-యాత్ర ముగించుకుని వస్తున్న హాజీలకు స్వాగతం -విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లిన యాత్రికులు తిరిగి రాక -రోజుకు111 మంది ప్రకారం మూడు రోజుల్లో 333 మంది యాత్రికులు తిరిగి రాక -రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్నట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ …
Read More »Tag Archives: AMARAVARTHI
గోదావరి గలగల కాదు… కాలుష్యంతో విలవిల
-రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి -నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే -పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు -ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది -కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు -పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి -రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన …
Read More »ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు
-సైనింగ్- గ్రౌండింగ్- ఓపెనింగ్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం -ప్రతీ రంగంలోనూ ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి అవకాశాలు -38 ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన -రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం -జెన్ -జీ కలల సాకారానికి కార్యాచరణ -ఎంస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక ప్రారంభించిన ముఖ్యమంత్రి మెటా, అమెజాన్ సహా వివిధ సంస్థలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ …
Read More »క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1386 వ (49వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. పరిశ్రమలు & వాణిజ్య శాఖ… 1. పరిశ్రమలు & వాణిజ్యం: ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) ఈక్విటీ మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక …
Read More »గంజాయి.డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేయండి : సిఎస్ సాయి ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి చేటు చేకూర్చే గంజాయి,డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను ఉక్కు పాదంతో అణచి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(NCORD)2026 ఏడాదికి మొదటి త్రైమాసిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్నగంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.గంజాయి,డ్రగ్స్ ఒక శాఖో రెండు శాఖలకో …
Read More »వడగాలులు ప్రభావం చూపే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం (23-04-26) రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 101 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి 50 తీవ్ర, 52 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం కడపలో గరిష్ఠంగా 44.4°C నమోదైందని అలాగే 202 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని …
Read More »“పరీక్షా పర్వ్ 8.0” వల్ల విద్యార్థుల్లో సానుకూల దృక్పథం
– విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కలిగే ఒత్తిడిని దూరం చేసి, వారిలో సానుకూల దృక్పథాన్ని నింపడమే లక్ష్యంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) నిర్వహిస్తున్న “పరీక్షా పర్వ్ 8.0” వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల …
Read More »డా. పసుపులేటి హరిప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా చైర్మన్, రాష్ట్ర పిఎసి సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలియని వారు తిరుపతి పరిసర ప్రాంతాలలో లేరనటంలో సందేహం లేదు. తిరుపతిలో సుమారు 20 సంవత్సర క్రితం బోత్ (బాలాజీ ఆర్థోపెడిక్ & ట్రామా హాస్పిటల్) హాస్పిటల్ స్థాపించి ఎంతో మందికి తన వైద్య వృత్తిద్వారా సేవలు అందించి గుర్తింపుపొందిన వారు మన సామాజికవేత్త డా. పసుపులేటి హరిప్రసాద్, ఎంఎస్ ఆర్థో, ఎంసిహెచ్ ఆర్థో వైద్యులు. ఈయన ఒక్కరోజులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా …
Read More »పుట్టిన రోజు సందర్భంగా సిఎంఆర్ఎఫ్ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం
-సిఎం సహాయ నిధి నుంచి రూ.56 కోట్ల విడుదలకు సంతకం -22 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,298 కోట్ల ఆర్ధిక సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏ మంచి సందర్భం వచ్చినా పేదలకు మేలు చేసే కార్యక్రమంతో ఆ రోజును ప్రారంభించడం ఆనవాయితీ చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉగాది రోజు, న్యూఇయర్ వంటి సందర్భాల్లో పేదలకు మేలు చేసే సిఎంఆర్ఎఫ్ ఫైలుపై తొలి సంతకం చేసి రోజు వారీ విధులు ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తన పుట్టిన …
Read More »రేపల్లె మండలం లో దాదాపు రూ. 65 కోట్లు తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-బాపట్ల జిల్లాను అభివృద్ధిలో నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దుతాం -రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి -జిల్లా ఇంచార్జి మంత్రి :కొలుసు పార్థసారథి రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : బాపట్ల జిల్లా ను అభివృద్ధి లో రాష్ట్రంలో నెం.వన్ జిల్లా చేయలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశని జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని …
Read More »
Prajavartha Online Telugu News