Breaking News

Tag Archives: AMARAVARTHI

చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటన దురదృష్టకరం క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

మంగళగిరి/చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :  కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యలు వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు పోలీసు సిబ్బందిని మంత్రి ఈరోజు స్వయంగా పరామర్శించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను …

Read More »

జర్నలిస్టులపై అప్రకటిత సెన్సార్‌షిప్

-కేంద్రం తీరుపై ఐజేయూ తీవ్ర ఆగ్రహం! అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :  జర్నలిస్టులు, స్వతంత్ర డిజిటల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల పట్ల ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టులు, వ్యంగ్య రచయితలు, స్టాండప్ కమేడియన్లు, ఫ్యాక్ట్ చెకర్ల కంటెంట్‌ను, వీడియోలను ఏకపక్షంగా తొలగించడం, బ్లాక్ చేయడాన్ని “అప్రకటిత సెన్సార్‌షిప”గా ఐజేయూ అభివర్ణించింది.ఈ మేరకు ఐజేయూ అధ్యక్షుడు బల్విందర్ సింగ్ జమ్ము, సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ శుక్రవారం …

Read More »

అభ్యసనా స్థాయిలకు అనుగుణంగా లేని ప్రశ్నలకు విద్యార్థులకు అదనపు మార్కులు ఇవ్వాలి -ఎస్ టి యు డిమాండ్

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త :  పదవ తరగతి మూల్యాంకనం 6 నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా ఆంగ్ల ప్రశ్నాపత్రము మరియు భౌతిక శాస్త్ర ప్రశ్నాపత్రాలలో అభ్యసనా స్థాయిలకు అనుగుణంగా లేని ప్రశ్నలకు విద్యార్థులకు నష్టం జరగకుండా అదనపు మార్కులు ఇవ్వాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక పేరుతో రోజువారి నిర్దేశిత సిలబస్ బోధించమని విద్యాశాఖ ఆదేశించిందని, ప్రస్తుత ప్రశ్నాపత్రాలను పరిశీలించిన పిదప ఏం సమాధానం చెబుతారని రాష్ట్రోపాధ్యాయ సంఘం …

Read More »

రంగా అభిమానుల సంక్షేమమే లక్ష్యం

-తెలుగు రాష్ట్రాల రంగా అభిమానుల చర్చించిన తర్వాతే రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం -అన్నయ్యకు నాకు ఎలాంటి విభేదాలు లేవు, అన్నయ్య ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉన్నాయి -కొండపల్లి వంగవీటి కుటుంబానికి పుట్టినిల్లు లాంటిది -కొండపల్లికి ఆహ్వానించిన అల్తాఫ్ బాబాకు ధన్యవాదాలు -వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ -శ్రీ శిరిడి సాయిబాబా మందిరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆశా కిరణ్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :  పేద ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ అభిమానుల సంక్షేమమే లక్ష్యం …

Read More »

వడగాలులు వీచే అవకాశం…

అమరావతి,నేటి పత్రిక ప్రజావార్త : శనివారం 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం (04-04-26) శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం 24, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 3, పోలవరం 9, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్రవడగాలులు(73) వీచే అవకాశం …

Read More »

ఇరిగేషన్ పనుల అంచనాల తయారీలో అధికారుల అలసత్వం

– అధికారులు తీరు మార్చుకోవాలన్న మంత్రి నిమ్మల.-ఆదివారంలోగా అంచనాలు సమర్పించాలని ఆదేశం.-సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :  గతంలో ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా కాకుండా, ఇరిగేషన్ అధికారులు తీరు మార్చు కోవాలని హెచ్చరించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి నిమ్మల నియోజకవర్గాల వారీగా కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, వంటి పనులకు సంబందించిన అంచనాల తయారీపై సమీక్ష నిర్వహించారు. ఆయా …

Read More »

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

-వైసీపీ నాశనం చేస్తే -మేం శాసనం చేశాం -దేశమంతా మద్దతిస్తే వైసీపీ ఒక్కటే వ్యతిరేకించింది -పార్లమెంటులో చేసిన చట్టాన్నీ గౌరవించరా? -వైసీపీకి రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలంటే లెక్కలేదు -ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు,కదల్చలేరు -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :  ఒక్క వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి అండగా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీలూ, ఎంపీలు అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుపై …

Read More »

అపదలో ప్రాణదాతగా 108 సేవలు

– గత 3 నెలల్లో 9,183 మంది గుండెపోటు బాధితులకు పునర్జన్మ– కాలంతో పోటీపడి ప్రాణాలు కాపాడుతున్న 108 అత్యవసర సేవలుఅమరావతి,నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 108 అత్యవసర సేవలు అత్యంత వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన గుండెపోటు (Cardiac Emergencies) కేసుల్లో సమయానుకూలంగా స్పందించి, గత మూడు నెలల కాలంలోనే 9,183 మంది బాధితులను మృత్యువు అంచున నుంచి కాపాడటం ఒక విశేష విజయంగా నిలిచిందని 108 …

Read More »

‘ఆర్డీటీ’పై మాట నిలబెట్టున్నాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కూటమి ప్రభుత్వం చొరవతో విదేశీ నిధుల రెన్యూవల్ పునరుద్ధరణ -సేవా కార్యక్రమాలతో పేదలకు ఎంతో మేలు -సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు -వైసీపీకి క్రెడిట్ చోరీ అలవాటే… -మీడియా పాయింట్ లో మంత్రి సవిత విసుర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు …

Read More »

అమరావతికి చట్టబద్ధతతో భావితరాలకు భరోసా

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించడం అభినందించ దగ్గ విషయమని, ఈ తీర్మానం భావితరాలకు భరోసానిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో 33 వేల ఎకరాలు సేకరించడం చరిత్రలో మొట్టమొదటిసారన్నారు. ఇది సీఎం చంద్రబాబుకే సాధ్యమని కొనియాడారు. అమరావతికి స్వాగతిస్తున్నానని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని మభ్యపెట్టి, అధికార గర్వంతో మూడు …

Read More »