాస్తవ అభినందనలను …

Read More »

జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన క్రింద 4 గురు విద్యార్థులకు రు. 39.34 లక్షలు జమ ..

-ఇప్పటి వరకు జిల్లాలో 16 మంది విద్యార్థులకు జగనన్నవిదేశీ విద్య ద్వారా ప్రోత్సాహం -జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో “జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం” కింద 4 గురు విద్యార్థులకు రూ.39,33,582 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24 ఆర్థిక సంవత్స రానికి ఒక్కరికి కొత్త గా మంజూరు కాగా, 2022-23 సంవత్సరంలో ముగ్గురుకీ మంజూరు కాబడిన వారికి …

Read More »

ప్రారంభమైన తూర్పు గోదావరి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

-రెండు రోజుల పాటు నిర్వహించనున్న విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన -57 స్కూల్స్ నుంచి ఎంపిక చేసిన ప్రదర్శనలు ఏర్పాటు -ఇక్కడ ఉత్తమ ప్రదర్శన గా నిలిచిన వాటిని 28 న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతాము -డి ఈ వో ఎస్. అబ్రహం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత కు పెద్ద ఎత్తున ప్రోత్సహం అందించడం జరుగుతోందని జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహాం పేర్కొన్నారు. వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుందని ప్రత్యేకంగా …

Read More »

అంగన్వాడీ పిల్లలతో కలెక్టర్ మాధవీలత

-డాడీ ఫింగర్ డాడీ ఫింగర్ పాటతో ఆకట్టుకున్న పిల్లలు -గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్స్ పంపిణీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు హాజరు శాతం 100 శాతం అయ్యేలా పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక అన్నపూర్ణమ్మ పేట లోని 6 వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, …

Read More »

సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు అన్నారు. మంగళవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్ మండలం టి.నగర్ లోని హోటల్ మణికంఠ మెస్ నందు డోమెస్టిక్ (గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుచున్నారన్న సమాచారం మేరకు …

Read More »

ఎన్నికల్లో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకం

-నిత్య విద్యార్థి గా నిరంతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది -శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి -సమన్వయంతో పనిచేయాలి -కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్ రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర కీలకమైనదని, ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సాయంత్రం స్థానిక జీ ఎస్ ఎల్  ఆడిటోరియంలో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో గల సెక్టోరల్‌ అధికారులు, సెక్టార్‌ …

Read More »

వినియోగదారుల రక్షణ చట్టంపై  ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

-విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చెయ్యడం జరిగింది -డి ఎస్ వో పి. విజయ భాస్కర్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ మరియు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కన్జ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పౌరసరఫరాల అధికారి పి. విజయ భాస్కర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ  వినియోగదారుల రక్షణ చట్టం 2019 పై అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కొనుగోలుపై బిల్లు తప్పక తీసుకోవాలని సూచించారు. …

Read More »

ఓటర్ల సంఖ్య లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటరు జాబితా హేతుబద్ధీకణ నేపథ్యంలో జనాభా ఆధారంగా ఓటర్లు, లింగ నిష్పత్తి, యువ ఓటర్లు, థర్డ్ జెండర్, దివ్యంగ ఓటర్లు, 80 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. వెలగపూడి ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం సాయంత్రం ఎలక్టోరల్ రోల్స్ యొక్క ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం – 2024పై ఎలక్షన్ కమీషన్ …

Read More »