Breaking News

మర్యాదపూర్వక కలయిక అమిత్ షాను కలిసిన సుజనా చౌదరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం రాజధాని అమరావతికి తక్షణమే 15000 వేల కోట్లు విడుదల చేయడం శుభ పరిణామం అని అమిత్ షా కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *