Breaking News

Tag Archives: AMARAVARTHI

చిలకలూరిపేట హాస్టల్ ‘నెట్ జీరో’గా ప్రకటన సంతోషం వ్యక్తం చేసిన ఎస్ఏసీ చైర్మన్ పట్టాభిరామ్

చిలకలూరిపేట, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని హాస్టల్ ని నెట్ జీరో -జీరో వేస్ట్ హాస్టల్(పునరుత్పాదక ఇంధనంతో నడిచే వసతి గృహం లేదా సున్నా ఇంధన వినియోగ వసతి గృహం)గా ప్రకటించడం పట్ల స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ (ఎస్ఏసీ) చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మున్సిపాల్టీ పరిధిలోని బాలుర వసతి గృహాన్ని పట్టాభిరామ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, హాస్టల్ ప్రాంగణంలోని చెత్తను బయటకు …

Read More »

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

-రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ను స్మరించుకుంటూ, పార్టీకి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాభిమానం, ఆత్మగౌరవం అనే మహోన్నత లక్ష్యాలతో 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహత్తర రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. …

Read More »

త్వరలో లక్ష మందితో రాష్ట్రంలో సూఫీ కాన్ఫరెన్స్

-ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత గురువుల రాక -అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతికి గుర్తింపు రావాలని ప్రత్యేక దువా -ఈద్ మీలాప్ కార్యక్రమంలో సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో రాష్ట్రంలో అమరావతి కేంద్రంలో లక్ష మందితో సూఫీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు సూఫీ మత గురువులు మరియు రాష్ట్ర అహలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. విజయవాడలో రంజాన్ పండుగ తర్వాత జరుపుకునే ఈద్ మిలాప్ ను రాష్ట్ర ఉర్దూ …

Read More »

అమరావతి ఆంధ్రుల శాశ్వత రాజధాని

-కూటమి ప్రభుత్వపాలన రాష్ట్రానికి వరం -రాష్ట్ర ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వంచించారు -రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహర ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశంగా నిలిచిన రాజధాని అమరావతి విషయంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహర వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ తీవ్ర …

Read More »

ఇక ఉద్యమంగా పీ4

-పేదలకు అండగా నిలిచిన వారికి అవార్డులు -పీ4 కు ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు -ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 ను కార్యక్రమంలా కాకుండా ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పేదలకు చేయూత ఇచ్చేలా చేపట్టిన ఈ విశిష్ట కార్యక్రమానికి మార్చి 30 తేదీ నాటికి ఏడాది పూర్తి కావొస్తుండటంతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని …

Read More »

మంచి జరగాలంటే మంచి పాలకులే ఉండాలి…

-దివ్యాంగ శక్తి పథకంతో లబ్దిదారులకు ఆర్థిక వెసులుబాటు -ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు- -దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం మంగళగిరి నుంచి పెనుమాక వరకూ సీఎం ప్రయాణం సీఎంతో పాటు అదే బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంచి జరగాలంటే మంచి వ్యక్తులు, మంచి పార్టీ అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి గురించి …

Read More »

రూ.6 వేల కోట్ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా 200 స‌బ్ స్టేష‌న్ల నిర్మాణం

-విద్యుత్ సరఫరా ఇబ్బందులు లేకుండా చూడడమే ప్ర‌భుత్వ లక్ష్యం -కూట‌మిలో ప‌రిశ్ర‌మ‌ల రాక‌తో పెరుగుతోన్న‌ విద్యుత్ వినియోగం -అధిక లోడ్ ఉన్న‌ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ప‌వ‌ర్ స్టేష‌న్ల నిర్మాణం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అదితి విజయలక్ష్మి …

Read More »

‘ఆశా’ల కోర్కెల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నాం

-దహన సంస్కారాల చెల్లింపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది -కొత్త చరవాణులు, యూనిఫాంలు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. -ఇతర అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తా -ఆశా యూనియన్ ప్రతినిధులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశాల వ‌ర్క‌ర్ల కోర్కెల పరిష్కారంపట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ముఖ్య ప్రతినిధులతో సచివాలయంలోని తన ఛాంబరులో గురువారం సాయంత్రం సమావేశమై …

Read More »

సారథి పవన్.. వారధి హనుమాన్!

-వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయం.. రాష్ట్రంలో “ప్రాజెక్ట్ హనుమాన్” ప్రారంభం -మంత్రి కందుల దుర్గేష్ -వన్యప్రాణి సంరక్షణ, ప్రజల భద్రత, శాస్త్రీయ పర్యవేక్షణ, సమగ్ర పరిపాలన అనే నాలుగు స్తంభాలపై “హనుమాన్” కార్యక్రమం నిలుస్తుందన్న మంత్రి దుర్గేష్ -వన్యప్రాణి నిర్వహణలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కందుల దుర్గేష్ -ప్రాణనష్టం నుంచి పంటల రక్షణ వరకు.. అటవీ శాఖ వినూత్న ప్రయోగం సక్సెస్ అవుతుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మానవ–వన్యప్రాణి సంఘర్షణలను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో అటవీ …

Read More »

రాయలసీమకు  రాజయోగం

-రానున్నది రాయల కాలం. మట్టిలో మాణిక్యం… భూమి బంగారం -సీమ చెంతకు పవర్ ప్రాజెక్టులు -కందనవోలు ముఖంలో కొత్త కళలు -కడప గడపలో వెలుగులు -అనంతలో కోటి కాంతులు -పంట.. పంటకు వ్యత్యాసాలు -ఆదుకుంటున్న… యాజమాన్యాలు -మారుతున్న రైతన్న… తలరాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు రతనాలను రాశులుగా పోసి బజారులో  అమ్మిన ఘనత మనది. కాలం మారింది. కరువు కబళించింది. రాయలసీమను చితికి పోయేలా చేసింది. డొక్కల కరువు దారిద్రాన్ని మిగిల్చింది. అన్నమో రామచంద్రా..అనే దుస్థితికి దిగజార్చింది. కానీ కాలం …

Read More »