అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ యాత్రికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు, హజ్ యాత్రకు సంబంధించిన విమాన ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులు ఎదుర్కొంటున్న అధిక విమాన ఛార్జీల భారం, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ …
Read More »Tag Archives: AMARAVARTHI
సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ నేతలతో త్వరలో భేటి
-రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి అనగాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాటకొండ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ …
Read More »హామీల అమలుకే ప్రథమ ప్రాధాన్యం… పిఠాపురం ఆరోగ్య రంగానికి సరికొత్త రూపు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఆసుపత్రుల అభివృద్ధి -ఆయుష్ సేవల విస్తరణ.. వైద్య విద్యకు నూతన ఊపిరి -రూ.34 కోట్లతో ఏరియా ఆసుపత్రి ఆధునికీకరణ -సుమారు రూ.100 కోట్లుతో ఆయుష్ వైద్య కళాశాల ఏర్పాటు -రూ. కోటి వ్యయంతో కొమరగిరి, చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -విరవాడలో తుది దశకు చేరిన ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీ పనులు -ఆసుపత్రులన్నింటికీ కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరి హక్కు అనే గొప్ప ఆశయాన్ని …
Read More »హస్తకళాకారుల సంక్షేమానికి వుడ్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని హస్తకళాకారుల సంక్షేమం, సంప్రదాయ కళల పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో హస్తకళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా కొండపల్లి, ఏటికొప్పాక, శ్రీకాళహస్తి, ఉదయగిరి, తిరుపతి తదితర ప్రాంతాల్లో చెక్క బొమ్మలు, చెక్క కళాకృతులు తయారు చేస్తున్న కళాకారులు ఎదుర్కొంటున్న ముడి కలప …
Read More »హామీ ఇవ్వకున్నా ‘నేతన్న సేవలో…’అమలు
* రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత * నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం * ఏటా రూ.25 వేలు అందజేసే పథకానికి నేడు శ్రీకారం * చేనేతలకు చంద్రన్న పాలన ఎప్పుడూ స్వర్ణయుగమే : మంత్రి సవిత * చీరాలలో నేడు 12 జాతీయ చేనేత దినోత్సవం * ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు అనగాని, సవిత చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నల బాగుకోరే ప్రభుత్వం తమదని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా చేనేతలకు ఆర్థిక మేలు …
Read More »ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల నిర్వహణపై తొలిసారిగా ముసాయిదా నిబంధనలు విడుదల
-రెండు నెలల కసరత్తు అనంతరం తయారైన ముసాయిదా -చిన్న క్లినిక్ నుంచి పెద్దాసుపత్రుల వరకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి -నిబంధనలు పాటించకుంటే జరిమానాలు.. అనివార్యమైతే గుర్తింపు రద్దు కూడా -కొత్త ముసాయిదాపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష -ప్రజలు, వైద్యులు, మేధావులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు -అనంతరమే ముసాయిదా ఖరారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ క్లినిక్లు, పాలీక్లినిక్లు, నర్సింగ్ హోమ్లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ …
Read More »పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై అధ్యయనానికి హైపవర్డ్ కమిటీ
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యులతో నియామకం -నల్లమలలో అనుమానాస్పద స్థితిలో పులి మరణంపై పవన్ కళ్యాణ్ సీరియస్ -పులులు, వన్యప్రాణుల సంరక్షణ చర్యలపై సమగ్ర నివేదికకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పులులే అడవులకు ప్రాణం… అడవులే ప్రకృతి సమతుల్యతకు ఆధారం. పులుల సంరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దేశంలోనే …
Read More »పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి
-క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్పై చర్యలకు ఆదేశం -సంబంధిత రోడ్ల బిల్లులు నిలిపివేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి -పెదపెంకిలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత పనుల బిల్లులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్తోపాటు …
Read More »త్వరలో ఆప్కో ఎన్నికలు
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేత సహకార సంఘ ఎన్నికలు జరుపుతాం -అర్హులందరికీ నేతన్న సేవలో…ఆర్థిక సాయం -నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన -ప్రగడ కోటయ్య స్ఫూర్తితో చేనేత రంగ అభివృద్ధి -చేనేతలకు ఎప్పుడూ సీఎం చంద్రబాబు పాలన స్వర్ణయుగమే -చేనేతలను మోసగించిన జగన్ -వైసీపీ కార్యకర్తలకు నేతన్న నేస్తం నిధులు : మంత్రి సవిత మండిపాటు -చీరాలలో ఘనంగా ప్రగడ కోటయ్య రాష్ట్ర జయంతి వేడుకలు -ప్రగడ కోటయ్య కుటుంబీకులకు ఘన సత్కారం చీరాల/బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »సిజేరియన్లన్నీ ఇక ఆడిట్ పరిధిలోకి…
-వైద్య అవసరముంటేనే.. సిజేరియన్ చేయాలి -ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి -నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిర్వహించే సిజేరియన్ ప్రసవాలు ఇకపై ఆడిట్ పరిధిలోకి రానున్నాయి. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కేసులో సిజేరియన్ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. డాక్టర్ …
Read More »
Prajavartha Online Telugu News