రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమునకు ఫోల్డర్ మరియు బ్యాగులు సరఫరా చేయుటకు ఆసక్తిగల ఏజెన్సీలనుంచి దరఖాస్తులను సమర్పించుటకు ఆహ్వనిస్తున్నట్లు డి ఏం హెచ్ ఓ డా కె. వెంకటేశ్వర రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు జగనన్నఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో జరుగుతున్న ఆరోగ్య శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందే ప్రజలకు కేసుసీట్, ఫోల్డర్స్ మరియు బ్యాగును అందించుటకు గాను అర్హత నియమాలు గల ఏజెన్సీలను నుండి …
Read More »Tag Archives: rajamandri
అక్టోబరు 21న స్పెషల్ లోక్ అదాలత్
-ఇన్షూరెన్స్ సంస్థల, తదితరులతో ముందస్తు సమావేశం -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి. గంధం సునీత వారు వివిధ ఇన్షూరెన్స్ సంస్థల అధికారులు, పీటీషనర్లు మరియు ఇరు పక్షాల న్యాయ వాదులతో సమావేశం నిర్వహించారు. అక్టోబరు 21న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ లో పెండింగ్ లో ఉన్న మోటారు వాహనాల యాక్సిడెంటు కేసుల …
Read More »ఘనంగా అంతర్జాతీయ పర్యటన దినోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో గోదావరి బండ్, హావలాక్ బ్రిడ్జ్, దండి మార్చ్, హ్యాపీ స్ట్రీట్ ఇలా పలు పర్యాటక ఆకర్షణీయ ప్రాంతాలను తీర్చిదిద్దామని ఎంపిలు మార్గాని భరత్ రామ్, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు పేర్కొన్నారు. బుధవారం లాలాచెరువు మున్సిపల్ హై స్కూల్ లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో ఎంపిలు మార్గాని భరత్ రామ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ మాట్లాడుతూ, విద్యార్థిని, విద్యార్థులు పర్యావరణం …
Read More »రాజమహేంద్రవరం సర్కిల్లోని అటవీ సిబ్బందికి, వన్యప్రాణుల నేరాల నివారణ అంశంపై శిక్షణ
-చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఎస్. శరవణన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చట్టవిరుద్ధంగా వన్యప్రాణుల వ్యాపారం చేస్తే పెట్రోలింగ్ ద్వారా వన్యప్రాణుల నేరాలను గుర్తించడంలో వివిధ క్షేత్ర సాంకేతికతలు, వన్యప్రాణుల రక్షణ చట్టం వంటి పలు అంశాలపై ఫారెస్ట్ అధికారులుకు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ అకాడమీ సిబ్బందికి రెండు రోజులు శిక్షణను ఇవ్వడం జరిగిందని రాజమహేంద్రవరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఎస్. శరవణన్ పేర్కొన్నారు. బుధవారం స్థానికి లాలాచెరువు పారెస్టు …
Read More »ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఏరియాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు’పై అవగాహన కార్యక్రమం’
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఏరియాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ అవకాశాలు’పై అవగాహన కార్యక్రమం’ బుధవారం స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ, రాజమండ్రి లో ‘ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో వాణిజ్య వ్యాపారాల లో అవకాశాలు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐకార్ సిటిఆర్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డా ఎం శేషు మాధవ్ అధ్యక్షత వహించి, ఆహూతులకు స్వాగతం పలికారు. మరియు ICAR-CTRI ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ (ITMU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం యొక్క …
Read More »జిల్లాలో 177 గ్రామ, వార్డు పరిధిలో ఆరోగ్య డేటా సేకరణ సర్వే నిర్వహిస్తున్నాం
-కాతేరు లో పైలట్ వైద్య శిబిరం విజయవంతం -శిబిరం ఏర్పాటు చేసే 20 రోజుల ముందు సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఆరోగ్య సురక్ష పైలట్ మెడికల్ క్యాంపు లో 451 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. బుధవారం సాయంత్రం సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య జిల్లా కలెక్టర్ల తో జే ఏ ఎస్ పై సమీక్ష …
Read More »ముసాయిదా ఓటరు జాబితా అక్టోబర్ 27 శుక్రవారం ప్రకటించడం జరుగుతుంది
-తదుపరి క్లైయిమ్ లు, అభ్యంతరాలు డిసెంబర్ 9 వరకు స్వీకరిస్తారు -ఓటరు నమోదు అభ్యంతరాలు , సూచనలు కోసం ప్రత్యేక క్యాంపులు నవంబర్ 5, 11 , డిసెంబర్ 2 , 3 తేదీల్లో -రాజకీయ పార్టీల ప్రతినిధులతో -జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శన, గ్రూప్ హౌస్ సొసైటీస్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సవరించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారం కోసం ” జగనన్న కు చెబుదాం “
-సెప్టెంబర్ 29 శుక్రవారం రాజమండ్రి అర్బన్ మండలం జేకేసి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల సెప్టెంబర్ 29 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం అర్బన్ మండలం కు చెందిన ప్రజల నుంచి ” జగనన్న కు చెబుదాం ” అర్జీలను స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని మండల స్థాయి లో నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఆమేరకు …
Read More »సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం మూసివేత
-రూ.2 కోట్ల 10 లక్షలతో చేపడుతున్న మరమ్మత్తులు -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ – తూర్పు గోదావరి జిల్లా – సెంట్రల్ క్యారేజ్వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లు మరమ్మత్తులకు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఆమేరకు ది.27.09.2023 బుధవారం (ప్రారంభ గంటలు) నుండి 26.10.2023 వరకు ఆర్ కం రైల్ వంతెన పై ట్రాఫిక్ను …
Read More »సి.టి.ఆర్.ఐ.లో ముగిసిన పరిశోధనా కమిటీ సమావేశాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థలో మూడు రోజుల పాటు కొనసాగిన ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసాయి. ఈ సమావేశాలకు డా. ఎం. శేషు మాధవ్, డైరెక్టర్, సి.టి.ఆర్.ఐ. అధ్యక్షత వహించగా డా. సి.కె. నారాయణ, ప్రధాన శాస్త్రవేత్త (హార్టికల్చర్ ) IIHR బెంగుళూరు, డా. రంజిత్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త (ఎకనామిక్స్) ICAR NAARM హైదరాబాద్ మరియు డా. బి. విజయాభి నందన, ప్రొఫెసర్ అండ్ యూనివర్సిటీ హెడ్ (ఎక్స్టెన్షన్), ANGRAU నిపుణులుగా …
Read More »
Prajavartha Online Telugu News