-వైద్య అవసరముంటేనే.. సిజేరియన్ చేయాలి -ప్రతి కేసుకూ కారణాలు.. పూర్తి రికార్డులు తప్పనిసరి -నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిర్వహించే సిజేరియన్ ప్రసవాలు ఇకపై ఆడిట్ పరిధిలోకి రానున్నాయి. వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి కేసులో సిజేరియన్ చేయాల్సిన అవసరాన్ని సమర్థించే వైద్య కారణాలు, పరీక్షల నివేదికలు, ఇతర ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. డాక్టర్ …
Read More »Tag Archives: AMARAVARTHI
పట్టణ ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించాలి
-జిల్లా ఇంచార్జి మంత్రి,కొలుసు పార్థసారథి బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పట్టణ ప్రజలు ఇంధనాన్ని అందించాలని జిల్లా ఇంచార్జి మంత్రి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ను సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,స్థానిక ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు,బావుడా చైర్మన్ రాజశేఖర్ బాబు తోకలసి పెట్రోల్ బంక్ …
Read More »‘గ్రహాంతర ప్రేమికుడు’ఓటీటీ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-సినిమా హిస్టరీలోనే గొప్ప ప్రయోగం..సైన్స్కు అందని విశ్వ రహస్యాలను ఈ చిత్రం ఆవిష్కరించే ప్రయత్నం చేసిందని తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ యూట్యూబర్, క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న వినూత్న ఓటీటీ చిత్రం ‘గ్రహాంతర ప్రేమికుడు’. సినీ చరిత్రలోనే ఒక మైండ్బ్లోయింగ్ ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఘనంగా విడుదల చేశారు.”విశ్వంలో ఏలియన్స్ ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. …
Read More »పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్
-ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి -పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రజలది -కుప్పంలో ఏబీఐఎస్ ప్రోటీన్స్, ఎంఎంస్ఎంఈ పార్కులను ప్రారంభించిన ముఖ్యమంత్రి -రూ.200 కోట్ల పెట్టుబడితో ఏబీఐఎస్ ప్రోటీన్స్ చెందిన చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పంలో వివిధ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి …
Read More »కార్డియాక్ అరెస్ట్ను జయించి గుండె మార్పిడితో పునర్జన్మ పొందిన యువకుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుండిమెడ వేద ప్రకాష్ అనే 26 సంవత్సరాల యువకుడు జీవితంపై ఎన్నో ఆశలు, ఆశయాలతో ముందుకు సాగుతున్న సమయంలో, కేవలం 23 సంవత్సరాల వయస్సులోనే తీవ్రమైన గుండె వ్యాధి ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. గత మూడు సంవత్సరాలుగా ఆయనకు నడిచినప్పుడు ఊపిరి అందకపోవడం, గుండె దడ, ఛాతిలో నొప్పి వంటి సమస్యలు కనిపించాయి. మొదట ఇవి సాధారణ అలసటలాగా అనిపించినా, క్రమంగా గుండె పనితీరు తీవ్రంగా బలహీనపడింది. 2023 మార్చిలో ఆయనకు తీవ్రమైన ఛాతి నొప్పి, …
Read More »నేటి నుండి హజ్ యాత్రికుల రాక ప్రారంభం
-యాత్ర ముగించుకుని వస్తున్న హాజీలకు స్వాగతం -విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి వెళ్లిన యాత్రికులు తిరిగి రాక -రోజుకు111 మంది ప్రకారం మూడు రోజుల్లో 333 మంది యాత్రికులు తిరిగి రాక -రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు -మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర మక్కా హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్నట్లు మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ …
Read More »గోదావరి గలగల కాదు… కాలుష్యంతో విలవిల
-రోడ్లు కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలి -నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం వంచించడమే -పారిశ్రామికవేత్తల మాటల్లో నియమాలు… చేతల్లో ఉల్లంఘనలు -ఆంధ్ర పేపర్ మిల్లు సంస్థ నిబంధనలను ఉల్లంఘించింది -కనీసం పన్ను బకాయిలు కూడా చెల్లించలేదు -పర్యావరణ పరిరక్షణలో పారిశ్రామికవేత్తలు బాధ్యతతో ఉండాలి -రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఒకప్పుడు గలగలా ప్రవహించిన …
Read More »ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు
-సైనింగ్- గ్రౌండింగ్- ఓపెనింగ్ విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం -ప్రతీ రంగంలోనూ ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి అవకాశాలు -38 ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన -రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం -జెన్ -జీ కలల సాకారానికి కార్యాచరణ -ఎంస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదిక ప్రారంభించిన ముఖ్యమంత్రి మెటా, అమెజాన్ సహా వివిధ సంస్థలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ …
Read More »క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1386 వ (49వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. పరిశ్రమలు & వాణిజ్య శాఖ… 1. పరిశ్రమలు & వాణిజ్యం: ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (MSMEs) ఈక్విటీ మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక …
Read More »గంజాయి.డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేయండి : సిఎస్ సాయి ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి చేటు చేకూర్చే గంజాయి,డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను ఉక్కు పాదంతో అణచి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.బుధవారం సచివాలయంలో నార్కోటిక్స్ కోఆర్డినేషన్(NCORD)2026 ఏడాదికి మొదటి త్రైమాసిక సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి చేటుగా పరిణమిస్తున్నగంజాయి ఇతర మత్తు పదార్ధాల సేవనాన్ని పూర్తి స్థాయిలో నివారించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు.గంజాయి,డ్రగ్స్ ఒక శాఖో రెండు శాఖలకో …
Read More »
Prajavartha Online Telugu News