-ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ జక్కంపూడి రామ్మోహన రావు… -నిస్వార్థ సేవా తత్పరుడు జక్కంపూడి రామ్మోహన రావు… -ఇనగంటి వారి పేటలో పేద మహిళలకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదగా 1000 మంది మహిళలకు చీరల పంపిణీ…. -ఉద్యోగమేళాలో నిరుద్యోగులకు మంత్రి చేతుల మీదగా నియమక పత్రాలు అందజేత… -210 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత -డిప్యూటీ ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ… రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాలలో జక్కంపూడి రామ్మోహన రావుని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర …
Read More »Tag Archives: rajamandri
వదిలివెళ్లిన శిశువుని ఆసుపత్రి కి తీసుకు వచ్చిన గ్రామస్థులు…
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గం. ల సమయంలో అనపర్తి రామాలయం ఎదురుగా బాపనమ్మ గుడి వద్ద అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లశం తో స్థానిక గ్రామ సర్పంచ్ కుమారి, మాజీ జడ్ పిటిసి దొరబాబు లు ఆ మగ శిశువును అనపర్తి ఏరియా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని ఏరియా ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ డా ఎన్. సనత్ కుమారీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిశువుని ఆసుపత్రి …
Read More »సోమ, మంగళ రాజమహేంద్రవరం లో సీఎం
-ముందస్తు భద్రత ఏర్పాట్ల పరిశీలన -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 7 వ తేదీ రాజమహేంద్రవరం వొచ్చుచున్న నేపథ్యం లో సమన్వయ శాఖలతో ముందస్తు భద్రత, తదితర అంశాలపై క్షేత్ర స్థాయి లో సమీక్ష నిర్వహించామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. ఆదివారం సాయంత్రం ప్రస్తుత ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, నూతనంగా జిల్లా ఇంఛార్జి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్. …
Read More »ఓటరు గుర్తింపు ప్రక్రియ కార్యచరణ మేరకు పూర్తి చెయ్యాలి
-ఫేజ్ -2 రీ సర్వే లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి -ఎఫ్ పి షాప్స్, ఎమ్ డి యూ, పెట్రోల్ బంకులు, గ్యాస్ కంపెనీ తనిఖీ నిర్వహించాలి -నీటి తిరువా బకాయిలు, డిమాండ్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -2023-24 ఖరీఫ్ ప్యాడి సేకరణ లక్ష్య సాధనకు నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చెయ్యండి -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా మేరకు గుర్తింపు ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు …
Read More »ఓటరు గుర్తింపు ప్రక్రియ కార్యచరణ మేరకు పూర్తి చెయ్యాలి
-ఫేజ్ -2 రీ సర్వే లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి -ఎఫ్ పి షాప్స్, ఎమ్ డి యూ, పెట్రోల్ బంకులు, గ్యాస్ కంపెనీ తనిఖీ నిర్వహించాలి -నీటి తిరువా బకాయిలు, డిమాండ్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి -2023-24 ఖరీఫ్ ప్యాడి సేకరణ లక్ష్య సాధనకు నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చెయ్యండి -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా మేరకు గుర్తింపు ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు …
Read More »“జగనన్న పాలవెల్లువ “
తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : చేయూత, ఆసరా ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందిన మహిళలు పశు సంపద ను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సచివాలయం -1 పరిధిలో జాతీయ జీవనోపాధి మిషన్ సౌజన్యంతో “జగనన్న పాలవెల్లువ ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో పశు సంపద ద్వారా జీవనోపాధి పై ఆధారపడిన కుటుంబ నేపథ్యం …
Read More »నివేదిక పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నివేదిక అందచెయ్యలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి అందచేసిన నివేదిక పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నివేదిక అందచెయ్యలని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఆదేశించారు. శుక్రవారం జేసీ ఛాంబర్ లో ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ జాయింట్ కలెక్టర్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో ఆహార భద్రత అమలు జరుగుతున్న …
Read More »రైస్ మిల్లర్ల సామర్థ్యం నిర్ధారణ అత్యంత పారదర్శకంగా చేపట్టాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఖరీఫ్ సీజన్లో ప్యాడి కొనుగోళ్ల నేపథ్యంలో కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల సామర్థ్యం నిర్ధారణ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబంధిత సమన్వయ అధికారులతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం జేసీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల యొక్క …
Read More »‘పోలవరం’ పనులు శరవేగంగా చేపట్టేందుకు కేంద్రం శ్రద్ధ వహించాలి
– లోక్ సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను దృష్టిలో ఉంచుకుని అడ్ హాక్ గ్రాంట్ అంచనాలను రూ.12,911 కోట్ల నుంచి రూ.17,148 కోట్లను సవరించేందుకు కేంద్రం అంగీకరించిందని, వాటిని వెంటనే శాంక్షన్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. గురువారం లోక్సభలో 379 నిబంధన కింద లేవనెత్తిన అంశంపై ఎంపీ భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి నదిపై పోలవరం …
Read More »విశాఖపట్నంలో ఎస్ఎస్ఆర్ – 2024
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: భారత ఎన్నికల సంఘం సీనియర్ ఎన్నికల అధికారులు విశాఖపట్నంలో ఎస్ఎస్ఆర్ – 2024 పై రెండు రోజుల సమావేశం నిర్వహించడం జరిగిందని స్వచ్ఛమైన, సమగ్రమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి దిశా నిర్దేశనం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత విశాఖపట్టణం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు గుర్తింపు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ, యువ ఓటరు గుర్తింపు, బలహీన గిరిజన సమూహం (PVTG) లు ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన వారిని ఓటర్ల గా నమోదు …
Read More »
Prajavartha Online Telugu News