అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26” ముగింపు కార్యక్రమం విజయవంతం నేడు విజయవాడలోని చిట్టూరి పబ్లిక్ స్కూల్ లో ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2K26” ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు ఫిబ్రవరి 23 న 2 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన “ సైన్స్ సమగ్ర మహోత్సవ్ – …
Read More »Tag Archives: AMARAVARTHI
రాష్ట్రంలో పురావస్తు తవ్వకాలు – బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధికి పెద్దపీట
-శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం -రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో 65 ప్రాంతాల్లో, విభజనానంతరం 3 చోట్ల పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టిందని వివరించిన మంత్రి దుర్గేష్ -తెలంగాణలో ఉన్న ఏపీ పురావస్తు సంపద రప్పించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడి -కేంద్ర సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ క్షేత్రాలు అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు, పురావస్తు తవ్వకాలను ముమ్మరం చేయడంతో పాటు బౌద్ధ …
Read More »ప్రజా ప్రతినిధులకు మార్చి 5నుండి 7 వరకు మూడు రోజుల పాటు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ సమావేశాల్లో ఆటవిడుపుగా ప్రజాప్రతినిధులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులకు క్రీడాపోటీల నిర్వహణపై సన్నద్ధతపై మంగళవారం స్పీకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు మార్చి 5,6,7 తేదీల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి ఆటవిడుపు కలిగించాలని క్రీడలు, సాంస్కృతిక విభాగాల అధికారులకు సూచించారు. క్రీడా పోటీల విభాగంలో పాల్గొనటానికి పెద్ద సంఖ్యలో …
Read More »ఎంఎస్ఎంఈ యూనిట్లు త్వరిత గతిన ప్రారంభానికి అవసరమైన చర్యలు చెప్పాలి- రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, సెర్ప్, ఏపిఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థల సమన్వయంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు అవసరమైన అనుమతులను సరళీకృతం చేసి, ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంబించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత మెరుగుపరచాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …
Read More »అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత:స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం నుండి మొదలయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లు చేయాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో మంగళవారం అసెంబ్లీలో పోలీస్ అధికారులతో శాంతి,భద్రతల ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని డి.జి.పి.హరీష్ కుమార్ గుప్తను ఆదేశించారు. సభ్యులు బస చేసే …
Read More »అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపండి:శాసన సభ స్పీకర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు.ఈనెల 11వ తేది బుధవారం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తొలిరోజు అనగా బుధవారం ఉదయం 10 గం.లకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.ఈసమావేశాలు ఈనెల 11 నుండి మొదలై మార్చి 12వ తేది వరకు జరిగే …
Read More »ఆ బిడ్డల సామాజిక సృహకు, నైపుణ్యానికి ‘వావ్’ అనాల్సిందే..
-బీసీ గురుకులాల్లో బీసీ సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమం -వ్యర్థాల నుంచి సంపద సృష్టిపై విద్యార్థులకు ప్రోత్సాహం – ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న విద్యార్థులు -ఆకట్టుకునే కళాకృతులు, పునర్వినియోగ వస్తువుల తయారీ – ఆకట్టుకుంటున్న వాటర్ బాటిళ్ల డ్రిప్ ఇరిగేషన్ – ప్లాస్టిక్ రహితంగా గురుకులాలు – పర్యావరణ పరిరక్షకులుగా బీసీ బిడ్డలు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చదువులోనూ, క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ చూపుతూ, పర్యావరణ పరిరక్షణలోనూ మేము సైతమంటూ భాగస్వాములవ్వడమే కాకుండా ఇంటి …
Read More »ఏపీ వైద్య మండలికి ఎన్నికైన 13 మంది సభ్యులు
-ఫలితాల్ని వెల్లడించిన రిటర్నింగ్ అధికారి, డియస్హెచ్ చక్రధరబాబు -పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిలకల నిర్వహణ -20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎపిఎంసి సభ్యుల ఎన్నిక -గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేసిన చక్రధరబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వైద్య మండలి(ఏపీ మెడికల్ కౌన్సిల్) కి ఎన్నికైన 13 మంది సభ్యుల ఆన్లైన్ ఫలితాల్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి, డైరెక్టర్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు మంగళవారంనాడు తాడేపల్లిలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. …
Read More »బోధకాలు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్
-జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగంగా.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బోధకాలు (పైలేరియా) నివారణ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లోని ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి మాత్రల పంపిణీ కార్యక్రమం జాతీయ స్థాయిలో మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా 124 జిల్లాల్లో (710 బ్లాక్లు) ఎంపికచేసిన ప్రాంతాల్లో బోదకాలు నివారణ కోసం మాత్రలను పంపిణీ చేయనున్నారు. వర్చువల్ …
Read More »స్వచ్ఛ సర్వేక్షణ్ లో అత్యధిక ర్యాంకులు సాధించాలి…
-పబ్లిక్ టాయిలెట్స్ పై దృష్టి -ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కు స్థల సేకరణ వేగవంతం -పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణలో లోపాలు సరిదిద్దేందుకు దిశానిర్దేశం -మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సారి జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో మన రాష్ట్రం అత్యధిక ర్యాంకులు సాధించాలని మునిసిపల్ అధికారులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ కార్యాలయం నుంచి …
Read More »
Prajavartha Online Telugu News