-డీలిమిటేషన్ బిల్లులు వ్యతిరేకించడమంటే ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని అడ్డుకోవడమే -భాజపా జాతీయ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్ట సభల్లో 33% మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడమంటే దేశ భవిష్యత్తును అడ్డుకోవడమేనని భాజపా జాతీయ నాయకుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య 4 ఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు ‘ప్రజాస్వామ్యంలో ఇదోక (శుక్రవారం) చీకటి రోజు. అధికారంలో ఉన్నప్పుడు బిల్లును కాంగ్రెస్ ముంద కు సాగనివ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించింది ఇదీ కాంగ్రెస్ అండ్ కంపెనీ మార్క్ …
Read More »Tag Archives: AMARAVARTHI
తిరుపతిలో కర్ణాటక నేరస్థుడ్ని గుర్తించిన సీసీ కెమెరాలు
-నిందితుడి వాహన కదలికలపై పోలీసులకు అలర్టులు పంపిన ఆర్టీజీఎస్ -నిందుతుడ్ని సకాలంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక రాష్ట్రంలో లైంగిక వేధింపుల కేసులో నిందితుడు తిరుపతిలోని సీసీకెమెరా కళ్లలో పడి పోలీసులకు చిక్కాడు. కర్నాటకలో ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతడ్ని పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిందితుడు ఇటీవల తిరుపతికి పారిపోయి వచ్చాడనే …
Read More »జగన్ పెద్దపిచ్చోడయితే, మార్గాని భరత్ చిన్న పిచ్చోడు
-నారా లోకేష్ కాలి గోటికి సైతం సరితూగని వ్యక్తి భరత్ -అమరావతి మహిళలపై రాజమండ్రిలో అతను చేసిన దాడి మర్చిపోలేం -నాటితోనే అతని రాజకీయ జీవితం ముగిసిపోయింది -కమ్మ కార్పోరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ పెద్ద పిచ్చోడు అయితే మార్గాని భరత్ అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యే చిన్న పిచ్చోడని కమ్మ కార్పోరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. సామరస్యంగా అమరావతి మహిళలు, రైతులు అరసవిల్లి పాదయాత్రగా వెళుతుంటే జగన్ కళ్ళల్లో అనందం …
Read More »జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు
చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం, కొడవటికల్లు గ్రామంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ) చైర్మన్ నెట్టెం రఘురాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి మహానుభావుడు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్యా వ్యాప్తి, మహిళా సాధికారత, …
Read More »పాఠ్యాంశాలు నవీకరణ
-కాలేజీ విద్య రీ-ఓరియెంటేషన్ -ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలి -విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు జరగకూడదు -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు -అవేర్ 2.0 మొబైల్ యాప్ లాంఛ్ చేసిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు.. కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు …
Read More »పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖ
-అధునాతన ఫైర్ టెండర్ వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్ గ్రౌండ్లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన …
Read More »నీటి సంరక్షణకు ‘జలధార’ ఉద్యమం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యాచరణ కాలువలు, చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు ప్రతి ఎకరాకూ నీరందిస్తాం నీటి బొట్టుతో సంపద సృష్టి.. ఇదే చంద్రబాబు లక్ష్యం అమరావతిపై విషం కక్కుతున్న జగన్ ఇది తప్పు అన్నందుకు పెట్రేగిపోతున్న జగన్ బ్యాచ్ మీడియా సంస్థలు, ప్రజలపై వైసీపీ దాడులు గర్హనీయం చూస్తూ ఊరుకునేది లేదు : మంత్రి సవిత హెచ్చరిక శ్రీసత్యసాయి జిల్లా చాలకూరులో జలధార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత మహిళా రైతు కూలీలతో కలిసి …
Read More »అమెరికా చేస్తున్న యుద్ధంపై మోదీ స్పందించాలి
ఏపీ రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయే సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ఇరాన్ పై ఇజ్రాయేల్ తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో అనేక సమస్యలకు కారణం అవుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా …
Read More »కాంట్రాక్టరు క్యాంపు సైటుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయండి
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చేపడుతున్న గుత్తేదారు క్యాంపు సైటుల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు ఆదేశాలు జారీచేశారు. తుళ్లూరు ఆర్వీఆర్ క్యాంపు సైటు వద్ద ఆదివారం ట్రాలీ లారీలో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని ఆమె సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్వీఆర్ పనుల కోసం యంత్రాన్ని తీసుకువచ్చిన ట్రాలీ లారీని దిగుమతి అయిన వెంటనే ఎందుకు పంపించివేయాలని సంబంధిత గుత్తేదారులను ప్రశ్నించారు. …
Read More »ఎస్.ఎస్.సి స్పాట్ కేంద్రాలలో ట్యాబ్ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేయాలి- ఎస్.టి.యు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :ఎస్.ఎస్.సి స్పాట్ వాల్యుయేషన్ నందు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకన విధానంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆం.ప్ర. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివలన మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమై ఉపాధ్యాయులు రాత్రి 9, 10 గంటల వరకు స్పాట్ కేంద్రంలో గడపవలసి వస్తుందని తెలిపారు. నాణ్యమైన ట్యాబ్ …
Read More »
Prajavartha Online Telugu News