Breaking News

Tag Archives: AMARAVARTHI

సీఎం చంద్రబాబు పిలుపుతో పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు

-ధర్మవరం కళాజ్యోతి వారి దాతృత్వం పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : ధర్మవరం కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ వారిచే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు ఒక లక్ష ఒక వెయ్యి నూటపదహారు రూపాయలను డిడి ద్వారా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. స్థానిక కలెక్టర్ లోని మీకోసం సమావేశం మందిరంలో పీజీ ఆర్ ఎస్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి …

Read More »

28 నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక 14,20,079 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక మంగళవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,20,079 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2,775 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 339 మంది దరఖాస్తు చేసుకోగా, వారితో పాటు పెండింగ్ లో ఉన్న 163 దరఖాస్తుదారులకు …

Read More »

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

-మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బాధితులకు భరోసానిచ్చారు. సోమవారం సుమారు మూడు గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ, చిట్టి నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు …

Read More »

ఎపికి పొంచి ఉన్న వాయుగుండం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని …

Read More »

విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు

-మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రశంస -ముంపు గ్రామాల్లో రూ 5 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -దక్షిణ చిరువోలులంక వరద బాధితులకు టీడీపీ ఎన్నారై బొబ్బా గోవర్ధన్ సహాయంతో మధ్యాహ్న భోజనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. శనివారం అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాసం పొందుతున్న దక్షిణ చిరువోలులంక వరద బాధితులను మాజీ ఎంపీ నారాయణ, అవనిగడ్డ …

Read More »

7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

-ప్రజలను ఆదుకుంటామని భరోసా కల్పించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. శనివారం విజయవాడలోని భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించారు. నీటి ప్రవాహాలు చూసారు. సింగ్ నగర్ లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో …

Read More »

సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంటున్నాం..

– డిజిట‌ల్ సాధికార‌తను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తాం – ప్ర‌జాభిప్రాయం ఆధారంగా మ‌రింత మెరుగైన సేవ‌లు. – పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. – 7,100 మంది రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. – అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నాం. – ఉచితంగా బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డుపుతున్నాం. – 6 వ‌స్తువుల నిత్య‌వ‌స‌ర స‌రుకుల ప్యాకేజీ ప్ర‌తిఒక్క‌రి హ‌క్కు. – వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌లు గ‌ట్టిగా అడిగి తీసుకోండి – ఏ ప‌నిచేసినా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం చేస్తాన‌నే పేరు నాకుంది – సాయ‌మందించడం స‌మ‌ష్టి …

Read More »

బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ పర్యటన జరిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి గంటన్నరపాటు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా బుడమేరు డ్రైన్ కు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. భారీ వరద, గండ్లు కారణంగా ఏయే ప్రాంతాలు నీటమునిగాయి అనేది పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, వరద ఎటునుంచి ఎటు వెళ్తుంది అనేది పరిశీలించారు. …

Read More »

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహిస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వదర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక . వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే, ప్రజలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. “కావున, …

Read More »

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్

-వరద బాధితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది -చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముమ్మర చర్యలు -అవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు -వరద బీభత్సాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో బుడమేరు ఉగ్రరూపంతో ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ భరోసా ఇచ్చారు. శుక్రవారం అజిత్ సింగ్ నగర్ లో వరద బీభత్సంతో ఐదవ రోజు కూడా …

Read More »