రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లాలో ఖరీఫ్ 23 సాగు ప్రణాళిక, కొనుగోలు ప్రక్రియ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల మార్గదర్శకాలకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం పౌర సరఫరాల విసి & ఎండి జీ. వీర్య పాండ్యన్, కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ లు ఖరీఫ్ 2023 లో విత్తనాలు మరియు పంటకోత ప్రతిపాదనలుపై జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక …
Read More »Tag Archives: rajamandri
వేమగిరిలో డీఎఫ్ఆర్ ప్రధాన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి..
– రాజమండ్రి సీటీఆర్ఐలో ఖాళీలను భర్తీ చేయండి.. – ఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ ను కోరిన రాజమండ్రి ఎంపీ భరత్ రాజమండ్రి, , నేటి పత్రిక ప్రజావార్త: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఫ్లోరీ కల్చర్ ప్రాంతీయ స్టేషను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ న్యూ ఢిల్లీలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్ష్ పతక్ ను కోరారు. బుధవారం ఎంపీ భరత్ …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు స్థానిక వై జంక్షన్ సమీపంలో గల సాంఘిక సంక్షేమ విద్యార్ధినుల వసతి గృహం నందు ప్రపంచ మానవ అక్రమ రవాణా బాధితుల దినోత్సవం సందర్బంగా న్యాయ విజ్ఞాన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణ చట్టం – 1986, నల్సా …
Read More »వరద ప్రమాద హెచ్చరికల దృష్ట్యా అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది
-లోతట్టు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలింపుకి చర్యలు తీసుకోవడం జరిగింది.. -అధికారులు, సిబ్బంది పూర్తి సన్నద్ధం చేశాం సన్నద్ధంగా ఉండాలి -ఇప్పటి అన్ని ఘాట్స్ వద్ద బ్యారేకెట్లను ఏర్పాటు చేశాం -ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ డా కె.. మాధవీలత వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తి అప్రమత్తం గా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా …
Read More »నాణ్యమైన సార్టెక్స్ బియ్యం కార్డు దారులకు ప్రభుత్వం అందిస్తుంది..
-పీడీఎస్ బియ్యం రవాణా చేయు అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో 5,64, 555 కార్డులకు గాను 15 లక్షల 79 వేల మందికి గానూ 84225.90 క్వింటాల్ నాణ్యమైన సార్టేక్స్ బియ్యాన్ని ఉచితంగా, నూనె, పంచదార, ఇతర సరుకులను ఇండెంట్ ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ క్రింద చౌక ధరల దుకాణముల ద్వారా సరఫరా చేయబడుచున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. …
Read More »పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
-గ్రీన్ ఎర్త్ – గ్రీన్ ఆంధ్రా ద్వారా మొక్కలు నాటి వాటిని పరిరక్షిద్దాం -ఐ ఏ ఎస్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో -25 వేల మొక్కల న పంపిణీ కార్యక్రమం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రీన్ ఎర్త్ ….. గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 25 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ …
Read More »ఇమునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
-జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం – పోస్టర్ విడుదల -ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఇమ్మ్యునైజేషన్ కార్యక్రమం -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్లిష్ట పరిస్థితుల్లో, రవాణా సౌకర్యం లేని ప్రాంతాలో సైతం మనం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు టీకాలు వేస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 ప్రత్యేక ఇమునైజషన్ కార్యాక్రమం పోస్టర్ ను …
Read More »పాఠశాలలో నాడు నేడు పనులకు అత్యంత ప్రాధాన్యాలు ఇవ్వాలి
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఆ మేరకు నిధులను విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె మాధవి లత పేర్కొన్నారు బుధవారం ఉదయం కలెక్టర్ నుండి క్యాంపు కార్యాలయం నుండి పాఠశాలలో నాడు నేడు పనులు, ప్రాధాన్యత భవనాలు పై మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో …
Read More »ప్రజా సమస్యల పరిష్కారం కి అత్యంత ప్రాధాన్యత
-అర్హులను గుర్తించి పథకాలు అమలు చేస్తున్నాం -గ్రామంలో 1296 మందికి ధ్రువ పత్రాలు అందజేశాం – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత – ఏమ్మేల్యే తలారి వెంకట్రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని లక్ష్యంతో నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ఇంటింటి సర్వే చేపట్టి నెలరోజులు ప్రజలతో మమేకమైనట్లు జిల్లా కలెక్టర్ డా కే.మాధవీలత పేర్కొన్నారు. …
Read More »రెగ్యులర్ విద్యార్థులతో పాటు చదువుకునే అవకాశం నిజంగా ఒక గొప్ప వరం
గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు రెగ్యులర్ విద్యార్థులతో పాటు చదువుకునే అవకాశం నిజంగా ఒక గొప్ప వరం అని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం గోపాలపురం జెడ్పీ హై స్కూల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించి, రీ జాయినింగ్ విద్యార్థులకు ఎమ్మెల్యే తో కలిసి ధ్రువ పత్రాలను అంద చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల చదువుల …
Read More »
Prajavartha Online Telugu News