Breaking News

Tag Archives: AMARAVARTHI

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దాడిని తీవ్రంగా ఖండించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు కలిసి చేసిన దాడిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గూండాగిరీ చర్యలకు ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పత్రిక ప్రకటనను విడుదల చేస్తూ హైదరాబాదులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా …

Read More »

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి అని నిరూపించాలి

–కలెక్టర్లు జలధార కార్యక్రమాన్ని సవాల్ గా తీసుకోవాలి –100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి –జలధారతో భూమికి జలహారతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జలధార-జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం తాడిపత్రిలో జలధార-జలహారతి కార్యక్రమాన్ని ముగించుకుని అమరావతికి చేరుకోగానే క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. …

Read More »

ఫలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి

– అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్-రూ. 37.25 కోట్లతో అభివృద్ధి పనులు-మారనున్న పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ. 37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక …

Read More »

లోకేష్ యువగళం ఉద్యమం – అమరావతి చట్టబద్ధతకు మార్గం

-మంత్రి లోకేష్‌కు జేఏసీ కృతజ్ఞతలు -1631 రోజుల ఉద్యమ విజయం -రైతుల త్యాగాలకు న్యాయం -మహిళా రైతుల గౌరవానికి న్యాయం -అమర రైతుల ఆత్మలకు శాంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక విజయమని అమరావతి విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు మద్దుకూరి రామబ్రహ్మం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వంలో ఎదురైన అవమానాలు, అనిశ్చితులను తట్టుకుని సాగిన అమరావతి ఉద్యమం చివరకు ఫలించింది. 2019 నుంచి కొనసాగిన ఈ …

Read More »

లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి

–వేగం మరింత పెరగాలి… ఐకానిక్ ముద్ర కనిపించాలి –నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగులు కాదు… రాజధాని –రాజధాని పనులకు గ్రీన్ ఛానెల్ ద్వారా ఇసుక, గ్రావెల్ –ప్రభుత్వ శాఖలు, అధికారులు సమన్వయంతో జాప్యం లేకుండా చూడాలి -అమరావతి రాజధాని పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు –రాజధానిలో అగ్నిప్రమాదాలపై సీఎం అసంతృప్తి… నిర్మాణ సంస్థలదే బాధ్యతని స్పష్టం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. …

Read More »

మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచార యత్నం నిందితులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాచర్ల పట్టణంలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై ఆగంతకుడు అత్యాచార యత్నం చేసిన ఘటనలో త్వరితగతిన నిందితుణ్ని అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు …

Read More »

స్త్రీ శ‌క్తికి ద‌న్నుగా పది సూత్రాల ప్ర‌ణాళిక‌

–మాతా, శిశు ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ క‌వ‌చం, పితృ భాగ‌స్వామ్యం, ప‌నిచోట్ల సంర‌క్ష‌ణ కేంద్రాలు, వ‌ర్కింగ్ ఉమెన్స్ హాస్ట‌ళ్లు –శ్ర‌మ శ‌క్తిలో మ‌హిళ‌ల ఇతోధిక భాగ‌స్వామ్యంతో సాధికార‌త‌ –సామాజిక‌, ఆర్థిక స‌మాన‌త్వంతో జ‌నాభా స్థిరీక‌ర‌ణలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట‌ –వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప‌లు సామాజిక, ఆర్థిక ప‌రిమితుల‌తో వివ‌క్ష‌కు గుర‌వుతున్న మ‌హిళ‌ల‌కు సాధికారిత‌(ఎంప‌వ‌ర్మెంట్‌) ద్వారా రాష్ట్ర ప్ర‌గ‌తిలో వారికి భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పది సూత్రాల ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్ర …

Read More »

Dr. Tarun Kakani Emerges as a Key Voice in Amaravati Movement; Reaffirms Vision for a Progressive Andhra Pradesh

Amaravati, Neti Patrika Prajavartha : Dr. Tarun Kakani, a dynamic entrepreneur-turned-public figure, has emerged as a committed advocate for Amaravati and its stakeholders, drawing inspiration from his political idol Kakani Venkataratnam, revered for his leadership during the Jai Andhra Movement. During the 2019 Amaravati capital movement, Dr. Tarun stood shoulder-to-shoulder with farmers and women, actively supporting their cause at a …

Read More »

మనందరి పోరాట ఫలితమే ‘అమరావతి శాసనం’

–విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు మద్దుకూరి రామబ్రహ్మం ​-ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన జేఏసీ నాయకులు ​అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :   ఆంధ్రుల ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం చారిత్రాత్మక ఘట్టమని అమరావతి విద్యార్థి యువజన జేఏసీ నాయకుడు మద్దుకూరి రామబ్రహ్మం కొనియాడారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జేఏసీ ప్రతినిధులు కలిసి, అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.​ఈ సందర్భంగా రామబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి హామీలు అమలు జరిగాయో రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు వివరించాలి…

సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కేరళ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో చేసిన ఆరు వాగ్దానాలను సక్రమంగా అమలు చేసామని, అవసరమైతే కేరళ రాష్ట్ర మంత్రివర్గం వచ్చి వాటిని పరిశీలించవచ్చని తెలిపారు. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సాధించిన విజయాలను తగ్గిస్తూ, కించపరచే విధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏమి సాధించిందో ఇక్కడ ఉన్న సిపిఐ, సిపిఎం నాయకులకు …

Read More »