-కేంద్రం అనుమతించిన వేలాది ఇళ్లను గత ప్రభుత్వం నిలిపివేసింది -ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా ఇళ్ల నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌళిక వసతుల కల్పన వచ్చే డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మున్సిపల్,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ..టిడ్కో గృహాలపై అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు,వెలగపూడి రామకృష్ణ బాబు,తెనాలి శ్రావణ్ కుమార్,కొలికపూడి శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు..రాష్ట్రంలో 2014-2019 మధ్యకాలంలో నిర్మించిన …
Read More »Tag Archives: AMARAVARTHI
గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి
-తణుకు,విశాఖ,గుంటూరు,తిరుపతిలో భారీగా అక్రమాలు -అధికారులతో పాటు నేతల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవు -సీఎంతో చర్చించి విచారణ కమిటీలు వేస్తామన్నమంత్రి నారాయణ -అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి పొంగూరు నారాయణ సమాధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల జారీ వెనుక అధికారులున్నా,రాజకీయ నాయకులున్నప్పటికీ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల జారీ చేసిన పట్టణాల వివరాలు,జరిగిన అక్రమాలు,ప్రభుత్వం …
Read More »పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యం
-పాడి రైతులకు ఎన్డీయే ప్రభుత్వ ప్రోత్సాహం – -ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకు పచ్చ జెండా – -ఎకరానికి రూ.99 వేలు లబ్ధి – -రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద రైతుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు, పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం “ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు” రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. గడిచిన …
Read More »ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుతో చేనేతకు పూర్వ వైభం
-రాష్ట్ర బీసీ సంక్షేమ, టెక్ట్ టైల్స్ శాఖ మంత్రి సవిత -ప్రతి చేనేత కార్మికుడికి పని కల్పిస్తాం -చేనేత కార్మికుల సంస్యల పరిష్కారానిక కృషి -చేనేతను నిర్వీర్యం చేసిన జగన్ -ప్రతి జిల్లాలోనూ చేనేత ఎగ్జిబిషన్లు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేత రంగానికి మరోసారి పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, టెక్ట్ టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రతి …
Read More »చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణు గోపాల కృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రూ.1 కోటి విరాళం ఇచ్చారు. బుధవారం సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి సిఎంకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణు గోపాల కృష్ణ ను, సంస్థ ప్రతినిధులను సిఎం అభినందించారు.
Read More »టీడీఆర్ బాండ్ల జారీలో ఎప్పుడూ లేనివిధంగా భారీ స్కాం
-నాలుగు పట్టణాల్లో వందల కోట్ల అక్రమాలు -దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా భవన నిర్మాణాలకు అనుమతులివ్వండి -ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా అధికారులు పనిచేయాలి -రాజధాని రైతులకు త్వరలోనే కౌలు చెల్లిస్తాం -మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కాం జరిగిందన్నారు పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల లో అక్రమాలు చూస్తే.ఇలాంటి స్కాం లు కూడా చేస్తారా అనిపించిందని అన్నారు…రాజకీయ ఒత్తిళ్లకు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ బుధవారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ని సత్కరించి, కూరగాయలతో కూడిన బొకే అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్ళే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యావకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియచేసేందుకు …
Read More »ఎక్సైజ్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
-వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సీఐడీ విచారణ -మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.18,860.51 కోట్లు నష్టం -మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి మాఫియాను పెంచి పోషించారు -మద్యం తయారీ కంపెనీలను భయపెట్టి లాక్కున్నారు…మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది -అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారు -నాణ్యతలేని మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు…ఎక్సైజ్ శాఖను త్వరలోనే ప్రక్షాళన చేస్తాం -పాలన ఎలా ఉండకూడదో, పాలకుడు ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ …
Read More »ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం… : సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఉండేవారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16 వ శాసన సభ సమావేశం మూడవ రోజు బుధవారం అసెంబ్లీలో నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై శాసన సభలో చర్చ సాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ల్యాండ్ టైటిలింగ్ …
Read More »జీవో 217 రద్దు చేస్తూ నిర్ణయం
-మత్స్యకారుల సమస్యలు పరిష్కారిస్తాం -గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, అటువంటి మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాలతో ఇబ్బందులు …
Read More »
Prajavartha Online Telugu News