– రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత – 2025-26కు సంబంధించి మొదటి విడత త్రిఫ్ట్ నిధుల విడుదల – 133 సహకార సంఘాల ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ – 5,726 మందికి లబ్ధి – 2 నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు నిధులు పైగా నేతన్నలకు అందజేత : మంత్రి సవిత – త్రిఫ్ట్ నిధుల విడుదలపై సహకార సంఘాల ప్రతినిధుల హర్షం – సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలకు …
Read More »Tag Archives: AMARAVARTHI
క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు
-అభివృద్ధి ఆలోచనే చేయలేనివాళ్లు క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు -మూడు ముక్కలాట ఆడారు… మూడు ప్రాంతాల్లోనూ దెబ్బతిన్నారు -పొలిటికల్ రౌడీలు తయారయ్యారు… రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు -పిన్నమ్మ తాళి తెంచినా కాపాడేవారిని ఏమనాలి…? -నాడు నా ఇంటిగేటుకు కట్టిన తాళ్లే… వాళ్ల పాలిట రాజకీయ ఉరితాళ్లు అయ్యాయి -పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం… కంట్రోల్ చేస్తాం -ఎన్టీఆర్ వర్థంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ …
Read More »పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వర్థంతి సందర్భంగా విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా వెండితెరను ఏలిన కథానాయకుడిగానే కాకుండా, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం అంకితభావంతో కృషి చేసిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రపుటల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలను భయపెట్టే యంత్రం …
Read More »వైసీపీ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారింది
-వైసీపీ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారింది -టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయి -వ్యక్తుల ఘర్షణకు రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ కుట్రలు -కుట్ర పూరిత రాజకీయాల ఫలితమే వైసీపీ 11 సీట్లు -పల్నాడు ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదు -పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తం ఏరులై పారితే కూటమి ప్రభుత్వ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇంచార్జ్ …
Read More »ఆరోగ్యశాఖలోనూ ‘అవేర్’ సేవలు
-హిస్టారికల్ డేటా ఆధారంగా వ్యాధుల తీవ్రత ప్రాంతాల గుర్తింపు -ఆర్టీజిఎస్ తో అనుసంధానం -త్వరగా, ముందస్తు చర్యలు తీసుకునేoదుకు అవకాశం -సీఎం ఆదేశాలతో ప్రత్యేక చర్యలు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సీజినల్ డిసీజెస్ను రియల్ టైమ్లో పర్యవేక్షించి వ్యాధులు వాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) లోని అవేర్ విభాగం సేవలను వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా …
Read More »సమన్వయ లోపంతో దుర్గ గుడిలో విద్యుత్ అంతరాయం
-తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు -భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీఠ -దుర్గగుడి ఘటనపై రాజకీయ విమర్శలు దురదృష్టకరం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం …
Read More »క్వాంటం వ్యాలీలో భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపు
• క్వాంటం వ్యాలీ లో 2 భవనాల నిర్మాణానికి రూ. 103.96 కోట్లు • ఐఏఎస్ ల భవనాల ఇంటీరియర్ పనులకు రూ. రూ. 109కోట్లు • సీఆర్డీఏ పాలనా వ్యయానికి రూ. 100 కోట్లు • రాజధానిని వరద ముంపు తప్పించడానికి చర్యలు • జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు రూ. 1,358 కోట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 103.96 కోట్లు కేటాయింపునకు …
Read More »ఉపాధి హామీ రక్షణకోసం 22న సిపిఐ దేశవ్యాప్త నిరసనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ కోసం 22న సిపిఐ దేశవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గం మంగళవారం ఢిల్లీలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుందని రామకృష్ణ అన్నారు. …
Read More »అమరావతిలో ఏర్పాటు కానున్న “కాస్మోస్ ప్లానిటోరియం”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్” అమరావతిలో ప్లానిటోరియం ఏర్పాటు చేయనుంది. ప్రజారాజధాని అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” ఏర్పాటుకై ఏపీ సిఆర్డిఏ అధికారులతో “ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్” ఎంఓయూ చేసుకోనుంది. ఈ నెల 28న అమరావతిలో పలు ముఖ్య బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనుల శంకుస్థాపన జరగనున్న సందర్భంగా ఈ ఎంఓయూ జరగనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు ఇతర ప్రముఖ ప్రజాప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో అమరావతిలో “కాస్మోస్ ప్లానిటోరియం” …
Read More »ప్రజారాజధాని అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు..6,541 ఉద్యోగాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి మరో కీలక కార్యక్రమానికి వేదిక కానుంది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే కార్యాచరణలో భాగంగా ఈ నెల 28న రాజధానిలోని సిఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఇతర ప్రముఖ ప్రజాప్రతినిధుల సమక్షంలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. …
Read More »
Prajavartha Online Telugu News